Browsing Tag

Chattisgarh

Train Accident: ఛత్తీస్‌ గఢ్‌ లోఘోర రైలు ప్రమాదం ! 11 మంది మృతి !

ఛత్తీస్ గఢ్ లో ఘోర రైలు ప్రమాదం జరిగింది. ముందు వెళ్తున్న గూడ్స్‌ను ప్యాసింజర్‌ రైలు వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో లోకో పైలట్‌ సహా 11 మంది మృతి చెందారు.
Read more...

PM Narendra Modi: దేశానికి త్వరలో మావోయిస్టు హింస నుంచి విముక్తి – ప్రధాని మోదీ

Narendra Mod : దేశం, ఛత్తీస్‌గఢ్‌ మావోయిస్టుల హింస నుంచి విముక్తి పొందే రోజు ఎంతో దూరంలో లేదని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు.
Read more...

Maoist Asanna: మావోయిస్టు అగ్రనేత ఆశన్న లొంగుబాటు

Maoist Asanna : మావోయిస్టు పార్టీకి మరో ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీకి చెందిన అగ్రనేత ఆశన్న ఛత్తీస్ గఢ్ ముఖ్యమంత్రి విష్ణుదేవ్ సాయ్‌ ఎదుట లొంగిపోయాడు.
Read more...

CRPF: మావోల కంచుకోట బస్తర్‌ లో 10వేల రేడియో సెట్‌లు పంపిణీ

CRPF : ఛత్తీస్‌గఢ్‌ లోని బస్తర్‌ ప్రజల్లో మావోయిస్టు భావజాలాన్ని తొలగించి, జాతీయ భావనను పెంచేందుకు గాను CRPF రేడియో సెట్‌లను అందించే కార్యక్రమాన్ని చేపట్టాయి.
Read more...

Home Minister Amit Shah: మావోయిస్టులు లొంగిపోవాల్సిందే – అమిత్‌ షా

Amit Shah : మావోయిస్టులతో ఇక ప్రభుత్వం ఎటువంటి చర్చలు జరపదని..ఆయుధాలు వదిలేసి లొంగిపోయేందుకు ముందుకు వస్తే స్వాగతిస్తామన్నారు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా.
Read more...

Sammakka Sagar Project: సమ్మక్క సాగర్‌ ప్రాజెక్టుకు ఛత్తీస్‌గఢ్‌ గ్రీన్ సిగ్నల్

Sammakka Sagar Project : తెలంగాణ రాష్ట్రంలోని సమ్మక్కసాగర్ ప్రాజెక్ట్‌కు ఎన్ఓసీ ఇచ్చేందుకు ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
Read more...

MP Mahua Moitra: అమిత్‌ షాపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన టీఎంసీ ఎంపీపై కేసు నమోదు

MP Mahua Moitra : కేంద్ర హోం మంత్రి అమిత్‌షా పై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మొయిత్రా పై ఛత్తీస్‌గఢ్‌లోని రాయపూర్‌లో కేసు నమోదైంది.
Read more...

Operation Karregutta: చత్తీస్‌గఢ్‌-తెలంగాణ సరిహద్దులో ఆపరేషన్‌ కగార్‌ ! ముగ్గురు మావోయిస్టులు మృతి ?

Operation Karregutta : మావోయిస్టుల ఏరివేత లక్ష్యంగా చత్తీస్‌గఢ్‌-తెలంగాణ సరిహద్దులో ములుగు కర్రెగుట్టల అడవుల్లో ఆపరేషన్‌ కగార్‌ మూడో రోజు కొనసాగుతోంది.
Read more...

Encounter: ఝార్ఖంఢ్‌ లో భారీ ఎన్ కౌంటర్ ! మావోయిస్టు ప్రయాగ్‌ మాంఝీ హతం !

Encounter : ఝార్ఖంఢ్‌ లోని బొకారో జిల్లాలో లాల్‌పానియా ప్రాంతంలోని లుగు పర్వత పాదాల వద్ద జరిగిన ఎన్‌ కౌంటర్‌ లో ఎనిమిది మంది మావోయిస్టులు మృతి చెందారు.
Read more...

Amit Shah: మావోయిస్టులకు కేంద్ర హోం మంత్రి అమిత్ షా కీలక సూచన

Amit Shah : మావోయిస్ట్‌ పార్టీ శ్రేణులకు కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా కీలక విజ్ఞప్తి చేసారు. ఆయుధాలను వదిలేసి, జనజీవన స్రవంతిలో కలిసిపోవాలని వారికి పిలుపునిచ్చారు
Read more...