Browsing Tag

CM Nara Chandrababu Naidu

Coromandel Fertilizers: రూ.2,000 కోట్ల పెట్టుబడితో ఎరువుల తయారీకు కోరమండల్ సంసిద్దత

Coromandel Fertilizers : రూ.2,000 కోట్ల పెట్టుబడులతో ఎరువుల తయారీ కేంద్రాన్ని నెలకొల్పేందుకు కోరమండల్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ సంస్థ ముందుకు వచ్చింది.
Read more...

AP Government: రైతులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త

AP Government : ఏపీలో ధాన్యం రైతులకు కూటమి సర్కార్ శుభవార్త తెలిపింది. సోమవారం నుంచి ధాన్యం కొనుగోళ్లు ప్రారంభిస్తున్నట్లు మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రకటించారు.
Read more...

Granite Quarry: బల్లికురవ గ్రానైట్‌ క్వారీలో ప్రమాదం ! ఆరుగురు మృతి !

Granite Quarry : బాపట్ల జిల్లాలోని బల్లికురవ సమీపంలోని ఓ గ్రానైట్‌ క్వారీలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. క్వారీ అంచు విరిగిపడి ఆరుగురు వ్యక్తులు మృతిచెందారు.
Read more...

Minister Nitin Gadkari: చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌ లపై కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ప్రశంసల జల్లు

Nitin Gadkari : ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌పై కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ప్రశంసల జల్లు కురిపించారు.
Read more...

Minister Nara Lokesh: సింగపూర్‌ పర్యటనతో ఏపీకు 45వేల కోట్ల రూపాయల పెట్టుబడులు – మంత్రి నారా…

Nara Lokesh : సీఎం చంద్రబాబు సింగపూర్‌ పర్యటన విజయవంతమైందని, ఐదేళ్లలో రూ.45 వేల కోట్ల పెట్టుబడులకు ఒప్పందాలు కుదిరాయని మంత్రి నారా లోకేశ్‌ తెలిపారు.
Read more...

CM Chandrababu: సింగపూర్‌ పెట్టుబడులకు ఏపీ గేట్‌వేగా ఉంటుంది – సీఎం చంద్రబాబు

CM Chandrababu : ఏపీ సీఎం చంద్రబాబు... సింగపూర్ పర్యటనలో బిజీబిజీగా గడుపుతున్నారు. ఈ నేపథ్యంలో సింగపూర్‌ లోని భారత హైకమిషనర్‌ అంబులేతో చంద్రబాబు సమావేశమయ్యారు.
Read more...

Visakhapatnam: విశాఖకు మరో నాలుగు ప్రతిష్ఠాత్మక సంస్థలు

Visakhapatnam : విశాఖకు మరిన్ని ప్రతిష్టాత్మక సంస్థలు రాబోతున్నాయని, భవిష్యత్ పెట్టుబడులు, అవసరాలకు తగ్గట్లుగా మాస్టర్ ప్లాన్ ఉండాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు.
Read more...

Minister Kinjarapu Atchannaidu: “ఆడబిడ్డ నిధి పథకం” అమలుచేయాలంటే రాష్ట్రాన్ని అమ్మేయాలి –…

Kinjarapu Atchannaidu : “ఆడబిడ్డ నిధి పథకం” అమలు చేయాలంటే మనం రాష్ట్రాన్ని అమ్మేయాలి” అని వ్యవసాయ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు.
Read more...