EC : మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన దిలీప్ ఘోష్, సుప్రియ శ్రీనెత్ కు ఈసీ నోటీసులు
EC : మహిళలను కించపరిచేలా వ్యాఖ్యలు చేసినందుకు భారతీయ జనతా పార్టీ ఎంపీ దిలీప్ ఘోష్,కాంగ్రెస్ నేత సుప్రియా శ్రీనేత్లను ఎన్నికల సంఘం సోమవారం మందలించింది. వారికీ షోకాస్ నోటీసులు పంపింది.
Read more...
Read more...