Himachal Pradesh: హిమాచల్లో ఘోర రోడ్డు ప్రమాదం ! 15 మంది మృతి !
Himachal Pradesh : హిమాచల్ ప్రదేశ్లోని బిలాస్పుర్ జిల్లాలో ఘోర విషాదం చోటుచేసుకుంది. ఓ ప్రైవేటు బస్సుపై కొండచరియలు భారీగా విరుచుకుపడటంతో 15 మంది దుర్మరణం పాలయ్యారు.
Read more...
Read more...
