Browsing Tag

Jammu and Kashmir

Randhir Jaiswal: ‘ఆపరేషన్‌ సిందూర్’పై భారత విదేశాంగ శాఖ కీలక ప్రకటన

Randhir Jaiswal : ‘ఆపరేషన్‌ సిందూర్’ పై భారత విదేశాంగ శాఖ మంగళవారం కీలక ప్రకటన చేసింది. జమ్మూ కాశ్మీర్ విషయంలో భారత్ విధానంలో ఎటువంటి మార్పు లేదని స్పష్టం చేసింది.
Read more...

Ceasefire: 19 రోజుల తరువాత సరిహద్దుల్లో సాధారణ పరిస్థితులు

Ceasefire : ఏప్రిల్ 24న కాశ్మీర్ లోని పహల్గాం దాడి తర్వాత నుంచి ఎల్‌ఓసీ వద్ద అలజడి నెలకొనగా.. 19 రోజుల తర్వాత నిన్న రాత్రి ప్రశాంతంగా గడిచిందని అక్కడి అధికారులు తెలిపారు.
Read more...

Pawan Kalyan: అశృనయనాల మధ్య మురళీ నాయక్‌ కు అంత్యక్రియలు

Pawan Kalyan : పాకిస్తాన్ జరిపిన కాల్పుల్లో వీరమరణం పొందిన శ్రీ సత్యసాయి జిల్లాకు చెందిన జవాను మురళీనాయక్‌ అంత్యక్రియలు అశృనయనాల మధ్య అధికారిక లాంఛనాలతో నిర్వహించారు.
Read more...

Telugu Students: భారత్-పాక్‌ సరిహద్దుల్లో ఉద్రిక్తతతో స్వస్థలాలకు తెలుగు విద్యార్థులు

Telugu Students : ఆపరేషన్ సిందూర్ తో భారత్‌-పాక్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో పంజాబ్, జమ్ముకశ్మీర్‌ లో చదువుకుంటున్న తెలుగు విద్యార్థులు వెనక్కి వచ్చేస్తున్నారు.
Read more...

Jawan Murali Naik: కాశ్మీర్ లో వీర మరణం పొందిన జవాన్ మురళీ నాయక్

Jawan Murali Naik : జమ్మూ కాశ్మీర్ లో జరిపిన దాడుల్లో శ్రీ సత్యసాయి జిల్లా గోరంట్ల మండలం గడ్డంతండా పంచాయతీ కల్లితండాకు చెందిన జవాను మురళీ నాయక్ వీరమరణం పొందారు.
Read more...

Pawan Kalyan: పాకిస్థాన్ కు అనుకూలంగా మాట్లాడితే అక్కడికే వెళ్లిపోండి – పవన్‌ కళ్యాణ్‌

Pawan Kalyan : పహాల్గాం ఉగ్రదాడి ఘటనలో పాకిస్థాన్ కు అనుకూలంగా మాట్లాడుతున్న రాజకీయ పార్టీలపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నిప్పులు చెరిగారు.
Read more...

CRPF: కాశ్మీర్ లోయలో జారిపడ్డ సీఆర్‌పీఎఫ్ వాహనం ! పది మంది జవాన్లకు గాయాలు !

CRPF : జమ్మూకాశ్మీర్‌ లోని బుద్గామ్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. సీఆర్‌పీఎఫ్ వాహనం అదుపుతప్పి లోయలో పడిపోయిన ఘటనలో పది మంది జవాన్లు గాయపడ్డారు.
Read more...

Tourists: ఖాళీ అవుతోన్న కాశ్మీరం ! ఉగ్రదాడి ఘటనతో కాశ్మీర్ ను వీడుతున్న పర్యాటకులు !

Tourists : జమ్మూకశ్మీర్‌ లోని అనంత్ నాగ్ జిల్లాలో పహల్గాంలో జరిగిన ఉగ్రదాడి ఘటనతో వణికిపోయిన వారంతా వీలైనంత త్వరగా ఆ ప్రాంతాన్ని వీడుతున్నారు.
Read more...

Pahalgam Terror Attack: నెత్తురోడిన కశ్మీరం ! మినీ స్విట్జర్లాండ్‌ పహల్గాంలో ఉగ్రదాడి !

Pahalgam Terror Attack : మినీ స్విట్జర్లాండ్‌ గా పేరొందిన పహల్గాంలోని బైసారన్‌ ప్రాంతంలో మంగళవారం మధ్యాహ్నం జరిగిన ఉగ్రదాడిలో 28 మంది పర్యాటకులు మృతి చెందారు.
Read more...

Vande Bharat Train: త్వరలో కశ్మీర్‌ లోయలో పరుగులు పెట్టనున్న వందే భారత్‌ ఎక్స్ ప్రెస్

Vande Bharat Train : వందేభారత్‌ సర్వీసు తొలిసారి కశ్మీర్‌ లోయ లో కూడా అందుబాటులోకి తీసుకువస్తూ ఏప్రిల్ 19న కట్రా-శ్రీనగర్‌ మధ్య వందే భారత్‌ ను ప్రధాని మోదీ ప్రారంభించనున్నారు.
Read more...