Nara Lokesh: ఇకనుండి ఉపాధ్యాయులకు శ్రమ లేదు : మంత్రి లోకేశ్‌

ఇకనుండి ఉపాధ్యాయులకు శ్రమ లేదు : మంత్రి లోకేశ్‌

Nara Lokesh: ఇకపై ఉదయాన్నే పాఠశాలలో మరుగుదొడ్ల ఫొటోలు తీసి అప్‌లోడ్‌ చేయాల్సిన పని ఉపాధ్యాయులకు లేదని ఏపీ మంత్రి నారా లోకేశ్‌ తెలిపారు. ఈ విధానాన్ని ఆపేశామని.. యాప్‌ నుంచి ఆ ఆప్షన్‌ను కూడా తొలగించామని చెప్పారు. ఈమేరకు సోషల్ మీడీయా లో మంత్రి పోస్ట్‌ చేశారు.

Nara Lokesh Comment

ఉపాధ్యాయులు నాణ్యమైన విద్యను పిల్లలకు అందించాలని లోకేశ్‌ సూచించారు. క్రమశిక్షణ, ఉన్నత విలువలతో విద్యార్థులను తీర్చిదిద్దాలన్నారు. టీచర్ల సమస్యలన్నింటినీ ప్రాధాన్యతాక్రమంలో పరిష్కరించే బాధ్యత తీసుకుంటానని హామీ ఇచ్చారు.

Also Read : YV Subba Reddy: కూటమి కుట్రలు తిప్పికొడతాం అంటున్న వైవీ సుబ్బారెడ్డి

Leave A Reply

Your Email Id will not be published!