Breaking
- సూర్య కుమార్ యాదవ్ ఎమోషనల్
- టి20 వరల్డ్ కప్ ఆ ఇద్దరికి అంకితం
- మూసీ పరివాహక ప్రాంతాన్ని అభివృద్ది చేస్తాం
- భారత దేశానికి గర్వ కారణం సంజు శాంసన్
- అసాధ్యాన్ని సుసాధ్యం చేశాం : కెప్టెన్
- చరిత్రను తిరగ రాసిన టీం ఇండియా
- జస్ప్రీత్ బుమ్రా ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్
- టీం ఇండియా టి20 వరల్డ్ కప్ విజేత
- చెలరేగిన బ్యాటర్లు ఇండియా భారీ స్కోర్
- అద్భుతంగా బమృకున్ – ఉద్ – దౌలా చెరువు
Browsing Category
Breaking
ఎంకే స్టాలిన్ కేసును రిజర్వ్ చేసిన సుప్రీంకోర్టు
తమిళనాడు సీఎం , డీఎంకే చీఫ్ ఎంకే స్టాలిన్ కు బిగ్ రిలీఫ్ లభించింది. తనపై అన్నాడీఎంకే దాఖలు చేసిన పిటిషన్ పై తుది తీర్పును భారత దేశ సర్వోన్నత ప్రధాన న్యాయస్థానం సుప్రీంకోర్టు గురువారం రిజర్వ్ చేసింది. ఇదిలా ఉండగా 2011లో ఎంకే…
Read more...
Read more...
అమెరికా బెదిరింపులకు భయపడం : ఇరాన్
మరో యుద్దానికి తెర తీయనున్నాడా అమెరికా బాస్ ట్రంప్. ఆయన గత కొంత కాలంగా పలు దేశాలపై పెత్తనం చెలాయించేందుకు ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. ఆ మధ్యన ఇండియాను బెదిరించారు. రష్యాతో సంబంధం తెంచు కోవాలని ఒత్తిడి చేశాడు. ఆపై సుంకాలు…
Read more...
Read more...
సంజూ శాంసన్ ఆడడంపై గంభీర్ నో క్లారిటీ
ప్రస్తుతం భారత జట్టు ఐసీసీ టి20 వరల్డ్ కప్ లో వరుసగా విజయాలు సాధించినా ఆ జట్టును, మేనేజ్ మెంట్ ను ప్రధాన సమస్య వెంటాడుతూనే ఉంది. పనిగట్టుకుని స్టార్ ప్లేయర్లు శాంసన్, అభిషేక్ శర్మలను ప్రమోట్ చేశారు ఓపెనర్లుగా. కానీ…
Read more...
Read more...
డ్రగ్స్, గంజాయిపై కంట్రోల్ తప్పిన సర్కార్
ఏపీపీసీసీ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిలా రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో పెద్ద ఎత్తున డ్రగ్స్ , గంజాయి లభ్యమవుతోందని, యువత వాటి బారిన పడి జీవితాలను కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వీటిని కంట్రోల్ చేయడంలో…
Read more...
Read more...
ఇండియాకు ఎప్పుడు వస్తానో చెప్పలేను
మనీ లాండరింగ్ కేసులో ఇరుక్కున్న ప్రముఖ వ్యాపారవేత్త విజయ్ మాల్యా సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను ఎప్పుడు ఇండియాకు వస్తానో తెలియదని అన్నారు. తనకు రావాలంటే ఇక్కడ పాస్ పోర్టు రావాల్సి ఉంటుందన్నారు. కానీ అది దొరకడం లేదన్నారు.…
Read more...
Read more...
తెలంగాణ కొత్త సీఎస్గా జయేష్ రంజన్..?
తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కీలకమైన పదవి ఎవరికి దక్కుతుందనే దానిపై ఉత్కంఠ నెలకొంది. ఇప్పటికే పాలనా పరంగా అస్తవ్యస్తంగా మారిందన్న ఆరోపణలు ఉన్నాయి. ఈ తరుణంలో గతంలో 10 ఏళ్లపాటు ఏలిన కేసీఆర్ హయాంలో చక్రం…
Read more...
Read more...
హిందూ కుటుంబాలు ముగ్గురు పిల్లల్ని కనాలి
రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ అధ్యక్షుడు మోహన్ భగవత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన ముస్లింలను దృష్టిలో ఉంచుకుని మాట్లాడిన మాటలు కలకలం రేపుతున్నాయి. హిందూ కుటుంబాలు కనీసం ముగ్గురు పిల్లలను కనాలని పిలుపునిచ్చారు. రోజు రోజుకు…
Read more...
Read more...
నిర్లక్ష్యం వద్దు ఫైర్ సేఫ్టీలో రాజీ పడొద్దు : ఏవీ రంగనాథ్
అగ్ని ప్రమాదాల పట్ల అప్రమత్తంగా ఉండాలని, ఫైర్ సేఫ్టీ విషయంలో ఎక్కడా రాజీ పడొద్దని హాస్టళ్ల నిర్వాహకులకు హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ సూచించారు. వస్తున్నది వేసవి కాలం అని, ఎక్కడ ఏమాత్రం పొరపాటు జరిగినా పెనుముప్పు…
Read more...
Read more...
ప్రధాని మోదీతో గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ భేటీ
ప్రపంచ టెక్ దిగ్గజ సంస్థ గూగుల్ సిఈఓ సుందర్ పిచాయ్ బుధవారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో భేటీ అయ్యారు. ఈ ఇద్దరు సమావేశం కావడం ప్రపంచ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే వరల్డ్ లో నెంబర్ వన్ గా ఉన్న సంస్థలన్నీ ప్రవాస…
Read more...
Read more...
విజయవాడను మాడల్ నగరంగా మారుస్తాం
ఎంపీ కేశినేని చిన్ని అలియాస్ శివనాథ్ కీలక ప్రకటన చేశారు. విజయవాడను అమరావతి ప్రాంతంలో మోడల్ నగరంగా తీర్చిదిద్దడమే లక్ష్యమని స్పష్టం చేశారు. ఎన్క్యాప్ (ENCAP) ద్వారా మంజూరైన ఇన్ఫ్రారెడ్ రోడ్ రిపేరింగ్ మొబైల్ మిషన్ ను నగర రోడ్ల…
Read more...
Read more...