Breaking
- ప్రజాస్వామ్యంలో ప్రజలే అంతిమ బాస్ లు
- ఇండియా టుడే కాన్క్లేవ్ 2026కు కేటీఆర్ కు ఆహ్వానం
- నియోజకవర్గాల వారీగా అభివృద్ది నివేదిక
- పేదల సంక్షేమం ప్రభుత్వ లక్ష్యం : సీఎం
- బాలికలకు ఉచితంగా శానిటరీ న్యాప్కిన్ల పంపిణీ
- చంద్రబాబు హయాంలోనే కాపుల అభివృద్ది
- టీటీడీ ఈవోగా ముద్దాడ రవిచంద్ర భాద్యతల స్వీకరణ
- 8న ఘనంగా మహిళా దినోత్సవ వేడుకలు
- కొత్త జిల్లాల ప్రాతిపదికన జడ్పీ ఎన్నికలు
- స్త్రీ శక్తి పథకం కింద 44.79 కోట్ల మంది ప్రయాణం
Browsing Category
Andhra Pradesh
Andhra Pradesh NEWS
ప్రభావిత ప్రాంతాల్లో రాపిడ్ రెస్పాన్స్ టీమ్స్
ఏపీలో చోటు చేసుకున్న బర్డ్ ఫ్లూ పై కీలక వ్యాఖ్యలు చేశారు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు. ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. రాష్ట్రంలోని అన్నమయ్య జిల్లా సోడమ్ మండలం అమ్మగారిపల్లి, పుట్టవారిపల్లి గ్రామాల్లో గుర్తించిన…
Read more...
Read more...
నిర్వీర్యమైన వ్యవస్థలను గాడిలో పెట్టాం : సీఎం
నిర్దేశించుకున్న లక్ష్యాలను పూర్తి చేసేందుకు ప్రయత్నం చేయాలని అన్నారు సీఎం నారా చంద్రబాబు నాయుడు. సోమవారం సీఎం అధ్యక్షతన కేబినెట్ కీలక మీటింగ్ జరిగింది. ఈ సందర్బంగా చంద్రబాబు ప్రసంగించారు. గడచిన 19 నెలల్లో అగాధం, అంధకారం…
Read more...
Read more...
విద్యార్థి సూసైడ్ కేసులో ఆధారాలు చెరిపేశారు
రోజు రోజుకు సూసైడ్ ల సంఖ్య పెరుగుతోంది శ్రీ చైతన్య కాలేజీలలో చదువుకుంటున్న విద్యార్థుల సంఖ్య. తాజాగా కృష్ణా జిల్లా లోని పెనమలూరు పోరంకిలో చదువుకుంటున్న మొల్లి పవన్ కుమార్ సూసైడ్ చేసుకోవడం రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపింది. తోటి…
Read more...
Read more...
గ్రేట్ డీల్ కాదు ఇండియాకు బ్లాక్ డీల్
ఏపీసీసీ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిలా రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కేంద్రంలోని మోదీ సర్కార్ ను ఏకి పారేశారు. ప్రధాని దేశ పరువును గంగలో కలిపాడని ఆరోపించారు. జాతీయ ఉపాధి హమీ పథక పరిరక్షణ యాత్ర రాయలసీమలో…
Read more...
Read more...
రూ. 85 కోట్ల విలువైన భూమిని కాపాడిన హైడ్రా
హైడ్రా దూకుడు పెంచింది. కోట్లాది రూపాయలు విలువ చేసే ప్రభుత్వ భూములను కాపాడుతోంది. ఇందులో భాగంగా రూ. 85 కోట్ల విలువ చేసే 7 వేల గజాల స్థలాన్ని ఆక్రమణల నుంచి రక్షించింది. ప్రాణ వాయువును అందించే పార్కు కోసం దీనిని కేటాయించారు.…
Read more...
Read more...
పోలవరం ప్రాజెక్ట్ లో పీపీఏ సిఈఓ పర్యటన
పోలవరం ప్రాజెక్ట్ పనుల పురోగతిని పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ ముఖ్య కార్యనిర్వహణ అధికారి (సీఈఓ) యోగేష్ పైతాన్కర్ శనివారం సమీక్షించారు. ఢిల్లీ నుంచి పోలవరం ప్రాజెక్ట్ పనుల సమీక్ష , పరిశీలనకు వచ్చిన ఆయన తొలుత పీ పీ ఏ చీఫ్ ఇంజనీర్ ఎం . రమేష్…
Read more...
Read more...
ఉపాధి హామీ పథకాన్ని నీరుగార్చిన మోదీ సర్కార్
మోదీ సర్కార్ నిర్వాకంపై , అనుసరిస్తున్న విధానాలపై నిప్పులు చెరిగారు ఏపీపీసీసీ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిలా రెడ్డి. మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్ట ( MGNREGA) పరిరక్షణ యాత్ర 6 వ రోజు శనివారం తిరుపతి జిల్లాలో సాగింది.…
Read more...
Read more...
గ్లోబల్ టెక్నాలజీ హబ్ గా అమరావతి
రాష్ట్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాం ప్రసాద్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. గ్లోబల్ టెక్నాలజీ హబ్ గా ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి మారబోతోందని అన్నారు. శనివారం మంత్రి మీడియాతో మాట్లాడారు. ఇకపై క్వాంటం వేగంతో అమరావతి…
Read more...
Read more...
కాసుల కోసమే ప్రైవేట్ ఆస్పత్రుల్లో సిజేరియన్లు
దేశ వ్యాప్తంగా రోజు రోజుకు పెరుగుతున్న సిజేరియన్ల పట్ల తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు తిరుపతి ఎంపీ మద్దిల గురుమూర్తి లోక్ సభ సాక్షిగా. ప్రైవేట్ ఆస్పత్రులు, కార్పొరేట్ హాస్పిటల్స్ కేవలం కాసులను కొల్లగొట్టడమే ప్రధానంగా పెద్ద…
Read more...
Read more...
పైసా అవినీతి లేకుండా పాస్ పుస్తకాల పంపిణీ
: ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. తాము పవర్ లోకి వచ్చాక కీలక సంస్కరణలకు శ్రీకారం చుట్టామన్నారు. పూర్తి పారదర్శకతో పాలన సాగిస్తున్నామని చెప్పారు. అధికారంలోకి రాగానే ల్యాండ్ టైటిలింగ్ యాక్టును రద్దు…
Read more...
Read more...