Breaking
- బాలికలకు ఉచితంగా శానిటరీ న్యాప్కిన్ల పంపిణీ
- చంద్రబాబు హయాంలోనే కాపుల అభివృద్ది
- టీటీడీ ఈవోగా ముద్దాడ రవిచంద్ర భాద్యతల స్వీకరణ
- 8న ఘనంగా మహిళా దినోత్సవ వేడుకలు
- కొత్త జిల్లాల ప్రాతిపదికన జడ్పీ ఎన్నికలు
- స్త్రీ శక్తి పథకం కింద 44.79 కోట్ల మంది ప్రయాణం
- శాంసన్, బుమ్రా వల్లే ఈ విజయం సాధ్యమైంది
- మాదిగలకు అన్యాయం చేసిన సీఎం రేవంత్ రెడ్డి
- జనాభా భారం కాదు అభివృద్దికి సోపానం
- ఉత్కంఠ భరితం భారత్ అద్భుత విజయం
Browsing Category
Sports
Sports
మెరిసిన విరాట్ కోహ్లీ తొలి వన్డేలో ఇండియా విక్టరీ
కీవీస్ తో జరిగిన తొలి వన్డేలో భారత జట్టు విజయాన్ని నమోదు చేసింది. మరోసారి సత్తా చాటాడు రన్ మెషీన్ విరాట్ కోహ్లీ. 37 ఏళ్ల వయసులో 91 బంతుల్లో 93 రన్స్ చేశాడు. మ్యాచ్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. ముందుగా బరిలోకి దిగిన…
Read more...
Read more...
కోకా కోలా ఫిఫా వరల్డ్ కప్ ట్రోఫీ ఇండియాలో
ప్రపంచ వ్యాప్తంగా ఫుట్ బాల్ ఫీవర్ కొనసాగుతోంది. ఇప్పటికే మిలియన్ల కొద్దీ టికెట్లు అమ్ముడు పోయాయి. ఇదిలా ఉండగా ఫిఫా వరల్డ్ కప్ ను స్పాన్సర్ చేస్తోంది ప్రముఖ శీతల పానియాల సంస్థ కోకో కోలా. ఇదిలా ఉండగా 12 సంవత్సరా తర్వాత భారత…
Read more...
Read more...
టెక్నో పెయింట్స్ బ్రాండ్ అంబాసిడర్ గా సచిన్
వరల్డ్ టాప్ క్లాస్ క్రికెటర్, భారత క్రికెట్ జట్టు మాజీ స్కిప్పర్ సచిన్ రమేష్ టెండూల్కర్ కు అరుదైన ఛాన్స్ లభించింది. తాజాగా ప్రముఖ పెయింట్స్ సంస్థ టెక్నో కీలక ప్రకటన చేసింది. తనను తమ కంపెనీకి బ్రాండ్ అంబాసిడర్ గా సచిన్ ను…
Read more...
Read more...
మహమ్మద్ అజారుద్దీన్ కు లైన్ క్లియర్
భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్, ప్రస్తుతం మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రిగా కొనసాగుతున్న మహమ్మద్ అజారుద్దీన్ కు ఉన్నట్టుండి కొత్త ఏడాది కలిసి వచ్చింది. ఆయన గత ఎన్నికల్లో జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ…
Read more...
Read more...
చీఫ్ మినిష్టర్ కప్ పోస్టర్ ఆవిష్కరించిన సీఎం
తమ ప్రభుత్వం క్రీడా రంగానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని స్పష్టం చేశారు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి. హైదరాబాద్ లోని సీఎం క్యాంపు కార్యాలయంలో గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ఈ నెలలో జరగనున్న క్రీడా…
Read more...
Read more...
టి20 వరల్డ్ కప్ కంటే భారత్ సీరీస్ పై ఫోకస్
టీమిండియా గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు న్యూజిలాండ్ క్రికెటర్ మిచెల్. తను బుధవారం వన్డే సీరీస్ పై స్పందించాడు. తాము రాబోయే భారత్, శ్రీలంక దేశాలు సంయుక్తంగా నిర్వహించే టి20 ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) బిగ్ టోర్నీ…
Read more...
Read more...
ముస్తాఫిజుర్ రెహమాన్ కు కేకేఆర్ భారీ షాక్
బంగ్లాదేశ్ క్రికెటర్ ముస్తాఫిజుర్ రెహమాన్ సంచలనంగా మారాడు. తనను ఐపీఎల్ వేలం పాటలో భారీ ధరకు కొనుగోలు చేసింది కేకేఆర్ యాజమాన్యం. తాజాగా భారత్, బంగ్లాదేశ్ దేశాల మధ్య చోటు చేసుకున్న ఉద్రిక్తతల నడుమ సంచలన నిర్ణయం తీసుకుంది…
Read more...
Read more...
గిల్ కు అందలం శాంసన్ కు మంగళం
స్వదేశంలో న్యూజిలాండ్ తో వన్డే సీరీస్ ఆడనుంది భారత జట్టు. ఇందులో భాగంగా ముంబైలోని బీసీసీఐ కార్యాలయంలో కీలక సమావేశం జరిగింది. ఈ సందర్బంగా 15 మంది ఆటగాళ్లతో కూడిన జట్టును ప్రకటించింది బీసీసీఐ సెలెక్షన్ కమిటీ. దేశీవాళి…
Read more...
Read more...
Radhika Yadav Murder Mystery : టెన్నిస్ ప్లేయర్ రాధిక యాదవ్ హత్యపై వెలుగులోకి కీలక అంశాలు
Radhika Yadav : గురుగ్రామ్లో క్రీడాకారిణి రాధికా యాదవ్ హత్య కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. తన ఇంట్లోనే కన్న తండ్రి దీపక్ యాదవ్ చేతిలో ఆమె అతి సమీపం
Read more...
Read more...
Karun Nair : 8 ఏళ్ల తర్వాత ఛాన్స్ వచ్చిన నిలబెట్టుకోలేకపోతున్న నాయర్
Karun Nair : టీమిండియాకు ఎనిమిదేళ్ల విరామం తర్వాత తిరిగి వచ్చిన కర్ణాటక బ్యాటర్ కరుణ్ నాయర్ ఇప్పటి వరకు ఇంగ్లాండ్ టెస్ట్ సిరీస్లో తన ప్రతిభను చూపించలేకపోయాడు.
Read more...
Read more...