Chandrababu: శ్రీశైల మల్లన్న దర్శించుకొన్న సీఎం చంద్రబాబు

శ్రీశైల మల్లన్న దర్శించుకొన్న సీఎం చంద్రబాబు

Chandrababu: ఏపీ సీఎం చంద్రబాబు ప్రముఖ శైవ క్షేత్రమైనా శ్రీశైలం మల్లన్న భ్రమరాంబిక ఆలయానికి చేరుకున్నారు. స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. అంతకుముందు ఆలయ అర్చకులు ఆయనకు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. దర్శనానంతరం తీర్థప్రసాదాలు అందజేసి వేదాశీర్వచనాలిచ్చారు. నేడు చంద్రబాబు శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యటించనున్నారు. మడకశిర మండలంలో పింఛన్ల పంపిణీ, ప్రజావేదిక కార్యక్రమంలో ఆయన పాల్గొంన్నారు.

Chandrababu Visited

ఉదయం సున్నిపెంటకు హెలికాప్టర్‌లో చేరుకున్న సీఎం చంద్రబాబుకు మంత్రులు నిమ్మల రామానాయుడు, బీసీ జనార్దన్‌ రెడ్డి, ఎన్ఎండీ ఫరూక్, గొట్టిపాటి రవికుమార్, నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరి, ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి తదితరులు ఘణ స్వాగతం పలికారు.

Also Read : Free Sand: ఉచితం పేరుతో ఇసుక దోపిడీ.. ఇదేటి బాబు పవన్ !

Leave A Reply

Your Email Id will not be published!