Browsing Tag

Tirumala Tirupati Devasthanams

Bomb Threat: తిరుపతిలో బాంబు కలకలం ! కలెక్టరేట్‌ కు బెదిరింపు మెయిల్‌ !

Bomb Threat : తిరుపతి కలెక్టరేట్‌ లో బాంబు కలకలం రేగింది. తిరుపతి కలెక్టరేట్ లో బాంబ్ పెట్టామంటూ... గుర్తు తెలియని వ్యక్తి మెయిల్ ఐడీ నుండి బెదిరింపు మెయిల్‌ వచ్చింది.
Read more...

TTD : తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫార్సు లేఖలపై శ్రీవారి దర్శనం

TTD : తెలంగాణ ప్రజా ప్రతినిధుల సిఫార్సు లేఖలకు శ్రీవారి దర్శనం కల్పించేందుకు టీటీడీ అంగీకరించింది. ఇందులో భాగంగా అధికారిక ప్రకటనను సోమవారం విడుదల చేసింది.
Read more...

TTD: తిరుమలలో క్యూలైన్లను పరిశీలించిన వన్ మెన్ కమిషన్‌

TTD : వైకుంఠ ద్వార దర్శన టోకెన్ల జారీలో జరిగిన తొక్కిసలాట ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం నియమించిన ఏకసభ్య న్యాయ విచారణ కమిషన్‌ తిరుమలలోని క్యూలైన్ల నిర్వహణను పరిశీలించింది.
Read more...

Garimella Balakrishna Prasad: టీటీడీ ఆస్థాన విద్వాంసుడు గరిమెళ్ల బాలకృష్ణ ప్రసాద్‌ కన్నుమూత

Garimella Balakrishna Prasad : తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఆస్థాన విద్వాంసుడు గరిమెళ్ల బాలకృష్ణ ప్రసాద్‌ (76) కన్నుమూశారు. తిరుపతిలోని తన స్వగృహంలో గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు.
Read more...

TTD Chairman: అన్ని రాష్ట్రాల్లో శ్రీవారి ఆలయాలు నిర్మిస్తాం – టీటీడీ ఛైర్మన్‌

TTD Chairman : దేశంలోని అన్ని రాష్ట్రాల రాజధానుల్లో శ్రీవారి ఆలయాల నిర్మాణానికి తిరుమల తిరుపతి దేవస్థానం సిద్ధంగా ఉందని టీటీడీ ఛైర్మన్‌ బీఆర్ నాయుడు స్పష్టం చేసారు.
Read more...

TTD : తిరుమలను నో ఫ్లయింగ్‌ జోన్‌ గా ప్రకటించండి – కేంద్రానికి టీటీడీ ఛైర్మన్‌ లేఖ

TTD : తిరుమల శ్రీవారి ఆలయాన్ని నో ఫ్లయింగ్ జోన్‌ గా ప్రకటించాలని కోరుతూ టిటిడి చైర్మన్ బిఆర్ నాయుడు కేంద్ర పౌర విమానయాన మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడుకు లేఖ రాశారు.
Read more...

Vaikunta Ekadashi-TTD : తెరుచుకున్న ఏడుకొండలవారి వైకుంఠ ద్వారాలు

TTD : అత్యంత పవిత్రమైన ముక్కోటి ఏకాదశి రోజు ఉత్తర ద్వార దర్శనానికే అంతా ప్రాధాన్యత ఇస్తారు. ఈ నేపథ్యంలో ఈ రోజు తెల్లవారుజామున 3 గంటల నుంచి భక్తులు..
Read more...

Tirumala : తిరుమల శ్రీవారిని దర్శించుకోవాలనుకున్న భక్తులకు శుభవార్త

Tirumala : తిరుమలలో ఇచ్చే ఆఫ్ లైన్ శ్రీవాణి దర్శన టికెట్ల కేటాయింపు ప్రక్రియను మరింత సులభతరం చేసినట్లు టీటీడీ అడిషనల్ ఈవో సి.హెచ్.వెంకయ్య చౌదరి తెలియజేశారు.
Read more...

Arvind Kejriwal : కుటుంబ సభ్యులతో తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఢిల్లీ మాజీ సీఎం

Arvind Kejriwal : ఆప్ అధినేత, ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ తిరుమల శ్రీవారిని దర్శించు కున్నారు. కుటుంబ సమేతంగా నిన్న తిరుమల కు చేరుకున్న అరవింద్ కేజ్రీవాల్ నైవేద్య విరామ సమయంలో కుటుంబ సమేతంగా శ్రీహరి సేవలో పాల్గొన్నారు.
Read more...

CM Chandrababu : శ్రీవారి దర్శనానికి వెళ్లే భక్తులంతా తప్పకుండ టీటీడీ నిబంధనలు పాటించాల్సిందే

CM Chandrababu : తిరుమల శ్రీవారి సన్నిధికి వెళ్లే ప్రతి ఒక్కరూ టీటీడీ నిబంధనలు పాటించాల్సిందే అని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు.
Read more...