Breaking
- కొత్త జిల్లాల ప్రాతిపదికన జడ్పీ ఎన్నికలు
- స్త్రీ శక్తి పథకం కింద 44.79 కోట్ల మంది ప్రయాణం
- శాంసన్, బుమ్రా వల్లే ఈ విజయం సాధ్యమైంది
- మాదిగలకు అన్యాయం చేసిన సీఎం రేవంత్ రెడ్డి
- జనాభా భారం కాదు అభివృద్దికి సోపానం
- ఉత్కంఠ భరితం భారత్ అద్భుత విజయం
- చెలరేగిన సంజూ శాంసన్ ఇండియా భారీ స్కోర్
- ప్రకృతి వైపరీత్యాల్లో అన్నదాతలకు అండగా ఉంటాం
- అంగన్వాడీ భవనాల నిర్మాణం కోసం రూ. 193.92 కోట్లు
- పీపీపీ మోడల్ లో ఓడరేవుల నిర్వహణ : జనార్దన్ రెడ్డి
Browsing Category
Culture
Culture
తప్పు చేసిన వారికి శిక్ష తప్పదు : డిప్యూటీ సీఎం
పవిత్రమైన తిరుమల లడ్డూ వ్యవహారంపై కీలక వ్యాఖ్యలు చేశారు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్. ఆయన మీడియాతో మాట్లాడారు. ఆనాటి జగన్ రెడ్డి సర్కార్ పై నిప్పులు చెరిగారు. దేవాలయాలపై దాడులు జరిగితే పిచ్చోడి పనన్నారు . 2019 నుంచి 2024 వరకు…
Read more...
Read more...
శ్రీవారి ప్రసాదం అపచారం వాస్తవం : సీఎం
ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. గురువారం
ఎన్డీఏ నేతలతో భేటీ అనంతరం మీడియా సమావేశంలో ముఖ్యమంత్రి మాట్లాడారు. ఇది ప్రజల మనోభావాలకు సంబంధించిన విషయం అని అన్నారు. శ్రీ వేంకటేశ్వర స్వామి మా ఇంటి కులదైవం అని…
Read more...
Read more...
బ్రహ్మోత్సవాలకు డిప్యూటీ సీఎంకు ఆహ్వానం
దేశంలో పేరు పొందిన శైవ క్షేత్రాలలో ఒకటిగా గుర్తింపు పొందింది. భక్తులతో అలరారుతోంది చిత్తూరు జిల్లాలోని శ్రీకాళహస్తీశ్వర స్వామి ఆలయం. ఈనెలలో శివ రాత్రి పర్వదినం జరగనుంది. ఈ సందర్బంగా భారీ ఎత్తున ఏర్పాట్లు చేసింది ఆలయ కమిటీ.…
Read more...
Read more...
శ్రీవారి వైద్య సేవకులకు సౌకర్యాలపై చర్యలు
టిటిడిలో త్వరలో ప్రారంభించనున్న శ్రీవారి వైద్య సేవకులకు అవసరమైన సౌకర్యాల కల్పనపై చర్యలు చేపట్టినట్లు టిటిడి జేఈవో (వైద్యం & విద్య) డా. ఎ. శరత్ వెల్లడించారు. ఎస్వీ ఆయుర్వేద వైద్యశాల, స్విమ్స్, ఎస్వీ వేదిక్ యూనివర్శిటీలోని అవసరమైన భవనాల…
Read more...
Read more...
శ్రీశైలంలో భద్రతా చర్యలు చేపట్టాలి : వంగలపూడి అనిత
శ్రీశైలంలో మహా శివరాత్రి పర్వదినం పురస్కరించుకుని భారీ ఎత్తున భద్రతా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు రాష్ట్ర హొం శాఖ మంత్రి వంగలపూడి అనిత. శ్రీశైలంలో మంత్రులు ఆనం రామ నారాయణ రెడ్డి, బీసీ జనార్దన్ రెడ్డితో కలిసి సమీక్ష…
Read more...
Read more...
టీటీడీ ఈవోగా శ్రీకాకుళం బిడ్డ ముద్దాడ రవిచంద్ర
తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) కార్యనిర్వహణ అధికారిగా సీనియర్ ఐఏఎస్ అధికారి ముద్దాడ రవిచంద్రను ప్రభుత్వం నియమించింది. ఆయనకు పూర్తి అదనపు బాధ్యతలు (ఎఫ్ఎసీ) అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటివరకు ఈవోగా ఉన్న అనిల్ సింఘాల్ ను బదిలీ…
Read more...
Read more...
టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ బదిలీ
ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి (టీటీడీ) ఈవోగా ఉన్న సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ అనిల్ కుమార్ సింఘాల్ పై వేటు వేసింది. ఉన్నట్టుండి ఆయనను బదిలీ చేయడం రాష్ట్ర వ్యాప్తంగా చర్చకు దారి…
Read more...
Read more...
ప్రజా యుద్దనౌక గద్దర్ కు నివాళి
తెలంగాణ మట్టిలో మొలకెత్తిన గొంతుక, ప్రజా స్వరపేటిక గుమ్మడి విఠల్ రావు అలియాస్ గద్దర్ జయంతి ఇవాళ. ఆయన మన మధ్య లేరు. కానీ తను పాడిన పాటలు ఇప్పటికీ ఎప్పటికీ ఉంటాయి. మనల్ని గాయపరుస్తూనే ఉంటాయి. చని పోయేంత వరకు తన…
Read more...
Read more...
వివేకానంద మానవ వికాస కేంద్రం ప్రారంభానికి సిద్దం
దేశ వ్యాప్తంగా ఎలాంటి లాభాపేక్ష లేకుండా రామకృష్ణ మిషన్ ఎనలేని కృషి చేస్తూ వస్తోంది. ఇందులో మరో బృహత్ కార్యానికి శ్రీకారం చుట్టింది. విజయవాడ గాంధీనగర్ లోని శైలజా థియేటర్ ఎదురుగా.. నూతనంగా నిర్మించిన వివేకానంద మానవ వికాస కేంద్రాన్ని…
Read more...
Read more...
వన దేవతలను దర్శించుకున్న మంత్రులు
ఆసియా ఖండంలోనే అతిపెద్ద గిరిజన జాతరగా వెలుగొందుతున్న శ్రీ సమ్మక్క సారమ్మ మేడారం జాతరకు భక్తులు పోటెత్తారు. ఆ ప్రాంగణమంతా సముద్రాన్నితలపింప చేస్తోంది. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏర్పాట్లు చేసింది. ఇదిలా ఉండగా గురువారం కేంద్ర గనుల…
Read more...
Read more...