Browsing Category

Devotional

Devotional

బ్ర‌హ్మోత్స‌వాల‌లో భ‌క్తుల‌కు అన్న‌ప్ర‌సాదాలు

శ్రీనివాస మంగాపురంలో శ్రీ కల్యాణ వేంకటేశ్వర స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు ఘ‌నంగా జ‌రుగుతున్నాయి. ఈ సందర్భంగా వేలాది మంది భక్తులు విచ్చేస్తుండగా, వారి సౌకర్యార్థం టీటీడీ దాతల సహకారంతో ప్రతిరోజూ రుచికరమైన అన్నప్రసాదాలను నిరంతరాయంగా…
Read more...

శ్రీ‌శైలానికి పోటెత్తిన శివ స్వాములు

మ‌హా శివ‌రాత్రి పర్వ‌దినం సంద‌ర్బంగా భారీ ఎత్తున భ‌క్తులు శ్రీ‌శైలం క్షేత్రానికి రానున్నార‌ని అంచ‌నా వేస్తున్న‌ట్లు తెలిపారు నంద్యాల ఎస్పీ . గురువారం ఆయ‌న మీడియాతో మాట్లాడారు. శ్రీశైలం నందు ప్రశాంత వాతావరణంలో భక్తుల దర్శన ఏర్పాట్లు…
Read more...

తిరుమ‌ల ల‌డ్డూ క‌ల్తీ నెయ్యి కేసుపై ఈడీ న‌జ‌ర్

ఓ వైపు తిరుమ‌ల ల‌డ్డూ వివాదం కొన‌సాగుతుండగా మ‌రో కీల‌క అప్ డేట్ వ‌చ్చింది. తాజాగా కేంద్ర ద‌ర్యాప్తు సంస్థ డైరెక్ట‌రేట్ ఎన్ ఫోర్స్ మెంట్ సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేసింది. ఈ మేర‌కు తిరుమల ఆలయంలో లడ్డూ ప్రసాదం తయారీకి సంబంధించిన నెయ్యి కల్తీ…
Read more...

వేముల‌వాడ ఉత్స‌వాల‌కు సీఎంకు ఆహ్వానం

ఈనెల రాష్ట్ర వ్యాప్తంగా మ‌హా శివ‌రాత్రి ప‌ర్వ‌దినం సంద‌ర్బంగా శివ ఆల‌య‌ల‌న్నీ స‌ర్వాంగ సుంద‌రంగా ముస్తాబ‌య్యాయి. ఇందులో భాగంగా మహా శివరాత్రి ఉత్సవాలకు రావాల‌ని కోరారు రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ సీఎం అనుముల రేవంత్ రెడ్డిని.…
Read more...

సింహ‌ వాహనంపై శ్రీ క‌ల్యాణ వేంక‌టేశ్వ‌రుడు

శ్రీనివాస మంగాపురం శ్రీ కల్యాణ వేంకటేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాలు అంగ‌రంగ వైభ‌వోపేతంగా కొన‌సాగుతున్నాయి. మూడో రోజు మంగ‌ళ‌వారం ఉదయం 8 గంట‌లకు అనంత తేజోమూర్తి అయిన శ్రీనివాసుడు యోగ న‌ర‌సింహుడి అలంకారంలో సింహ‌ వాహనంపై భక్తులకు అభయం ఇచ్చారు.…
Read more...

ఆకట్టుకుంటున్న విద్యుత్ కాంతులు, పుష్పాలంకరణలు

శ్రీనివాస మంగాపురం శ్రీ కల్యాణ వేంకటేశ్వర స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా టీటీడీ చేపట్టిన విద్యుత్ కాంతులు, పుష్పాలంకరణలు భక్తులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. శ్రీనివాస మంగాపురం పరిసర ప్రాంతాలు, జాతీయ రహదారులు, ప్రధాన కూడళ్లలో…
Read more...

అంగ‌రంగ వైభోగం ధ్వ‌జారోహ‌ణం

తిరుపతి శ్రీకపిలేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాలు ఆదివారం ధ్వజారోహణంతో వైభవంగా ప్రారంభమయ్యాయి. అర్చకుల వేదమంత్రోచ్ఛారణ, శంఖనాదాలు, శివ నామస్మరణ మధ్య ధ్వజారోహణ ఘట్టం శాస్త్రోక్తంగా జరిగింది. పంచమూర్తులైన శ్రీ సోమస్కంధ మూర్తి, శ్రీ కామాక్షి…
Read more...

వెంగ‌మాంబ స‌న్నిధిలో ఈవో ర‌విచంద్ర‌

టిటిడి ఈవో ఎం. రవిచంద్ర, మంత్రి పయ్యావుల కేశవ్ తో కలిసి మాతృశ్రీ తరిగొండ వేంగమాంబ అన్నప్రసాద భవనాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా భక్తులతో కలిసి అన్నప్రసాదం స్వీకరించారు ఈవో, అనంతరం భక్తులతో నేరుగా మమేకమై అన్నప్రసాదం రుచి, నాణ్యత, పరిమాణం,…
Read more...

శివరాత్రి బ్రహ్మోత్సవాల‌కు సీఎంకు ఆహ్వానం

మహా శివరాత్రి సందర్భంగా ఈనెల 8వ తేదీ నుంచి 18 వరకు శ్రీశైలంలో బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. ఈ బ్రహ్మోత్సవాల సంద‌ర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి, ఆలయ బోర్డు ఛైర్మన్ రమేష్ నాయుడు, ధర్మకర్తల మండలి సభ్యులు,…
Read more...

శ్రీ‌వారి భ‌క్తుల‌కు సేవ‌లు అందించ‌డం అదృష్టం

శ్రీవారి భక్తులకు సేవ చేసుకునే మహాద్భాగ్యం కలగడం చాలా ఆనందంగా ఉందని టీటీడీ నూతన ఈవో ముద్దాడ రవిచంద్ర అన్నారు. తిరుమల శ్రీవారి ఆలయంలో ఆయన టీటీడీ ఈవోగా బాధ్యతలు తీసుకున్నారు .తరువాత టీటీడీ బోర్డు ఎక్స్ అఫిషియో సభ్యుడిగా ప్రమాణ స్వీకారం…
Read more...