Breaking
- ‘రుతుక్రమ ఆరోగ్యం’ జీవించే హక్కులో ఓ భాగం
- గుంటూరు మిర్చికి శ్రీలంక సర్కార్ షాక్
- కేరళలో 10 రోజుల ఓనం వేడుకలు ప్రారంభం
- 12వ బ్రిక్స్ సమావేశం భారత్ ఆతిథ్యం
- మహిళా రిజర్వేషన్ బిల్లుతో మోదీ మోసం : డీఎంకే
- హసీనాను అప్పగిస్తేనే ఇండియాకు ప్రధాని రాక
- యువత సమస్యలకు లోక్ సభలో చోటు లేదా..?
- టిమ్స్ ఆస్పత్రిలో వైద్య సేవలు ప్రారంభం
- రైల్వే పాస్ల పునరుద్ధరణ కోసం కృషి చేస్తా
- బీసీలకు సామాజిక, ఆర్థిక, రాజకీయ గుర్తింపు టీడీపీతోనే
Browsing Category
Devotional
Devotional
వైభవోపేతం పుష్పయాగ మహోత్సవం
అప్పలాయగుంట లోని శ్రీ ప్రసన్న వేంకటేశ్వర స్వామివారి ఆలయంలో గురువారం పుష్పయాగ మహోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. జూన్ 25 నుంచి జూలై 3 వరకు నిర్వహించిన వార్షిక బ్రహ్మోత్సవాల్లో నిత్యకైంకర్యాలు, ఉత్సవాల సందర్భంగా అర్చకులు, అధికారులు,…
Read more...
Read more...
ఆగస్టు 7 నుంచి శ్రీ కోదండ రామస్వామి పవిత్రోత్సవాలు
తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి (టీటీడీ) కీలక ప్రకటన చేసింది. ఆగస్టు 7 నుంచి 10 వరకు తిరుపతి లోని పవిత్ర పుణ్యక్షేత్రమైన శ్రీ కోదండ రామస్వామి వారి పవిత్రోత్సవాలు జరగనున్నాయి. ఈ సందర్బంగా గోడ పత్రికలు, బుక్లెట్లను…
Read more...
Read more...
భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా గిరి ప్రదక్షిణ
ఈ నెల 28, 29 తేదీల్లో జరగనున్న సింహాచలం గిరి ప్రదక్షిణకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని శాఖల సమన్వయంతో పటిష్టమైన ఏర్పాట్లు చేస్తున్నట్లు రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనిత తెలిపారు. గిరి ప్రదక్షిణ ఏర్పాట్లపై కలెక్టరేట్లో…
Read more...
Read more...
కల్పవృక్ష వాహనంపై శ్రీ సౌమ్యనాథ స్వామి దర్శనం
నందలూరులోని శ్రీ సౌమ్యనాథ స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవోపేతంగా కొనసాగుతున్నాయి. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో ఘనంగా ఏర్పాట్లు చేశారు. ఇక ఉత్సవాలలో భాగంగా నాలుగో రోజైన శనివారం ఉదయం శ్రీ సౌమ్యనాథ స్వామివారు…
Read more...
Read more...
14 గంటల్లో ఆంజనేయ స్వామి విగ్రహం స్వాధీనం
తిరుమల మొదటి ఘాట్ రోడ్డులోని ఏడో మైలు వద్ద ప్రసన్న ఆంజనేయ స్వామి ఆలయం సమీపంలో ఉన్న ఆంజనేయ స్వామి విగ్రహాన్ని గుర్తు తెలియని వ్యక్తి చోరీ చేసిన ఘటన రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపింది. ఈ ఘటనలో టీటీడీ విజిలెన్స్ విభాగం, జిల్లా పోలీసు…
Read more...
Read more...
వైభవంగా శ్రీ కల్యాణ వేంకటేశ్వర స్వామి పార్వేట ఉత్సవం
శ్రీ వేంకటేశ్వర స్వామివారు నడిచిన పవిత్ర మార్గంగా భక్తులు విశ్వసించే శ్రీవారిమెట్టు సమీపంలో ఉన్న శ్రీనివాస మంగాపురం శ్రీ కల్యాణ వేంకటేశ్వర స్వామి వారి పార్వేట ఉత్సవం అత్యంత వైభవంగా జరిగింది. ఉదయం 7 గంటలకు ఆలయం నుంచి ఉత్సవ మూర్తులు మంగళ…
Read more...
Read more...
సీఎం ప్రతిపాదన సబబేనన్న టీటీడీ బోర్డు మెంబర్
కర్ణాటక కోసం 'మొదటి హారతి' విధానాన్ని సవరించే ప్రతిపాదనను స్వాగతిస్తున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం ధర్మకర్తల మండలి సభ్యడుఉ నరేష్ కుమార్. తిరుమల ఆలయంలో శ్రీ వేంకటేశ్వర స్వామికి సమర్పించే 'మొదటి హారతి' కోసం కొత్త విధానాన్ని…
Read more...
Read more...
శ్రీవారి హారతి వివాదం మాజీ సీఎం బొమ్మై ఆగ్రహం
కర్ణాటక రాష్ట్ర ముఖ్యమంత్రి డీకే శివకుమార్ తిరుమల లోని శ్రీవారికి ఇచ్చే తొలి హారతిపై చేసిన వ్యాఖ్యలు దేశ వ్యాప్తంగా కలకలం రేపాయి. తిరుమల ఆలయంలోని మొదటి హారతిని కర్ణాటకకు కేటాయించాలని సీఎం డీకే శివకుమార్ చేసిన ప్రతిపాదనపై బీజేపీ…
Read more...
Read more...
శ్రీ కోదండ రామాలయంలో సహస్ర కలశాభిషేకం
తిరుపతిలోని శ్రీ కోదండ రామస్వామి వారి ఆలయంలో అమావాస్య, పునర్వసు నక్షత్రాన్ని పురస్కరించుకుని శాస్త్రోక్తంగా సహస్ర కలశాభిషేకం నిర్వహించారు. ఉదయం 8.30 గంటలకు ప్రారంభమైన ఈ సేవలో వేద మంత్రోచ్ఛారణల నడుమ అర్చకులు వైఖానస ఆగమ విధానంలో స్వామివారికి…
Read more...
Read more...
టీటీడీ ట్రస్టులు, పథకాల దాతల ప్రివిలేజెస్లో మార్పులు
తిరుమల తిరుపతి దేవస్థానం ధర్మకర్తల మండలి (టీటీడీ) లోని వివిధ ట్రస్టులు , స్కీమ్లకు విరాళాలు అందించే దాతలకు కల్పిస్తున్న ప్రివిలేజెస్లో పలు మార్పులు చేస్తున్నట్లు టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు ప్రకటించారు. తిరుమలలోని…
Read more...
Read more...