Breaking
- ఉత్కంఠ భరితం భారత్ అద్భుత విజయం
- చెలరేగిన సంజూ శాంసన్ ఇండియా భారీ స్కోర్
- ప్రకృతి వైపరీత్యాల్లో అన్నదాతలకు అండగా ఉంటాం
- అంగన్వాడీ భవనాల నిర్మాణం కోసం రూ. 193.92 కోట్లు
- పీపీపీ మోడల్ లో ఓడరేవుల నిర్వహణ : జనార్దన్ రెడ్డి
- తెలంగాణకు అదనంగా ఐపీఎస్ అధికారులను కేటాయించండి
- 20 నెలల్లో 6.28 లక్షల ఉద్యోగాలు కల్పించాం : చంద్రబాబు
- హిందూత్వం గురించి మాట్లాడే అర్హత జగన్ కు లేదు
- అగ్నిప్రమాదాల పట్ల అప్రమత్తత అవసరం
- పాలనా పరంగా రేవంత్ రెడ్డి ఫెయిల్ : హరీశ్ రావు
Browsing Category
National
National NEWS
ఏకీకృత భారతదేశాన్ని జరుపు కోవాలి : స్టాలిన్
77వ గణతంత్ర దినోత్సవం సందర్బంగా సంచలన వ్యాఖ్యలు చేశారు తమిళనాడు రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్. సోమవారం ఆయన జెండాను ఆవిష్కరించి రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. తాము ఏక రూప భారత దేశాన్ని కోరుకోవడం లేదని…
Read more...
Read more...
డీఎంకే దుష్ట శక్తి అన్నాడీఎంకే అవినీతి శక్తి
టీవీకే పార్టీ చీఫ్, ప్రముఖ నటుడు దళపతి విజయ్ సంచలన కామెంట్స్ చేశారు. ఈ ఏడాదిలో జరిగే ఎన్నికలు ఎన్నికలు కానే కాదన్నారు. ఆయన అధికారంలో ఉన్న డీఎంకే, ప్రతిపక్ష పార్టీలను ఏకి పారేశారు. నటుడి నుంచి రాజకీయ నాయకుడిగా మారిన…
Read more...
Read more...
ఎమ్మెల్యే గాలి జనార్ధన్ రెడ్డి ఇంటికి నిప్పు
కర్ణాటకలోని రాయచూర్ జిల్లాలో బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ పార్టీల మధ్య పచ్చ గడ్డి వేస్తే భగ్గుమంటోంది. ఇప్పటికే ఇరు వర్గాల మధ్య చోటు చేసుకున్న ఆధిపత్య పోరు చివరకు దాడులు చేసుకునేంత దాకా వెళ్లింది. ఒకరు మృతి చెందారు. పలువురిపై…
Read more...
Read more...
బలమైన ఆర్థిక శక్తిగా భారత దేశం : అశ్విని వైష్ణవ్
కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ బిజీగా ఉన్నారు. ఆయన స్విట్జర్లాండ్ లోని దావోస్ లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక సదస్సు -2026లో పాల్గొన్నారు. భారత దేశం తరపున ఆయన ప్రపంచంలోని దిగ్గజ కంపెనీల ప్రతినిధులతో, సీఈవోలు, చైర్మన్ లు, మేనేజింగ్…
Read more...
Read more...
సునీతా విలియమ్స్ తీవ్ర భావోద్వేగం
భారత సంతతికి చెందిన ప్రముఖ వ్యోమగామి సునీతా విలియమ్స్ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. ప్రముఖ న్యోవోగామ సంస్థ నాసాలో సుదీర్ఘ కాలం పాటు విధులు నిర్వహించారు. ప్రపంచ వ్యోమగామ రంగంలో తనకంటూ ఓ స్పెషల్ ఇమేజ్ ను స్వంతం చేసుకున్నారు.…
Read more...
Read more...
సామజిక భద్రత మహిళా సాధికారత
తమిళనాడులో ఎన్నికల వేళ సంచలన ప్రకటన చేసింది అన్నాడీఎంకే. అన్ని పార్టీల కంటే ముందే మేలుకొంది. ఈసారి ఎలాగైనా రాష్ట్రంలో ఎన్డీయే కూటమి ఆధ్వర్యంలో పవర్ లోకి రావాలని ప్రయత్నాలు ప్రారంభించింది. ఇందులో భాగంగా తమ పార్టీ…
Read more...
Read more...
స్పీకర్ ఎందుకింత తాత్సారం సుప్రీంకోర్టు ఆగ్రహం
భారత దేశ సర్వోన్నత ప్రధాన న్యాయస్థానం సుప్రీంకోర్టు శుక్రవారం కీలక వ్యాఖ్యలు చేసింది. తెలంగాణకు సంబంధించి బీఆర్ఎస్ ఎమ్మెల్యేల అనర్హత కేసుపై స్పందించింది. ఈ మేరకు ఇప్పటికే జారీ చేసిన ఆదేశాలకు గాను తెలంగాణ స్పీకర్ గడ్డం…
Read more...
Read more...
బీఎంసీ ఎన్నికల్లో ఓటు చోరీ నిజం : రాహుల్ గాంధీ
కాంగ్రెస్ అగ్ర నాయకుడు, ఎంపీ రాహుల్ గాంధీ నిప్పులు చెరిగారు. తాజాగా మహారాష్ట్రలో జరిగిన బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) ఎన్నికల్లో ఓటు చోరీ జరిగిందని ఆయన ఆరోపించారు. శుక్రవారం రాహుల్ గాంధీ మీడియాతో మాట్లాడారు. ఈసీపై…
Read more...
Read more...
ఇరాన్ ఎయిర్ స్పేస్ మూసి వేత ఫ్లైట్స్ రద్దు
ఎయిర్ ఇండియా బిగ్ షాక్ ఇచ్చింది ప్రయాణీకులకు. ప్రస్తుతం ఇరాన్ ప్రభుత్వం తమ గగన తలాన్ని మూసి వేస్తున్నట్లు సంచలన ప్రకటన చేసింది. దీంతో అమెరికాతో పాటు ఇతర దేశాలకు ప్రయాణం చేసే, ముందస్తు బుకింగ్ చేసుకున్న ట్రావెలర్స్ కు…
Read more...
Read more...
75 దేశాల పౌరులకు వీసా సేవలు నిలిపివేత
యావత్ ప్రపంచానికి కోలుకోలేని షాక్ ఇచ్చారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి. ఇప్పటికే వివాదాస్పద నిర్ణయాలు తీసుకుంటూ బెంబేలెత్తిస్తున్న ట్రంప్ ఉన్నట్టుండి మరో బాంబు పేల్చారు. గురువారం కీలక ప్రకటన చేశారు. ఆయన జాతిని…
Read more...
Read more...