Browsing Category

NRI

NRI NEWS

TPCC NRI Cell : టీపీసీసీ ఎన్ఆర్ఐల సంబురాలు

TPCC NRI Cell : యునైటెడ్ కింగ్ డ‌మ్ - తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ భారీ మెజారిటీ సాధించి అధికారంలోకి వ‌చ్చింది. పార్టీ త‌ర‌పున సీఎల్పీ లీడ‌ర్ గా ఉమ్మ‌డి పాల‌మూరు జిల్లాకు చెందిన రేవంత్ రెడ్డిని నాయ‌కుడిగా ఎమ్మెల్యేలు ఎన్నుకున్నారు.
Read more...

Thailand Visa Free : వీసా లేకుండానే థాయ్‌లాండ్‌

Thailand Visa Free : విదేశాల‌ను సంద‌ర్శించాల‌ని అనుకునే వారికి తీపి క‌బురు చెప్పింది థాయిలాండ్ స‌ర్కార్. త‌మ దేశానికి వ‌చ్చే ప‌ర్యాట‌కులకు ఎలాంటి వీసాలు అక్క‌ర్లేద‌ని పేర్కొంది.
Read more...

Minister KTR : ఎన్నారైలు మ‌ద్ద‌తు ఇవ్వండి – కేటీఆర్

Minister KTR : హైద‌రాబాద్ - ప్ర‌వాస భార‌తీయులు, తెలుగు వారు బీఆర్ఎస్ పార్టీకి మ‌ద్ద‌తు ఇవ్వాల‌ని కోరారు ఐటీ, ,పుర‌పాలిక‌, ప‌రిశ్ర‌మ‌ల శాఖ మంత్రి కేటీఆర్.
Read more...

Indian Embassy : భార‌తీయుల కోసం హెల్ప్ లైన్లు

Indian Embassy : న్యూఢిల్లీ - హ‌మాస్ ఉగ్ర‌వాదులు పెద్ద ఎత్తున ఇజ్రాయెల్ పై దాడుల‌కు పాల్ప‌డుతున్నారు. ఇప్ప‌టి దాకా 2 వేల మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. 17 వేల మందికి పైగా తీవ్రంగా గాయ‌ప‌డ్డారు.
Read more...

Canada Expells : భార‌త దౌత్య‌వేత్త బ‌హిష్క‌ర‌ణ – కెన‌డా

Canada Expells : కెన‌డా - భార‌త దేశ ప్ర‌భుత్వానికి బిగ్ షాక్ త‌గిలింది. ఖ‌లిస్థాన్ ఉగ్ర‌వాది హ‌ర్దీప్ సింగ్ నిజ్జ‌ర్ ను భార‌త్ హ‌త మార్చిందంటూ సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు కెన‌డా ప్ర‌ధాన మంత్రి జ‌స్టిస్ ట్రూడో. దీంతో త‌మ దేశంలో ఉన్న భారత దేశ…
Read more...

Karthik Rao : నీల్స‌న్ సిఇవోగా కార్తీక్ రావు

Karthik Rao : ప్ర‌వాస భార‌తీయుల హ‌వా కొన‌సాగుతోంది. ఇప్ప‌టికే ఐటీ, ఫార్మా, లాజిస్టిక్, టెలికాం త‌దిత‌ర సంస్థ‌ల‌కు ఎన్నారైలు అత్యున్న‌త‌మైన ప‌ద‌వుల‌లో కొన‌సాగుతున్నారు. తాజాగా ప్ర‌ముఖ అంత‌ర్జాతీయ స‌ర్వే సంస్థ నీల్స‌న్ కంపెనీకి సిఇవోగా…
Read more...

PM Modi : మీ ప్రేమ‌ను మ‌రిచి పోలేను – మోదీ

PM Modi : జ‌కార్తా - ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీకి రోజు రోజుకు ఆద‌రణ మ‌రింత పెరుగుతోంది. ఆయ‌న ఎక్క‌డికి వెళ్లినా జ‌నం బ్ర‌హ్మ‌ర‌థం ప‌డుతున్నారు. సాద‌ర స్వాగ‌తం ప‌లికేందుకు పోటీ ప‌డుతున్నారు.
Read more...

Minister KTR : ఎన్నారైల క్ష‌మాభిక్ష కోసం ప్ర‌య‌త్నం

Minister KTR : దుబాయ్ - బ‌తుకు దెరువు కోసం వేలాది మంది తెలంగాణ‌కు చెందిన వారు అర‌బ్ కంట్రీస్ లో ఉంటున్నారు. దుబాయ్ లో ప్ర‌స్తుతం మంత్రి కేటీఆర్ ప‌ర్య‌టిస్తున్నారు.
Read more...

G Kishan Reddy : కిష‌న్ రెడ్డిని క‌లిసిన నాటా ప్ర‌తినిధులు

G Kishan Reddy : కేంద్ర సాంస్కృతిక‌, ప‌ర్యాట‌క‌, ఈశాన్య రాష్ట్రాల అభివృద్ది శాఖ‌ల కేంద్ర మంత్రి జి. కిష‌న్ రెడ్డిని నాటా ప్ర‌తినిధులు వీబీ రెడ్డి, మేచినేని శ్రీ‌నివాస రావు క‌లిశారు.
Read more...

PM Modi Chant : అమెరికాలో మోదీ నామ స్మ‌ర‌ణ‌

PM Modi Chant : అమెరికా దేశ అధ్య‌క్షుడు జోసెఫ్ బైడెన్ , ప్ర‌థ‌మ పౌరురాలు జిల్ బైడెన్ ఆహ్వానం మేర‌కు భార‌త దేశ ప్ర‌ధాన మంత్రి నరేంద్ర దామోద‌ర దాస్ మోదీ ప‌ర్య‌ట‌న విజ‌య‌వంతంగా ముగిసింది. మోదీ యుఎస్ ను వీడారు. అక్క‌డి నుండి నేరుగా ఈజిప్టును…
Read more...