Breaking
- కొత్త జిల్లాల ప్రాతిపదికన జడ్పీ ఎన్నికలు
- స్త్రీ శక్తి పథకం కింద 44.79 కోట్ల మంది ప్రయాణం
- శాంసన్, బుమ్రా వల్లే ఈ విజయం సాధ్యమైంది
- మాదిగలకు అన్యాయం చేసిన సీఎం రేవంత్ రెడ్డి
- జనాభా భారం కాదు అభివృద్దికి సోపానం
- ఉత్కంఠ భరితం భారత్ అద్భుత విజయం
- చెలరేగిన సంజూ శాంసన్ ఇండియా భారీ స్కోర్
- ప్రకృతి వైపరీత్యాల్లో అన్నదాతలకు అండగా ఉంటాం
- అంగన్వాడీ భవనాల నిర్మాణం కోసం రూ. 193.92 కోట్లు
- పీపీపీ మోడల్ లో ఓడరేవుల నిర్వహణ : జనార్దన్ రెడ్డి
Browsing Category
Sports
Sports
సంజూ శాంసన్ క్లాస్ శాశ్వతం : శశి థరూర్
తమ రాష్ట్రానికి చెందిన స్టార్ క్రికెటర్ సంజూ శాంసన్ పూర్ పర్ ఫార్మెన్స్ పై స్పందించారు తిరువనంతపురం కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్. ఆదివారం ఆయన జాతీయ మీడియాతో మాట్లాడారు. తాజాగా స్వదేశంలో న్యూజిలాండ్ జట్టుతో జరిగిన టి20 సీరీస్…
Read more...
Read more...
సంజూ శాంసన్ స్వయంకృతాపరాధం
అద్భుతమైన క్రికెటర్ గా గుర్తింపు పొందాడు కేరళకు చెందిన సంజూ శాంసన్. దేశీవాళి క్రికెట్ లో పరుగుల వరద పారించాడు. కానీ అసలైన మ్యాచ్ లలో ఆడకుండానే చేతులెత్తేశాడు. లేక లేక అద్భుతమైన అవకాశం వచ్చింది. తను భారత దేశం తరపున…
Read more...
Read more...
అరుదైన రికార్డ్ కు చేరువలో నోవాక్ జకోవిచ్
ప్రపంచ టెన్నిస్ రంగంలో అత్యంత పాపులర్ ఆటగాడు సెరియాకు చెందిన నోవాక్ జకోవిచ్. ఇప్పటికే రికార్డ్ స్థాయిలో గ్లాండ్ స్లామ్స్ గెలుచుకున్నాడు. మరో రికార్డ్ కు చేరువలో ఉన్నాడు. ఆదివారం జరిగే ఆస్ట్రేలియన్ ఓపెన్ ఫైనల్లో ప్రపంచ నంబర్ వన్…
Read more...
Read more...
టి20 వరల్డ్ కప్ లో పాకిస్తాన్ ఎంట్రీపై ఉత్కంఠ
ఫిబ్రవరి నెలలో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించే ఐసీసీ టి20 వరల్డ్ కప్ కు ఆతిథ్యం ఇస్తున్నాయి భారత్, శ్రీలంక దేశాలు. ఈ సందర్బంగా భారత్ , బంగ్లాదేశ్, పాకిస్తాన్ దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి. ఈ తరుణంలో తాము…
Read more...
Read more...
తిలక్ వర్మ అన్ ఫిట్ టి20 మ్యాచ్ లకు నో ఛాన్స్
హైదరాబాద్ కు చెందిన తిలక్ వర్మకు బిగ్ షాక్ తగిలింది. ఇప్పటికే ఓపెనర్ గా ఛాన్స్ ఇచ్చినా కేరళ స్టార్ క్రికెటర్ సంజూ శాంసన్ వరుసగా న్యూజిలాండ్ తో జరుగుతున్న టి20 సీరీస్ లో భాగంగా మూడు మ్యాచ్ లలో తీవ్ర నిరాశ పరిచాడు. తను కేవలం…
Read more...
Read more...
బారత్ లో టి20 వరల్డ్ కప్ ఆడలేం
బంగ్లాదేశ్ క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీబీ) సంచలన ప్రకటన చేసింది. భారత్, శ్రీలంక సంయుక్తంగా వచ్చే ఫిబ్రవరి నెల నుంచి ఐసీసీ టి20 వరల్డ్ కప్ కు ఆతిథ్యం ఇవ్వనుంది. ఇదిలా ఉండగా ఇటీవల భారత్, బంగ్లాదేశ్ దేశాల మధ్య తీవ్ర…
Read more...
Read more...
మెరిసిన భారత్ చేతులెత్తేసిన న్యూజిలాండ్
టి20 సీరీస్ లో భాగంగా నాగ్ పూర్ లోని విదర్భ స్టేడియంలో జరిగిన తొలి కీలక మ్యాచ్ లో సూర్య భాయ్ నాయకత్వంలోని భారత జట్టు సత్తా చాటింది. వచ్చే నెలలో భారత్, శ్రీలంక సంయుక్తంగా ఐసీసీ టి20 వరల్డ్ కప్ ను నిర్వహించనుంది. ఇందుకు…
Read more...
Read more...
బంగ్లాదేశ్ ఇండియాలో ఆడాల్సిందే : ఐసీసీ
భద్రతా కారణాల పేరుతో వచ్చే నెల ఫిబ్రవరిలో భారత్, శ్రీలంక సంయుక్తంగా నిర్వహించే ఐసీసీ టి20 వరల్డ్ కప్ లో తాము పాల్గొనేది లేదంటూ బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు తేల్చి చెప్పింది. ఈ మేరకు తమకు ప్రత్యామ్నాయ మైదానాలు కేటాయించాలని…
Read more...
Read more...
బీసీసీఐతో గూగుల్ ఏఐ రూ. 270 కోట్ల ఒప్పందం
భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు ( బీసీసీఐ) తో భారీ ఆదాయం సమకూరుతోంది. ప్రపంచ టెక్ దిగ్గజం గూగుల్ బీసీసీఐతో ఒప్పందం చేసుకుంది. రూ. 270 కోట్లు బీసీసీఐకి ఇవ్వనుంది. మూడు సంవత్సరాల పాటు ఈ అగ్రిమెంట్ కొనసాగనుంది. జెమిని ఐపీఎల్ 2026…
Read more...
Read more...
ఇండియాలో వరల్డ్ కప్ మ్యాచ్ లు ఆడబోం
బంగ్లాదేశ్, ఇండియా దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్తతలు చోటు చేసుకున్న నేపథ్యంలో సంచలన ప్రకటన చేసింది బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (బీసీబీ). వచ్చే ఫిబ్రవరి నెలలో భారత్, శ్రీలంక దేశాలు సంయుక్తంగా ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్…
Read more...
Read more...