Breaking
- ఆటే అత్యుత్తమ గురువు ఏం చేయాలో నేర్పుతుంది
- కేంద్ర మంత్రులతో ఏపీ ప్రజా ప్రతినిధుల కీలక భేటీ
- సకల సౌకర్యాలతో ‘తల్లీ–బిడ్డ ఎక్స్ప్రెస్’ వాహనాలు
- నిర్యాత్ ప్రోత్సాహన్ పథకం వర్తింప చేయాలి
- ఆక్వా కల్చర్ రంగాన్ని ఆదుకోండి : చంద్రబాబు
- శాన్ఫ్రాన్సిస్కోలో ఎం4ఎం మూవీ విజయోత్సవం
- ఆగస్టు 1న భోగాపురం ఎయిర్ పోర్టు ప్రారంభం
- గిరిజన సంఘాలతో త్వరలో చర్చలు జరుపుతాం : సీఎం
- వైభవంగా శ్రీ కల్యాణ వేంకటేశ్వర స్వామి పార్వేట ఉత్సవం
- ఇంగ్లండ్ చేతిలో టీమిండియా ఓటమి
Browsing Category
Sports
Sports
సీఎస్కే హెడ్ కోచ్ ఫ్లెమింగ్ పై అశ్విన్ ఫైర్
భారత జట్టు మాజీ క్రికెటర్ , యూట్యూబర్ , అనలిస్ట్ రవిచంద్రన్ అశ్విన్ సీరియస్ కామెంట్స్ చేశాడు. తాజాగా ఇండియాలో జరిగిన అత్యంత జనాదరణ పొందిన ఇండియన్ ప్రిమీయర్ లీగ్ (ఐపీఎల్ ) మెగా టోర్నమెంట్ ముగిసింది. రాయల్ ఛాలెంజర్స్…
Read more...
Read more...
కేంద్ర మార్గదర్శకాల ఆధారంగా క్రీడా విభాగాలు గుర్తింపు
కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల ఆధారంగానే 65 క్రీడా విభాగాలకు గుర్తించినట్లు స్పష్టం చేశారు ఏపీ స్పోర్ట్స్ ముఖ్య కార్యదర్శి అజయ్ జైన్. డీఎస్సీ స్పోర్ట్స్ కోటా ఎంపికల్లో గుర్తించిన 65 క్రీడా విభాగాలు రాష్ట్ర ప్రభుత్వం స్వతంత్రంగా…
Read more...
Read more...
తొక్కిసలాట మృతులకు ఐపీఎల్ ట్రోఫీ అంకితం
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు స్కిప్పర్ రజత్ పాటిదార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అహ్మదాబాద్ వేదికగా గుజరాత్ టైటాన్స్ తో ఫైనల్ లో తలపడింది ఆర్సీబీ. ముందుగా బ్యాటింగ్ చేసిన గుజరాత్ టైటాన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి…
Read more...
Read more...
ఐపీఎల్ విజేత ఆర్సీబీకి రూ. 20 కోట్ల ప్రైజ్ మనీ
ఈ ఏడాది 2026లో నిర్వహించిన సుదీర్ఘ , మెగా ఐపీఎల్ టోర్నీలో సత్తా చాటింది రజత్ పాటిదార్ నాయకత్వంలోని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు . ఆ జట్టు గుజరాత్ టైటాన్స్ ను ఫైనల్ మ్యాచ్ లో 5 వికెట్ల తేడాతో ఓడించింది విజేతగా నిలిచింది.…
Read more...
Read more...
వన్డే మ్యాచ్ లకు శుభ్ మన్ గిల్ సరిపోడు
మాజీ భారత క్రికెట్ జట్టు హెడ్ కోచ్, ప్రముఖ కామెంటేటర్ రవిశాస్త్రి సంచలన వ్యాఖ్యలు చేశాడు. అహ్మదాబాద్ వేదికగా ఐపీఎల్ 19వ సీజన్ ఫైనల్ మ్యాచ్ జరిగింది. ఈ సందర్బంగా ఆర్సీబీ బౌలర్ల ధాటికి కుప్పకూలింది గుజరాత్ . కేవలం 20…
Read more...
Read more...
రాయల్స్ రాజసం ఐపీఎల్ టైటిల్ కైవసం
ఐపీఎల్ 19వ సీజన్ కథ ముగిసింది. రజత్ పాటిదార్ నాయకత్వంలోని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు విజేతగా నిలిచింది. ఛాంపియన్ గా రెండోసారి అవతరించింది. అన్ని విభాగాలలో సమిష్టిగా రాణించింది. తనకు ఎదురే లేదని చాటింది. నిన్నటి దాకా…
Read more...
Read more...
వైభవ్ సూర్యవంశీ సూపర్ : అమితాబ్ బచ్చన్
భారత దేశం గర్వించదగిన నటుడు అమితాబ్ బచ్చన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కేవలం 15 ఏళ్ల వయసులోనే సంచలనాలకు తెర లేపాడు బీహార్ కు చెందిన వైభవ్ సూర్యవంశీ. రికార్డుల మోత మోగించాడు. ఐపీఎల్ 19 సీజన్ లో అత్యంత విలువైన ఆటగాడిగా…
Read more...
Read more...
శతక్కొట్టిన గిల్ తలవంచిన రాజస్తాన్ రాయల్స్
ఐపీఎల్ 19వ సీజన్ ఆఖరి అంకానికి చేరుకుంది. ఈనెల 31న ఆదివారం గుజరాత్ రాజధాని అహ్మదాబాద్ వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో అమీ తుమీ తేల్చుకునేందుకు గుజరాత్ టైటాన్స్ రెడీ అయ్యింది. ఎలిమినేటర్ -1 లో ఘోరంగా ఓడి పోయిన గిల్ సేన…
Read more...
Read more...
టి20 జట్టు కెప్టెన్ గా శాంసన్ ను ప్రకటించాలి
ప్రముఖ భారతీయ క్రికెటర్, కామెంటేటర్ సునీల్ మనోహర్ గవాస్కర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) సెలెక్షన్ కమిటీ చైర్మన్ అజిత్ అగార్కర్ సారథ్యంలో ఇటీవలే ముంబై వేదికగా కీలక సమావేశం…
Read more...
Read more...
చెన్నై సూపర్ కింగ్స్ జట్టులోకి హార్దిక్ పాండ్యా ..?
గత ఏడాది లో కంటే ఈసారి 2026లో జరిగిన ఐపీఎల్ 19వ సీజన్ లో ఆశించిన దానికంటే మెరుగైన ప్రదర్శనతో ఆకట్టుకుంది చెన్నై సూపర్ కింగ్స్. ఆ జట్టు ప్రధానంగా ఇప్పటి దాకా కీ రోల్ పోషిస్తున్న మహేంద్ర సింగ్ ధోనీ రాను రాను జట్టుకు దూరం…
Read more...
Read more...