Breaking
- చెలరేగిన సంజూ శాంసన్ ఇండియా భారీ స్కోర్
- ప్రకృతి వైపరీత్యాల్లో అన్నదాతలకు అండగా ఉంటాం
- అంగన్వాడీ భవనాల నిర్మాణం కోసం రూ. 193.92 కోట్లు
- పీపీపీ మోడల్ లో ఓడరేవుల నిర్వహణ : జనార్దన్ రెడ్డి
- తెలంగాణకు అదనంగా ఐపీఎస్ అధికారులను కేటాయించండి
- 20 నెలల్లో 6.28 లక్షల ఉద్యోగాలు కల్పించాం : చంద్రబాబు
- హిందూత్వం గురించి మాట్లాడే అర్హత జగన్ కు లేదు
- అగ్నిప్రమాదాల పట్ల అప్రమత్తత అవసరం
- పాలనా పరంగా రేవంత్ రెడ్డి ఫెయిల్ : హరీశ్ రావు
- వరల్డ్ కప్ ఫైనల్ కోసం భారత్ సన్నద్దం
Browsing Category
Trending
Trending NEWS
ఇజ్రాయెల్ ఇరాన్ వార్ ఎఫెక్ట్ ‘టాక్సిక్’ వాయిదా
గీతా మోహన్ దాస్ దర్శకత్వం వహించిన చిత్రం టాక్సిక్. కన్నడ స్టార్ హీరో యశ్ కీలక పాత్ర పోషిస్తున్న మూవీ కావడంతో ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే సినిమా రిలీజ్ డేట్ కూడా ఫిక్స్ చేశారు మూవీ మేకర్స్. కానీ అనుకోకుండా…
Read more...
Read more...
ఫోన్ ట్యాపింగ్ చేయిస్తున్న సీఎం సిద్దరామయ్య
కర్ణాటక రాష్ట్రంలో రాజకీయం మరింత వేడెక్కింది. ప్రస్తుతం సీఎం కుర్చీ కోసం నువ్వా నేనా అన్న రీతిలో పోటీ నెలకొంది. ఓ వైపు సీఎంగా ఉన్న సిద్దరామయ్య మరో వైపు ఉప ముఖ్యమంత్రిగా ఉన్న డీకే శివకుమార్ మధ్య ఆధిపత్య పోరు కొనసాగుతోంది. ఈ…
Read more...
Read more...
వన్య ప్రాణుల సంరక్షణ కోసం ‘హనుమాన్’ కార్యక్రమం
మనుషులకీ వన్య ప్రాణులకీ మధ్య సంఘర్షణ నివారణకు ‘హనుమాన్’ ఫౌండేషన్ పని చేస్తుందని అన్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. అటు వన్యప్రాణులు, ఇటు ప్రజల ప్రాణాలు, ఆస్తుల సంరక్షణ ఫౌండేషన్ ప్రధాన కర్తవ్యమని పేర్కొన్నారు. మంగళవారం హనుమాన్…
Read more...
Read more...
1.55 కోట్ల మంది భక్తుల మేడారం జాతర దర్శనం
ఈసారి జరిగిన మేడారం జాతరను రికార్డు స్థాయిలో 1.55 కోట్ల మంది భక్తులు దర్శించుకున్నారు. ఈ విషయాన్ని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వెల్లడించారు. తను మంత్రి దాసరి సీతక్కతో కలిసి పర్యటించారు మేడారాన్ని. ఈ సందర్భంగా శ్రీ…
Read more...
Read more...
సంజు శాంసన్ తన సత్తా ఏమిటో చూపించాడు
భారత జట్టు మాజీ కెప్టెన్ , బీసీసీఐ మాజీ ప్రెసిడెంట్ సౌరవ్ గంగూలీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. కోల్ కతా ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరిగిన కీలక మ్యాచ్ లో టీం ఇండియా వెస్టిండీస్ పై 5 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ విజయంలో ముఖ్య భూమిక…
Read more...
Read more...
సంజు శాంసన్ పోరాటం వల్లే గెలుపొందాం
ఐసీసీ టి20 వరల్డ్ కప్ లో భారత జట్టు అద్భుత విజయాన్ని సాధించింది. కీలకమైన విండీస్ జట్టును 5 వికెట్ల తేడాతో ఓడించింది. సెమీ ఫైనల్ కు చేరింది. ఈసందర్బంగా భారత జట్టు కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్ కీలక వ్యాఖ్యలు చేశాడు. మ్యాచ్…
Read more...
Read more...
టీమిండియా గ్రాండ్ విక్టరీ వెస్టిండీస్ ఇంటికి
అసాధ్యాన్ని సుసాధ్యం చేశాడు కేరళ స్టార్ క్రికెటర్ సంజూ శాంసన్. తను ఒక్కడే ఒంటరి పోరాటం చేశాడు. పరుగుల కంటే తనకు దేశం ముఖ్యమని, జెర్సీ ధరించడం తనకు ఎనలేని బలాన్ని ఇస్తుందని గతంలోనే ప్రకటించాడు. అందుకు అనుగుణంగానే…
Read more...
Read more...
శ్రీవారిని దర్శించుకున్న సీజేఐ జస్టిస్ సూర్యకాంత్
భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సుర్యకాంత్, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ తో పాటు దేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన న్యాయమూర్తుల బృందంతో కలిసి ఆదివారం ఉదయం తిరుమల శ్రీవారిని…
Read more...
Read more...
రూ.5,456.26 కోట్లతో టీటీడీ 2026–27 బడ్జెట్ ఆమోదం
భక్తుల విజ్ఞప్తి మేరకు శ్రీవారికి ముడుపులు అందించే దాతల సౌకర్యార్థం “శ్రీవారి ముడుపు పత్రం పథకం” ను ప్రయోగాత్మకంగా ప్రారంభించాలనే నిర్ణయం తీసుకున్నాం అని ప్రకటించారు బీఆర్ నాయుడు. ప్రస్తుతం భక్తులు మొక్కుల రూపంలో శ్రీవారి హుండీలో…
Read more...
Read more...
నాయుడు రసికుడే రాజీనామా చేయాల్సిందే
తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి మాజీ చైర్మన్ కరుణాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన ప్రస్తుత టీటీడీ చైర్మన్ గా ఉన్న బీఆర్ నాయుడు వ్యవహార శైలిపై, అనుసరిస్తున్న తీరు పట్ల తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. తాజాగా…
Read more...
Read more...