Breaking
- కెమికల్ ప్రాసెసింగ్ ప్లాంట్ ఏర్పాటు చేయండి
- మామిడి రైతులకు ఏపీ సర్కార్ భరోసా
- ఎస్పీబీ సంగీత శిఖరం..అజరామరం
- 21న కోటి మందితో ఏపీలో యోగా దినోత్సవం
- 19వ ఆటా మహాసభల కోసం వైయస్ జగన్కు ఆహ్వానం
- విద్యార్థులకు కర్ణాటక సీఎం డీకే బంపర్ ఆఫర్
- హాస్టళ్లను, గురుకులాలను సిద్ధం చేయండి
- మే నెలలో తిరుపతి లడ్డూలు 1.21 కోట్ల విక్రయాలు
- పోలవరం పనులు వేగవంతం చేయాలి : నిమ్మల
- బాలాజీ ఎలిగాన్సియా డెవలపర్స్ కు రెరా బిగ్ షాక్
Browsing Category
Trending
Trending NEWS
శతక్కొట్టిన గిల్ తలవంచిన రాజస్తాన్ రాయల్స్
ఐపీఎల్ 19వ సీజన్ ఆఖరి అంకానికి చేరుకుంది. ఈనెల 31న ఆదివారం గుజరాత్ రాజధాని అహ్మదాబాద్ వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో అమీ తుమీ తేల్చుకునేందుకు గుజరాత్ టైటాన్స్ రెడీ అయ్యింది. ఎలిమినేటర్ -1 లో ఘోరంగా ఓడి పోయిన గిల్ సేన…
Read more...
Read more...
కాజీపేట రైల్ తయారీ యూనిట్ త్వరలో ప్రారంభం
కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ సంచలన ప్రకటన చేశారు. ఆయన తెలంగాణకు తీపి కబురు చెప్పారు. ఇప్పటికే నిర్మాణంలో ఉన్న కాజిపేట రైల్వే కోచ్ తయారీ సంస్థ ప్రారంభానికి సిద్దమైందని వెల్లడించారు. ఇదిలా ఉండగా కాజీపేట రైల్ తయారీ…
Read more...
Read more...
టి20 జట్టు కెప్టెన్ గా శాంసన్ ను ప్రకటించాలి
ప్రముఖ భారతీయ క్రికెటర్, కామెంటేటర్ సునీల్ మనోహర్ గవాస్కర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) సెలెక్షన్ కమిటీ చైర్మన్ అజిత్ అగార్కర్ సారథ్యంలో ఇటీవలే ముంబై వేదికగా కీలక సమావేశం…
Read more...
Read more...
చెన్నై సూపర్ కింగ్స్ జట్టులోకి హార్దిక్ పాండ్యా ..?
గత ఏడాది లో కంటే ఈసారి 2026లో జరిగిన ఐపీఎల్ 19వ సీజన్ లో ఆశించిన దానికంటే మెరుగైన ప్రదర్శనతో ఆకట్టుకుంది చెన్నై సూపర్ కింగ్స్. ఆ జట్టు ప్రధానంగా ఇప్పటి దాకా కీ రోల్ పోషిస్తున్న మహేంద్ర సింగ్ ధోనీ రాను రాను జట్టుకు దూరం…
Read more...
Read more...
డీకే శివకుమార్ రియల్ ట్రబుల్ షూటర్
కర్ణాటక రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉప ముఖ్యమంత్రిగా ఉన్న డీకే శివకుమార్ బాధ్యతలు స్వీకరించనున్నారు. రాష్ట్రంలో బీజేపీ పాలన కు చెక్ పెడుతూ కాంగ్రెస్ పార్టీని పవర్ లోకి తీసుకు రావడంలో కేసీసీ చీఫ్ గా డీకే కీలక పాత్ర పోషించారు. ఆయన…
Read more...
Read more...
బైజూస్ ఫౌండర్ కు సింగపూర్ కోర్టు జైలు శిక్ష
భారత దేశానికి చెందిన ప్రముఖ ఆంట్రప్రెన్యూర్ బైజూస్ ఫౌండర్ రవీంద్రన్ కు కోలుకోలేని షాక్ ఇచ్చింది. ఇప్పటికే తను దివాలా తీసినట్లు ప్రకటించింది సంస్థ. ఈ తరుణంలో ఉన్నట్టుండి ఈ ఇండియన్ ఫౌండర్ కు మరో షాక్ తగిలింది. బైజూస్…
Read more...
Read more...
కర్ణాటక ప్రతిపాదిత ప్రాజెక్టుపై సీఎం సీరియస్
తమిళనాడు రాష్ట్ర ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ చంద్రశేఖర్ సీరియస్ అయ్యారు. కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కర్ణాటక ప్రతిపాదించిన మేకెదాటు ప్రాజెక్టును జోసెఫ్ విజయ్ తీవ్రంగా…
Read more...
Read more...
కర్ణాటక సీఎంను మార్చడం లేదు : కేసీ వేణుగోపాల్
కర్ణాటకలో రాజకీయం మరింత వేడిని రాజేసింది. ఉన్నట్టుండి రాష్ట్రానికి చెందిన ఇద్దరు కీలక నేతలు ఢిల్లీకి రావాలని పేర్కొనడంతో ఏం జరుగుతుందోనన్న ఉత్కంఠకు తెర లేపింది కాంగ్రెస్ పార్టీ హైకమాండ్. ఈ మేరకు కర్ణాటక సీఎం…
Read more...
Read more...
2029 ఎన్నికలకు మహానాడులో రోడ్ మ్యాప్
:మహానాడు... ఈ పేరు చెబితేనే తెలుగు ప్రజల్లో, తెలుగుదేశం పార్టీలో ఓ వైబ్రేషన్ పుడుతుంది. తెలుగుదేశం పార్టీ మహానాడును ఓ కార్యక్రమంలా కాకుండా... ఓ పండుగలా చేస్తుంది. అందుకే ఎన్టీఆర్ హయాం నుంచి మహానాడుకు.. మహానాడు కార్యక్రమాలకు అంతటి…
Read more...
Read more...
రేపు తమిళనాడు సీఎం జోసెఫ్ విజయ్ ఢిల్లీ పర్యటన
తమిళనాడు సీఎంగా కొలువు తీరిన తర్వాత టీవీకే పార్టీ చీఫ్ జోసెఫ్ విజయ్ చంద్రశేఖర్ తొలిసారిగా దేశ రాజధాని ఢిల్లీకి ఈనెల 27న బుధవారం చెన్నై నుంచి బయలుదేరి వెళ్లనున్నారు. ఈ విషయాన్ని అధికారికంగా సర్కార్ వెల్లడించింది. ముఖ్యమంత్రిగా…
Read more...
Read more...