Browsing Category

Trending

Trending NEWS

పాఠ‌శాల వివాదంపై తెలంగాణ స‌ర్కార్ కు నోటీస్

దేశ వ్యాప్తంగా సంచ‌ల‌నంగా మారింది హైద‌రాబాద్ లోని పాఠ‌శాల వివాదం. ఇందుకు సంబంధించి త‌క్ష‌ణ‌మే నివేదిక ఇవ్వాల‌ని జాతీయ మాన‌వ హ‌క్కుల క‌మిష‌న్ (ఎన్ హెచ్ ఆర్ సీ) తెలంగాణ ప్ర‌భుత్వానికి నోటీసు జారీ చేసింది. ఈ వివాదంపై స్పందిస్తూ సీనియర్…
Read more...

ప్ర‌తిప‌క్షాల మ‌ద్ద‌తు లేకుండా బిల్లు పెడితే ఎలా..?

మోదీ కేంద్ర ప్ర‌భుత్వం అనుస‌రిస్తున్న విధానం ప‌ట్ల తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు ఏఐసీసీ జ‌న‌ర‌ల్ సెక్ర‌ట‌రీ, ఎంపీ కేసీ వేణుగోపాల్. శుక్ర‌వారం ఆయ‌న మీడియాతో మాట్లాడారు. ప్ర‌త్యేకించి ఆయ‌న డీ లిమిటేష‌న్ బిల్లు గురించి ప్ర‌త్యేకంగా…
Read more...

రూ. 600 కోట్ల విలువైన భూమిని కాపాడిన హైడ్రా

హైడ్రా ఆక్ర‌మ‌దారుల‌కు చుక్క‌లు చూపిస్తోంది. తాజాగా ఏకంగా భారీ విలువ క‌లిగిన స్థ‌లాన్ని ర‌క్షించింది. బంజారాహిల్స్ రోడ్ నం. 13లోని బంజారా చెరువు పక్కన ఉన్న 3.63 ఎకరాల ప్రభుత్వ భూమిని హైడ్రా పరిరక్షించింది. దీని అంచనా విలువ రూ. 600 కోట్లకు…
Read more...

కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాల్లో పాలభిషేకం నిషేధం

తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి, సీఎం ఎ. రేవంత్ రెడ్డికి కోలుకోలేని షాక్ ఇచ్చింది ఏఐసీసీ. ఈ మేర‌కు రాష్ట్ర వ్య‌వ‌హారాల ఇంఛార్జిగా ఉన్న మీనాక్షి న‌ట‌రాన్ సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకుంది. ఇక నుంచి పార్టీకి సంబంధించి జ‌రిగే కార్య‌క్ర‌మాల‌లో గ‌జ‌మాల‌లు…
Read more...

డీలిమిటేషన్ బిల్లుపై అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలి

ఏఐసీసీ చీఫ్‌, రాజ్య‌స‌భ‌లో ప్ర‌తిపక్ష నాయ‌కుడు మ‌ల్లికార్జున్ ఖ‌ర్గే నిప్పులు చెరిగారు. గురువారం ఆయ‌న మీడియాతో మాట్లాడారు. నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్) బిల్లుపై అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని ప్రధాని మోదీని ఖర్గే కోరారు. వర్షాకాల…
Read more...

ఎంఎస్ ధోనీతో ఆడాల‌న్న కోరిక నెర‌వేరింది

ఇండియ‌న్ కేర‌ళ స్టార్ క్రికెట‌ర్ సంజు శాంస‌న్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశాడు. రాజ‌స్థాన్ రాయ‌ల్స్ ను వీడ‌డం సీఎస్కేలో ఎందుకు చేరాన‌న్న దానిపై త‌న మ‌న‌సులో మాట బ‌య‌ట పెట్టాడు. ఆకాష్ చోప్రాతో జియో హాట్ స్టార్ తో జ‌రిగిన చిట్ చాట్ సంద‌ర్బంగా ప‌లు…
Read more...

భార‌తీయ సినిమాను షేక్ చేస్తున్న గీతూ మోహ‌న్ దాస్

ఇండియ‌న్ స్టార్ హీరో య‌శ్ , కియారా అద్వానీ, న‌య‌న‌తార త‌దిత‌ర న‌టీ న‌టుల‌తో కీ రోల్ పోషించిన చిత్రం టాక్సిక్. ఈ సినిమాకు గీతూ మోహ‌న్ దాస్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. త‌ను మూస ధోరణులను బద్దలు కొట్టారు . తాజాగా మూవీకి సంబంధించిన ట్రైల‌ర్ దుమ్ము…
Read more...

సీఎం ప్ర‌తిపాదన స‌బ‌బేన‌న్న టీటీడీ బోర్డు మెంబ‌ర్

కర్ణాటక కోసం 'మొదటి హారతి' విధానాన్ని సవరించే ప్రతిపాదనను స్వాగతిస్తున్న‌ట్లు తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం ధ‌ర్మ‌క‌ర్త‌ల మండ‌లి స‌భ్య‌డుఉ న‌రేష్ కుమార్. తిరుమల ఆలయంలో శ్రీ వేంకటేశ్వర స్వామికి సమర్పించే 'మొదటి హారతి' కోసం కొత్త విధానాన్ని…
Read more...

టీటీడీ ట్రస్టులు, పథకాల దాత‌ల ప్రివిలేజెస్‌లో మార్పులు

తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం ధ‌ర్మ‌క‌ర్త‌ల మండ‌లి (టీటీడీ) లోని వివిధ ట్ర‌స్టులు , స్కీమ్‌ల‌కు విరాళాలు అందించే దాత‌ల‌కు క‌ల్పిస్తున్న ప్రివిలేజెస్‌లో ప‌లు మార్పులు చేస్తున్న‌ట్లు టీటీడీ ఛైర్మ‌న్ బీఆర్ నాయుడు ప్ర‌క‌టించారు. తిరుమ‌ల‌లోని…
Read more...

కాపు ఉద్యమానికి చిరునామా రాజకీయాల్లో చెరగని ముద్ర

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్న సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి, కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం ఇక లేరు. 2026 జూలై 14న హైదరాబాద్‌లో చికిత్స పొందుతూ ఆయన కన్నుమూశారు. ఆయన మరణంతో కాపు ఉద్యమంలో ఒక కీలక అధ్యాయం…
Read more...