Breaking
- కెమికల్ ప్రాసెసింగ్ ప్లాంట్ ఏర్పాటు చేయండి
- మామిడి రైతులకు ఏపీ సర్కార్ భరోసా
- ఎస్పీబీ సంగీత శిఖరం..అజరామరం
- 21న కోటి మందితో ఏపీలో యోగా దినోత్సవం
- 19వ ఆటా మహాసభల కోసం వైయస్ జగన్కు ఆహ్వానం
- విద్యార్థులకు కర్ణాటక సీఎం డీకే బంపర్ ఆఫర్
- హాస్టళ్లను, గురుకులాలను సిద్ధం చేయండి
- మే నెలలో తిరుపతి లడ్డూలు 1.21 కోట్ల విక్రయాలు
- పోలవరం పనులు వేగవంతం చేయాలి : నిమ్మల
- బాలాజీ ఎలిగాన్సియా డెవలపర్స్ కు రెరా బిగ్ షాక్
Browsing Category
Trending
Trending NEWS
ఇరాన్ లక్ష్యంగా మరోసారి అమెరికా సైనిక దాడులు
అమెరికా మరోసారి ఇరాన్ పై దాడులకు పాల్పడింది. ఇప్పటికే చేసుకున్న తాత్కాలిక ఒప్పందానికి గండి కొట్టింది. హోర్ముజ్ జలసంధి సమీపంలోని ఇరాన్ లక్ష్యాలపై అమెరికా ‘ఆత్మరక్షణ’ దాడులకు తెగపడింది. వ్యూహాత్మకంగా కీలకమైన హోర్ముజ్ జలసంధి సమీపంలో…
Read more...
Read more...
విద్యుత్ సమస్య పరిష్కారానికి 1912 టోల్ ఫ్రీ నెంబర్
ఏపీ విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ సంచలన ప్రకటన చేశారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. వడగాలులు, అకాల వర్షం, గాలి వల్ల తీవ్ర ఇబ్బందులు ఉన్న మాట వాస్తవమేనని అన్నారు. రాష్ట్రంలో ఎక్కడ విద్యుత్ సమస్య ఎక్కడ…
Read more...
Read more...
విజయ్ ‘విజయం’ సాహు ‘సంచలనం’
యావత్ భారత దేశం తన వైపు తిప్పుకునేలా చేశాడు తమిళనాడులో అగ్ర నటుడు, టీవీకే పార్టీ చీఫ్ దళపతి విజయ్ జోసెఫ్ చంద్రశేఖర్. తను పార్టీ స్థాపించిన 2 సంవత్సరాలలోనే తమిళ నాట అధికారంలోకి రావడం రాజకీయ ఉద్దండులను, ఆయా పేరు మోసిన…
Read more...
Read more...
ఐపీఎల్ టైటిల్ 2026 వేటలో నాలుగు జట్లు
అత్యంత జనాదరణ పొందిన ఇండియన్ ప్రిమీయర్ లీగ్ (ఐపీఎల్) 19వ సీజన్ ఆఖరి అంకానికి చేరుకుంది. టోర్నీలో మొత్తం 10 జట్లు పాల్గొనగా చివరకు 4 జట్లు టైటిల్ పోరులో నిలిచాయి. ఇక టోర్నీలో భాగంగా తలపడిన ఆరు జట్లు ఇంటి బాట పట్టాయి. ఎవరూ…
Read more...
Read more...
హత్యా రాజకీయాలతోనే ఎదిగిన వైఎస్ కుటుంబం
మాజీ ఎమ్మెల్సీ బీటెక్ రవి నిప్పులు చెరిగారు మాజీ సీఎం వైఎస్ జగన్ రెడ్డిపై. ఆదివారం ఆయన గుంటూరు జిల్లా మంగళగిరి పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. హత్యా రాజకీయాలకు కేరాఫ్ అడ్రస్ జగన్ రెడ్డి కుటుంబం అని ధ్వజమెత్తారు.…
Read more...
Read more...
శ్రీవారి అభిషేక వేళ సామాన్య భక్తులకు దర్శన భాగ్యం
భక్తుల సౌకర్యాలకు అత్యున్నత ప్రాధాన్యత ఇస్తూ టీటీడీ శ్రీవారి అభిషేక సేవ సందర్భంగా వేలాది మంది సామాన్య భక్తులకు శ్రీవారి దివ్య దర్శన భాగ్యాన్ని అందించింది . ఆలయంలో టీటీడీ సమన్వయంతో చేపట్టిన ప్రత్యేక ఏర్పాట్ల కారణంగా మొత్తం 87,689 మంది…
Read more...
Read more...
దళపతి విజయ్ జన నాయగన్ పై ఉత్కంఠ
తమిళనాడు రాష్ట్ర వ్యాప్తంగానే కాదు ప్రపంచ వ్యాప్తంగా కూడా తమిళనాడు సీఎం, ప్రముఖ నటుడు , టీవీకే పార్టీ చీఫ్ జోసెఫ్ విజయ్ చంద్రశేఖర్ కీలక పాత్ర పోషించిన చిత్రం జన నాయగన్ పై ఉత్కంఠ నెలకొంది. రాష్ట్రంలో ఎన్నికలు జరిగే కంటే…
Read more...
Read more...
నటించడంలో జగన్మోహన్ రెడ్డి నెంబర్ వన్
అద్భుత నటుడు జగన్మోహన్ రెడ్డి అని, మతాల మధ్య చిచ్చుకు కుట్ర పన్నారని, తప్పుచేసిన ఎవరినీ వదిలిపెట్టేది లేదని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ హెచ్చరించారు. జమ్మలమడుగు నియోజకవర్గం కొండాపురం మండలం దత్తలూరు వద్ద ఏర్పాటు చేసిన వేదికలో…
Read more...
Read more...
దేశాన్ని కుదిపేస్తున్న కాక్రోచ్ జనతా పార్టీ
ఏ ముహూర్తాన భారత దేశ సర్వోన్నత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ సూర్యకాంత్ నిరుద్యోగులను ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేశారో దేశ వ్యాప్తంగా ఆందోళన నెలకొంది. అమెరికా వేదికగా ప్రవాస భారతీయుడు ఒకరు ఏర్పాటు చేసిన కాక్రోచ్…
Read more...
Read more...
క్యాడర్ వల్లే పవర్ లోకి మీడియా వల్ల కాదు
తనపై స్వంత పార్టీకి చెందిన మీడియా సంస్థ బిగ్ టీవీ ( సీఎం రేవంత్ రెడ్డి కి చెందిన ) ఛానల్ పనిగట్టుకుని డ్యామేజ్ చేస్తూ వరుసగా కథనాలు ప్రసారం చేయడం పట్ల స్పందించారు తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ రాష్ట్ర అధ్యక్షుడు మహేష్…
Read more...
Read more...