Browsing Category

Trending

Trending NEWS

సీఎం రిటైర్డ్ ఇంజ‌నీర్ల‌కు బేష‌ర‌తుగా క్ష‌మాప‌ణ చెప్పాలి

నేను కరీంనగర్ జిల్లా వాసిని. 25 ఏళ్లుగా హుజురాబాద్ ప్రజల నీటి కష్టాలు చూస్తున్నానని, సీఎం రేవంత్ రెడ్డి అవాకులు చెవాకులు పేలుతున్నారంటూ తీవ్ర‌స్థాయిలో మండిప‌డ్డారు ఎంపీ ఈట‌ల రాజేంద‌ర్. ఈ పద్ధతి మానుకోవాలని, రిటైర్డ్ ఇంజనీర్ల పట్ల మాట్లాడిన…
Read more...

క్రికెట్ ఆట కంటే ఏ ప్లేయ‌ర్ గొప్ప వాడు కాదు : శ్రీ‌కాంత్

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ఆట‌గాడు, క్రికెట్ అన‌లిస్ట్ క్రిష్ట‌మాచారి శ్రీ‌కాంత్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. గ‌త కొంత కాలంగా బీసీసీఐ సెలెక్ష‌న్ క‌మిటీ నిర్వాకం, భార‌త జ‌ట్టు హెడ్ కోచ్ గంభీర్ తీసుకుంటున్న అసంబ‌ద్ద నిర్ణ‌యాలు టెస్టు,…
Read more...

దేవాదుల ఎత్తిపోత‌ల ప‌థ‌కాన్ని పూర్తి చేస్తాం

దేవాదుల ఎత్తిపోతల పథకం పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసి, గోదావరి జలాలను ప్రవహింప జేస్తాం అని ప్ర‌క‌టించారు రాష్ట్ర రెవిన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస్ రెడ్డి. దేవాదుల ఆయకట్టుకు సాగునీరు అందించడం, రైతులకు శాశ్వత భరోసా కల్పించడం…
Read more...

అయోధ్య రామ మందిర్ ట్ర‌స్ట్ కు సుప్రీంకోర్టు నోటీస్

భార‌త దేశ స‌ర్వోన్న‌త ప్ర‌ధాన న్యాయ‌స్థానం సుప్రీంకోర్టు కీల‌క వ్యాఖ్య‌లు చేసింది. దేశ వ్యాప్తంగా సంచ‌ల‌నం సృష్టించిన యూపీలోని అయోధ్య రామ మందిరం పేరుతో వ‌సూలు చేసిన విరాళాల చోరీపై పెద్ద ఎత్తున దుమారం చెల‌రేగింది. దీనిపై యూపీ స‌ర్కార్…
Read more...

చంద్రబాబు పై గన్నవరం ఎమ్మెల్యే గుస్సా

అన్నీ తానై , దేశ రాజ‌కీయాల‌ను శాసిస్తూ వ‌స్తున్న టిడిపీ చీఫ్‌, ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడుకు బిగ్ షాక్ తగిలింది. ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్యే యార్ల‌గ‌డ్డ వెంక‌ట్రావు సోమ‌వారం సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు. నా ప్రత్యర్ధులతో కలిసి పనిచేసిన…
Read more...

సునీల్ అంబేక‌ర్ కామెంట్స్ ప్రియాంక్ ఖ‌ర్గే సీరియ‌స్

అయోధ్య విరాళాల దుర్వినియోగం ఆరోపణలపై ఆర్ఎస్ఎస్ ప్రచార్ ప్రముఖ్ సునీల్ అంబేకర్ చేసిన వ్యాఖ్యలపై సోమ‌వారం కర్ణాటక హోం శాఖ మంత్రి ప్రియాంక్ ఖర్గే తీవ్రంగా స్పందించారు: ఆయ‌న మీడియాతో మాట్లాడారు. వారిని బహిరంగంగా క్షమాపణ చెప్పాల‌ని, ఈ విష‌యంలో…
Read more...

మతం అనేది ఇంటికే పరిమితం కావాలి : కె. అన్నామ‌లై

త‌మిళ‌నాడు రాష్ట్ర బీజేపీ మాజీ అధ్య‌క్షుడు కె. అన్నామ‌లై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఆయ‌న బీజేపీకి రాజీనామా చేసిన త‌ర్వాత ఏర్పాటు చేసిన తొలి స‌భ‌లో స్ప‌ష్ట‌మైన రాజ‌కీయ ప్ర‌క‌ట‌న చేశారు. మ‌తం అనేది ఇంటికే ప‌రిమితం కావాల‌ని పేర్కొన్నారు.…
Read more...

విశ్రాంతి అవ‌స‌ర‌మున్నా వ‌స్తానంటున్న ప‌వ‌న్ క‌ళ్యాణ్

ముంబై ఆస్ప‌త్రిలో భుజానికి శ‌స్త్ర చికిత్స చేయించుకున్న ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ళ్యాణ్ ను ప‌రామ‌ర్శించారు సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు. అనంత‌రం మీడియాతో మాట్లాడారు సీఎం. ప‌వ‌న్ కు శస్త్ర చికిత్స జ‌రిగింద‌ని, వైద్యులు విశ్రాంతి…
Read more...

గ్లోబల్ ఎన్‌ఆర్‌ఐ టీడీపీ చీఫ్‌గా డాక్టర్ రాజా

తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్య‌క్షుడు, ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు. ఆదివారం పార్టీ ప‌రంగా మ‌రింత బ‌లోపేతం చేసే దిశ‌గా చ‌ర్య‌లు తీసుకున్నారు. ఇందులో భాగంగా గ్లోబల్ ఎన్‌ఆర్‌ఐ టీడీపీ చీఫ్‌గా డాక్టర్ రాజాను…
Read more...

ప్ర‌భుత్వ లాంఛ‌నాల‌తో ‘గాన కోకిల’ అంత్య‌క్రియ‌లు

క‌ర్ణాట‌క సీఎం డికే శివ‌కుమార్ సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు. దిగ్గ‌జ గాయ‌ని ఎస్. జాన‌కి నిన్న మైసూరులో క‌న్ను మూశారు. దీంతో ప్ర‌భుత్వ లాంఛ‌నాల‌తో అంత్య‌క్రియ‌లు నిర్వ‌హించ‌నున్న‌ట్లు ప్ర‌క‌టించారు సీఎం. గాయని జ్ఞాపకాలు ఎప్పటికీ నిలిచి పోయేలా…
Read more...