Browsing Category

Trending

Trending NEWS

హీట్ వేవ్ పై రాష్ట్ర వ్యాప్తంగా అప్రమత్తత : సీఎం

రాష్ట్రంలో తీవ్ర స్థాయిలో నమోదు అవుతున్న ఉష్ణోగ్రతలు, వడ గాల్పుల నేపథ్యంలో ప్రజారోగ్యం, వారి భద్రతపై ముఖ్యమంత్రి చంద్రబాబు అత్యవసర సమీక్ష నిర్వహించారు. ఎండల తీవ్రత దృష్ట్యా అధికార యంత్రాంగం నిరంతరం అప్రమత్తంగా ఉండాలని, ప్రజలను…
Read more...

అణ‌గారిన వ‌ర్గాల గొంతుక వ‌న్ని అర‌సు

త‌మిళ‌నాడు రాజ‌కీయ చ‌రిత్ర‌లో అరుదైన స‌న్నివేశం చోటు చేసుకుంది. కొత్త‌గా కొలువు తీరిన టీవీకే పార్టీలో అన్ని వ‌ర్గాల‌కు స‌మాన ప్రాధాన్య‌త ఉంటుంద‌ని ఇప్ప‌టికే స్ప‌ష్టం చేశారు పార్టీ చీఫ్ , సీఎం జోసెఫ్ విజ‌య్ చంద్ర‌శేఖ‌ర్. ఆయ‌న ఇచ్చిన మాట…
Read more...

జ‌న‌సేన‌పై దుష్ప్ర‌చారం తీవ్ర ఆగ్ర‌హం

ఏపీ జ‌నసేన పార్టీ సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న విడుద‌ల చేసింది. ప్ర‌ధానంగా గ‌త కొన్ని రోజులుగా త‌మ పార్టీపై అనుచిత వ్యాఖ్య‌లు చేస్తున్నార‌ని, కొంద‌రు ప‌నిగ‌ట్టుకుని నిరాధార‌మైన , ఆధారాలు లేకుండా ఆరోప‌ణ‌లు చేయ‌డం దారుణ‌మ‌న్నారు. ఇప్ప‌టికే ఇలాంటి…
Read more...

కార్మికుల‌కు ఖుష్ క‌బ‌ర్ వేత‌నాల‌ను పెంచిన స‌ర్కార్

తెలంగాణ స‌ర్కార్ ఖుష్ క‌బ‌ర్ చెప్పింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కార్మికుల‌కు మేలు చేకూర్చేలా నిర్ణ‌యం తీసుకుంది. ఈ మేర‌కు గురువారం కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. కనీస వేతనాలను పెంచుతున్న‌ట్లు తెలిపింది. రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం కార‌ణంగా కోట్ల…
Read more...

త‌మిళ‌నాడు మంత్రివ‌ర్గంలో 23 మందికి కొత్త‌గా చోటు

త‌మిళ‌నాడు సీఎంగా కొలువు తీరిన జోసెఫ్ విజ‌య్ చంద్ర‌శేఖ‌ర్ పాల‌నా ప‌రంగా త‌న‌దైన ముద్ర వేస్తున్నారు. ఇప్ప‌టికే కొందరు మంత్రులుగా కొలువు తీర‌గా తాజాగా మ‌రో 23 మందిని త‌న మంత్రి వ‌ర్గంలోకి చేర్చుకున్నారు. గురువారం గ‌వ‌ర్న‌ర్ తో ప్ర‌మాణ…
Read more...

శ్రీ ర‌విశంక‌ర్ గురూజీ ప్ర‌పంచ మాన‌వుడు : సీఎం

శ్రీ ర‌విశంక‌ర్ గురూజీ ఆధ్యాత్మికతను బోధించే ఓ గురువు మాత్రమే కాదని, శాంతి సామరస్యాలను చాటి చెప్పే ప్రపంచ మానవుడు అని కొనియాడారు ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు. బెంగ‌ళూరులో ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఫౌండేషన్ 45 వ వార్షికోత్సవ కార్యక్రమంలో పాల్గొని…
Read more...

అన్నాడీఎంకే కేబినెట్ లో చేరితే మ‌ద్ద‌తు ఉప‌సంహ‌ర‌ణ

త‌మిళ‌నాడులో రాజ‌కీయాలు మ‌రింత ర‌స‌వ‌త్త‌రంగా మారాయి. ఇప్ప‌టికే మాజీ సీఎం , డీఎంకే చీఫ్ ఎంకే స్టాలిన్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. విజ‌య్ ఎక్కువ కాలం సీఎంగా ఉండ‌డ‌ని, టీవీకే ప్ర‌భుత్వం ప‌డి పోతుంద‌ని, తిరిగి ఎన్నిక‌ల‌కు సిద్దంగా ఉండాల‌ని…
Read more...

చ‌చ్చేంత వ‌ర‌కు బీజేపీలోనే ఉంటా : బండి సంజ‌య్

దేశ వ్యాప్తంగా సంచ‌ల‌నం క‌లిగించింది కేంద్ర మంత్రి బండి సంజ‌య్ కుమార్ ప‌టేల్ కొడుకు బండి భ‌గీర‌థ్ పోక్సో కేసు వ్య‌వ‌హారం. బుధ‌వారం ఉన్న‌ట్టుండి హైద‌రాబాద్ లో ప్ర‌త్య‌క్షం అయ్యారు. బండి నేరుగా పార్టీ ఆఫీసుకు చేరుకున్నారు. ఆయ‌నకు ఘ‌న…
Read more...

లంచ‌గొండుల‌ను ప‌ట్టిస్తే రూ. 1 ల‌క్ష బ‌హుమ‌తి

త‌మిళ‌నాడు సీఎం జోసెఫ్ విజ‌య్ చంద్ర‌శేఖ‌ర్ సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్నారు. ఆయ‌న కొలువు తీరిన వెంట‌నే ప్ర‌జ‌ల‌కు సంబంధించిన ప‌థ‌కాల‌ను ప్ర‌క‌టించారు. ప్ర‌జా సంక్షేమానికి ప్ర‌యారిటీ ఇస్తుంద‌న్నారు. అవినీతి రహిత పాల‌న‌ను అందిస్తామ‌ని అన్నారు.…
Read more...

పల్లె ప్రగతి కోసం పారదర్శక సర్వేకు శ్రీ‌కారం

గ్రామాల సమగ్రాభివృద్ధి కోసం అత్యంత పారదర్శకంగా క్షేత్ర స్థాయిలో సర్వే నిర్వహించాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు. ప్రతి గ్రామంలో ప్రస్తుతం ఉన్న సౌకర్యాలు ఏమిటి? ఇంకా ఎలాంటి అవసరాలు ఉన్నాయనే వివరాలతోపాటు పంచాయతీ…
Read more...