Breaking
- ప్రత్యేక టాస్క్ఫోర్స్తో నేరాలపై ఉక్కుపాదం
- ఆటే అత్యుత్తమ గురువు ఏం చేయాలో నేర్పుతుంది
- కేంద్ర మంత్రులతో ఏపీ ప్రజా ప్రతినిధుల కీలక భేటీ
- సకల సౌకర్యాలతో ‘తల్లీ–బిడ్డ ఎక్స్ప్రెస్’ వాహనాలు
- నిర్యాత్ ప్రోత్సాహన్ పథకం వర్తింప చేయాలి
- ఆక్వా కల్చర్ రంగాన్ని ఆదుకోండి : చంద్రబాబు
- శాన్ఫ్రాన్సిస్కోలో ఎం4ఎం మూవీ విజయోత్సవం
- ఆగస్టు 1న భోగాపురం ఎయిర్ పోర్టు ప్రారంభం
- గిరిజన సంఘాలతో త్వరలో చర్చలు జరుపుతాం : సీఎం
- వైభవంగా శ్రీ కల్యాణ వేంకటేశ్వర స్వామి పార్వేట ఉత్సవం
Browsing Category
Trending
Trending NEWS
ఎస్. జానకి ఎస్పీ బాలు అద్భుతమైన జోడి
దక్షిణాది కోకిలమ్మగా సుప్రసిద్దురాలైన ఎస్. జానకి మన మధ్య నుంచి విడి పోయారు. ఇవాళ ఆమె అంత్యక్రియలు కుటుంబీకుల మధ్య జరిగాయి. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ, తదితర భాషలలో 45 వేలకు పైగా పాటలు పాడారు ఎస్. జానకి.…
Read more...
Read more...
టీమిండియా కోచ్ గంభీర్ పై శ్రీకాంత్ ఫైర్
భారత క్రికెట్ జట్టు మాజీ క్రికెటర్ క్రిష్ణమాచారి శ్రీకాంత్ నిప్పులు చెరిగారు. ప్రస్తుతం శ్రేయాస్ అయ్యర్ సారథ్యంలోని టీమిండియా ఇంగ్లండ్ పర్యటనలో భాగంగా జరిగిన టి20 సీరీస్ ను కోల్పోయింది . 4-0 తేడాతో ఘోరంగా ఓటమి పాలయ్యింది.…
Read more...
Read more...
రైతుల కోసం డిస్కమ్ ఈఆర్సీ లైసెన్స్ జారీ
తెలంగాణ విద్యుత్ రెగ్యులేటరీ కమిషన్ సంచలన నిర్ణయం తీసుకుంది. రైతులకు మేలు చేకూర్చేలా వ్యవసాయ కనెక్షన్లకు మీటర్లు పెట్టకుండా, విద్యుత్ ఉద్యోగుల హక్కులకు భంగం వాటిల్లకుండా, వినియోగదారులకు విద్యుత్ భద్రత రక్షణ కల్పించే విధంగా ఆంక్షలతో…
Read more...
Read more...
ఇరాన్ నన్ను చంపితే 1,000 క్షిపణులు సిద్దం
ఇరాన్ పై సీరియస్ కామెంట్స్ చేశారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. ఇరాన్ తనను చంపితే 1,000 క్షిపణులు సిద్ధంగా ఉన్నాయని వార్నింగ్ ఇచ్చారు. ఇరాన్ మాజీ అత్యున్నత నాయకుడు అయతుల్లా అలీ ఖమేనీ అంత్యక్రియల తర్వాత తనను చంపేందుకు ఇరాన్ ప్లాన్…
Read more...
Read more...
ఓటర్ ఐడి కేసులో ప్రకాష్ రాజ్కు బెయిల్
ప్రముఖ వివాదాస్పద నటుడు ప్రకాష్ రాజ్ కు భారీ ఊరట లభించింది. ఆయనకు రెండు చోట్ల ఓటు హక్కు కలిగి ఉండడాన్ని తీవ్రంగా తప్పు పడుతూ తనపై కేసు నమోదు చేశారు. ఇందుకు సంబంధించి ప్రకాశ్ రాజ్ కు బెయిల్ మంజూరు చేసింది బెంగళూరు కోర్టు.…
Read more...
Read more...
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కి శస్త్ర చికిత్స
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు శనివారం ముంబయిలో శస్త్ర చికిత్స జరిగింది. ఆయన రెండు భుజాలకు రొటేటర్ కఫ్ ఇంజ్యూరీస్ తీవ్రంగా ఉన్నాయి. ఇటీవల వైద్య పరీక్షలు నిర్వహించినప్పుడు- వీలైనంత త్వరగా శస్త్ర చికిత్స అవసరమని వైద్య నిపుణులు స్పష్టం…
Read more...
Read more...
ఎస్బీఐ ఐపీఓ కోసం ఒక్కో షేరుకు రూ. 575
భారత దేశంలో అతి పెద్ద బ్యాంకు అయిన ఎస్బీఐ కీలక ప్రకటన చేసింది. సదరు బ్యాంకు ఫండ్స్ మేనేజ్మెంట్ రూ. 11,693 కోట్ల ఐపీఓ కోసం రూ. 545-574 ధరల శ్రేణిని నిర్ణయించింది. మ్యూచువల్ ఫండ్ నిర్వహణలో ఉన్న ఆస్తుల విలువ పరంగా భారతదేశపు అతిపెద్ద…
Read more...
Read more...
అక్టోబర్ 15న రజనీకాంత్ జైలర్ -2 రిలీజ్
ఇప్పుడు అందరి కళ్లు సూపర్ స్టార్ రజనీకాంత్ పై పడింది. తను నటించిన బ్లాక్ బస్టర్ మూవీ జైలర్ కు సీక్వెల్ గా జైలర్ -2 చిత్రీకరణ పూర్తి చేసుకుంది. నెల్సన్ దిలీప్కుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న 'జైలర్ 2' చిత్రం అక్టోబర్ 15న…
Read more...
Read more...
డీఎస్పీ భీమ్ రెడ్డి రిమాండ్ లో కీలక అంశాలు
ఏకంగా రూ. 300 కోట్లకు పైగా అక్రమాస్తులను కలిగి ఉన్న డీఎస్పీ భీమ్ రెడ్డి సంచలనంగా మారాడు. తనను అవినీతి నిరోధక శాఖ ఆధ్వర్యంలో వలపన్ని పట్టుకున్నారు. కళ్లు చెదిరే ఆస్తులు, లెక్కకు మించిన నోట్ల కట్టలు, అంతులేని ఆభరణాలు,…
Read more...
Read more...
పహల్గామ్ ఉగ్రదాడి కేసులో హఫీజ్ సయీద్ : ఎన్ఐఏ
జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) సంచలన ప్రకటన చేసింది. సోమవారం ఈ మేరకు పాకిస్తాన్ మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది హఫీజ్ సయీద్ గురించి ప్రత్యేకంగా ప్రస్తావించింది. ప్రపంచ వ్యాప్తంగా సంచలనం రేపింది పహల్గామమ్ ఉగ్రదాడి . ఈ కేసులో…
Read more...
Read more...