Breaking
- నవ రత్నాలు కాదు నవ మోసాలు : కింజారపు
- సీజేపీ కోసం అధికారిక ప్రతినిధుల నియామకం
- వరల్డ్ బ్యాంక్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గా నీలకంఠ మిశ్రా
- నూతన బీటీ పత్తి రకం విత్తనాలు పంపిణీ : అచ్చెన్నాయుడు
- మెట్రో రైలు కారిడార్ల అభివృద్ధికి సహకారం అందించండి
- కల్కి అలంకారంలో శ్రీ కళ్యాణ శ్రీనివాసుడు
- కెమికల్ ప్రాసెసింగ్ ప్లాంట్ ఏర్పాటు చేయండి
- మామిడి రైతులకు ఏపీ సర్కార్ భరోసా
- ఎస్పీబీ సంగీత శిఖరం..అజరామరం
- 21న కోటి మందితో ఏపీలో యోగా దినోత్సవం
Browsing Category
Trending
Trending NEWS
మెటా కంపెనీలో 8 వేల మంది ఉద్యోగులపై వేటు
ఇప్పటికే ఏఐ దెబ్బకు వేలాది మంది ఇంటి బాట పట్టగా బుధవారం ప్రముఖ ఐటీ దిగ్గజ సంస్థ మెటా ( ఫేస్ బుక్, వాట్సాప్ ) లో 8 వేల మంది ఉద్యోగులపై వేటు వేసింది. ఉదయం ఉద్యోగులకు ఓ సందేశం వచ్చింది. ఇక నుంచి ఇంటి నుండి పని చేసేందుకు సిద్దం…
Read more...
Read more...
వైభవ్ విధ్వంసం రాజస్థాన్ రాయల్స్ విజయం
ఐపీఎల్ 2026లో భాగంగా జైపూర్ వేదికగా జరిగిన కీలక పోరులో లక్నో సూపర్ జెయింట్స్ కు కోలుకోలేని షాక్ ఇచ్చింది రాజస్తాన్ రాయల్స్. ఐపీఎల్ గవర్నింగ్ బాడీ రూల్స్ అతిక్రమించడంతో రాజస్థాన్ రాయల్స్ జట్టు స్కిప్పర్ రియాన్ పరాగ్ పై వేటు…
Read more...
Read more...
అవినీతి పరులకు దడ పుట్టిస్తున్న సీఎం విజయ్
తమిళనాడులో సీఎం విజయ్ తీసుకుంటున్న నిర్ణయాలు కలకలం రేపుతున్నాయి. ఇప్పటికే పలువురు సర్దుకుంటున్నారు. ఆయన సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన సమయంలోనే సంచలన ప్రకటన చేశారు. ఇది ప్రజల ప్రభుత్వం. ఎవరికీ ఒక్క రూపాయి కూడా…
Read more...
Read more...
తమిళనాడులో ‘అమ్మ’ క్యాంటీన్లు పునః ప్రారంభం
తమిళనాడు సీఎం జోసెఫ్ విజయ్ చంద్రశేఖర్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఏళ్ల తరబడి అగ్ర నాయకులు సాధించలేని దానిని ముఖ్యమంత్రి స్వీకరించిన వెంటనే సాధించి చూపించారు. ఇప్పటి వరకు అమలు చేసిన జయలలిత అమ్మ క్యాంటీన్లను…
Read more...
Read more...
వాటర్ బోర్డు జనరల్ మేనేజర్ నివాసంలో ఏసీబీ దాడులు
ఆదాయానికి మించి ఆస్తులు కూడ బెట్టిన ఆరోపణల కేసులో హైదరాబాద్ మెట్రో పాలిటన్ వాటర్ సప్లై అండ్ సీవరేజ్ బోర్డు జనరల్ మేనేజర్ కుమార్ కు చెందిన సంబంధిత ఆస్తులపై అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) ఏకకాలంలో దాడులు నిర్వహించింది. హైదరాబాద్ నగరంతో పాటు…
Read more...
Read more...
ఈటల రాజేందర్ పై బీజేపీ హైకమాండ్ ఫోకస్
తెలంగాణలో పటిష్ట స్థితిలో ఉన్న బీజేపీకి ఉన్నట్టుండి కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కొడుకు పోక్స్ కేసు నిర్వాకం తలనొప్పిగా మారింది. ఎక్కడ ఏ చిన్న సంఘటన జరిగినా వెంటనే స్పందించే బీజేపీ నాయకులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు,…
Read more...
Read more...
జూన్ 6 నుండి శ్రీ వేణు గోపాల స్వామి బ్రహ్మోత్సవాలు
కార్వేటి నగరంలోని శ్రీ రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు జూన్ 6 నుండి 14వ తేదీ వరకు అత్యంత వైభవంగా నిర్వహించనున్నారు. జూన్ 5వ తేదీ సాయంత్రం అంకురార్పణ కార్యక్రమంతో బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఈ…
Read more...
Read more...
చెన్నై ఆశలు గల్లంతు దర్జాగా హైదరాబాద్ ప్లే ఆఫ్స్ కు
చెపాక్ స్టేడియం వేదికగా జరిగిన కీలకమైన మ్యాచ్ నువ్వా నేనా అన్నట్టుగా సాగింది. సీఎస్కే ఆశలపై నీళ్లు చల్లింది సన్ రైజర్స్ హైదరాబాద్. దర్జాగా ప్లే ఆఫ్స్ కు చేరుకుంది. దీంతో ఇంటి బాట పట్టేందుకు రెడీ అయ్యింది సీఎస్కే. మరోసారి…
Read more...
Read more...
బీసీసీఐ ప్రభుత్వ సంస్థ కానే కాదు : ఆర్టీఐ
కోట్లాది రూపాయల ఆదాయం కలిగిన బీసీసీఐ ప్రభుత్వ సంస్థ కానే కాదని స్పష్టం చేసింది సమాచార హక్కు చట్టం. ఈ చట్టం ప్రకారం 2018 ఉత్తర్వును రద్దు చేసింది సీఐసీ అని పేర్కొంది. బీసీసీఐ ప్రభుత్వ యాజమాన్యంలో, నియంత్రణలో గానీ, లేదా ప్రభుత్వ…
Read more...
Read more...
పెద్ది సినిమా ట్రైలర్ రిలీజ్.. డేట్ ఫిక్స్
ఎంతో ఉత్కంఠకు తెర దించుతూ బుచ్చిబాబు సన ఎట్టకేలకు ఫ్యాన్స్ కు కిర్రాక్ తెప్పించేలా రామ్ చరణ్ , జాన్వీ కపూర్ కలిసి నటించిన పెద్ది మూవీ ట్రైలర్ వచ్చేసింది. మరోసారి తనదైన మార్క్ ను చూపించే ప్రయత్నం చేశాడు దర్శకుడు. కెరీర్…
Read more...
Read more...