Browsing Category

Trending

Trending NEWS

డీఎస్పీ భీమ్ రెడ్డి రిమాండ్ లో కీల‌క అంశాలు

ఏకంగా రూ. 300 కోట్ల‌కు పైగా అక్ర‌మాస్తుల‌ను క‌లిగి ఉన్న డీఎస్పీ భీమ్ రెడ్డి సంచ‌ల‌నంగా మారాడు. త‌న‌ను అవినీతి నిరోధ‌క శాఖ ఆధ్వ‌ర్యంలో వ‌ల‌ప‌న్ని ప‌ట్టుకున్నారు. క‌ళ్లు చెదిరే ఆస్తులు, లెక్క‌కు మించిన నోట్ల క‌ట్ట‌లు, అంతులేని ఆభ‌ర‌ణాలు,…
Read more...

ప‌హ‌ల్గామ్ ఉగ్ర‌దాడి కేసులో హ‌ఫీజ్ స‌యీద్ : ఎన్ఐఏ

జాతీయ ద‌ర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేసింది. సోమ‌వారం ఈ మేర‌కు పాకిస్తాన్ మోస్ట్ వాంటెడ్ ఉగ్ర‌వాది హ‌ఫీజ్ స‌యీద్ గురించి ప్ర‌త్యేకంగా ప్ర‌స్తావించింది. ప్ర‌పంచ వ్యాప్తంగా సంచ‌ల‌నం రేపింది ప‌హల్గామ‌మ్ ఉగ్ర‌దాడి . ఈ కేసులో…
Read more...

116 ఏళ్ల వృద్దురాలు న‌వ‌నీత‌మ్మ‌కు వీఐపీ బ్రేక్ ద‌ర్శ‌నం

దేశ వ్యాప్తంగా సంచ‌ల‌నంగా మారింది 116 ఏళ్ల వృద్దురాలు న‌వ‌నీత‌మ్మ‌. ఆమె త‌న కుటుంబంతో క‌లిసి శ‌నివారం శ్రీ‌వారి ద‌ర్శ‌నం కోసం 3,000 కు పైగా ఉన్న మెట్ల‌ను ఎక్కింది. 50 ఏళ్ల‌కే ముస‌లి వాళ్లు అయి పోతున్న ఈ త‌రుణంలో త‌ను శ‌తాధిక వృద్దురాలు…
Read more...

రెస్క్యూ ఆప‌రేష‌న్ స‌క్సెస్ ఆంధ్రా మ‌త్స్య‌కారులు సేఫ్

ఎట్ట‌కేల‌కు ఏపీ స‌ర్కార్ చేసిన ప్ర‌య‌త్నాలు ఫ‌లించాయి. భారీ ఎత్తున రెస్క్యూ నిర్వ‌హించారు. చివ‌ర‌కు ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రానికి చెందిన విశాఖ‌లోని 10 మంది మ‌త్స్య‌కారులు సుర‌క్షితంగా బ‌య‌ట ప‌డ్డారు. ఈ సంద‌ర్భంగా సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు…
Read more...

దీనజ‌న బాంధ‌వుడు బాబు జ‌గ్జీవ‌న్ రామ్

దీన జ‌న బాంధవుడిగా పేరు పొందిన బాబూ జ‌గ్జీవ‌న్ రామ్ వ‌ర్దంతి ఇవాళ‌. ప్ర‌తి ఏటా జూలై 6న జ‌రుపు కోవ‌డం, నివాళులు అర్పించ‌డం మామూలే. క‌డు పేద కుటుంబంలో పుట్టి భారత ఉప ప్రధానమంత్రిగా ఎదిగిన మహానేత త‌ను. కుల వివక్షను ఎదుర్కొని, ఎన్నో అవమానాలను…
Read more...

జీ5 నుండి దిల్జిత్ దోసాంజ్ మూవీ స‌ట్లూజ్ తొల‌గింపు

ప్ర‌ముఖ పంజాబ్ గాయ‌కుడు, న‌టుడు దిల్జిత్ దోసాంజ్ కు కోలుకోలేని షాక్ త‌గిలింది. త‌ను ముఖ్య పాత్ర పోషించిన చిత్రం స‌ట్లూజ్ ను త‌మ సంస్థ నుండి తొల‌గిస్తున్న‌ట్లు కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది జీ మీడియా సంస్థ‌. తదుపరి ఆదేశాలు వచ్చే వరకు ఈ…
Read more...

ప్ర‌జాస్వామ్య గొంతుక న్యాయానికి ప్ర‌తీక‌

మ‌రాఠా (మ‌హారాష్ట్ర‌) రాష్ట్రానికి చెందిన జ‌స్టిస్ మాధ‌వ్ జామ్దార్ దేశ వ్యాప్తంగా సంచ‌ల‌నంగా మారారు. ఓ కేసు విష‌యంలో ఆయ‌న ఇచ్చిన తీర్పు క‌ల‌క‌లం రేపింది. ప్ర‌త్యేకించి కేంద్రంలో కొలువు తీరిన భార‌తీయ జ‌న‌తా పార్టీని, మ‌హారాష్ట్రలో…
Read more...

కాళేశ్వరం తెలంగాణ‌కు వరం రేవంత్‌ రాష్ట్రానికి శనేశ్వరం

కాంగ్రెస్ స‌ర్కార్ పై తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. కాంగ్రెస్‌ అవినీతి, అసమర్ధత వల్ల ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌ కుప్పకూలి 8 మంది మృతి చెందితే.ఇంతవరకూ మృతదేహాలు తీయలేని పరిస్థితి నెల‌కొంద‌న్నారు. మీ…
Read more...

116 ఏళ్ల న‌వ‌నీత‌మ్మ‌కు వీఐపీ బ్రేక్ ద‌ర్శ‌నం : చైర్మ‌న్

క‌లియుగ దైవం అయిన , కోట్లాది మంది మంది భ‌క్త బాంధవుల‌ను క‌లిగిన ఏకైక దేవ దేవుడు శ్రీ వేంక‌టేశ్వ‌ర స్వామి. చ‌ని పోయే లోపు ఒక్క‌సారైనా శ్రీ‌వారిని ద‌ర్శించు కోవాల‌ని ప్ర‌తి ఒక్క‌రు క‌ల‌లు కంటారు. ఈ సంద‌ర్భంగా సంచ‌లనంగా మారారు 116 ఏళ్ల వ‌య‌సు…
Read more...

జూలై 14, 17 తేదీల‌లో వీఐపీ బ్రేక్ ద‌ర్శ‌నం ర‌ద్దు

తిరుమ‌ల శ్రీ‌వారిని ద‌ర్శించుకునే భ‌క్తుల‌కు కోలుకోలేని షాక్ తగిలింది. ఉత్స‌వాల‌తో పాటు భారీ ఎత్తున భ‌క్త బాంధ‌వులు త‌ర‌లి వ‌స్తుండ‌డంతో ద‌ర్శన భాగ్యం అనేది సామాన్యుల‌కు అంద‌కుండా పోతోంద‌న్న ఆందోళ‌న నెల‌కొంది. దీంతో వీఐపీ బ్రేక్…
Read more...