Breaking
- ఏఐ ఆధారిత భక్తుల సేవల నిర్వహణ అద్భుతం
- గ్రేట్ నికోబార్ ప్రాజెక్టు హోటళ్లు, క్యాసినోల కోసమే
- అన్నామలై రాజీనామా ఆమోదించిన బీజేపీ చీఫ్
- టీమిండియా టి20 కెప్టెన్గా శ్రేయస్ అయ్యర్..?
- నవ రత్నాలు కాదు నవ మోసాలు : కింజారపు
- సీజేపీ కోసం అధికారిక ప్రతినిధుల నియామకం
- వరల్డ్ బ్యాంక్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గా నీలకంఠ మిశ్రా
- నూతన బీటీ పత్తి రకం విత్తనాలు పంపిణీ : అచ్చెన్నాయుడు
- మెట్రో రైలు కారిడార్ల అభివృద్ధికి సహకారం అందించండి
- కల్కి అలంకారంలో శ్రీ కళ్యాణ శ్రీనివాసుడు
Browsing Category
Trending
Trending NEWS
చెన్నై ఆశలు గల్లంతు దర్జాగా హైదరాబాద్ ప్లే ఆఫ్స్ కు
చెపాక్ స్టేడియం వేదికగా జరిగిన కీలకమైన మ్యాచ్ నువ్వా నేనా అన్నట్టుగా సాగింది. సీఎస్కే ఆశలపై నీళ్లు చల్లింది సన్ రైజర్స్ హైదరాబాద్. దర్జాగా ప్లే ఆఫ్స్ కు చేరుకుంది. దీంతో ఇంటి బాట పట్టేందుకు రెడీ అయ్యింది సీఎస్కే. మరోసారి…
Read more...
Read more...
బీసీసీఐ ప్రభుత్వ సంస్థ కానే కాదు : ఆర్టీఐ
కోట్లాది రూపాయల ఆదాయం కలిగిన బీసీసీఐ ప్రభుత్వ సంస్థ కానే కాదని స్పష్టం చేసింది సమాచార హక్కు చట్టం. ఈ చట్టం ప్రకారం 2018 ఉత్తర్వును రద్దు చేసింది సీఐసీ అని పేర్కొంది. బీసీసీఐ ప్రభుత్వ యాజమాన్యంలో, నియంత్రణలో గానీ, లేదా ప్రభుత్వ…
Read more...
Read more...
పెద్ది సినిమా ట్రైలర్ రిలీజ్.. డేట్ ఫిక్స్
ఎంతో ఉత్కంఠకు తెర దించుతూ బుచ్చిబాబు సన ఎట్టకేలకు ఫ్యాన్స్ కు కిర్రాక్ తెప్పించేలా రామ్ చరణ్ , జాన్వీ కపూర్ కలిసి నటించిన పెద్ది మూవీ ట్రైలర్ వచ్చేసింది. మరోసారి తనదైన మార్క్ ను చూపించే ప్రయత్నం చేశాడు దర్శకుడు. కెరీర్…
Read more...
Read more...
ప్రధాని మోదీకి స్వీడన్ అత్యున్నత పౌర పురస్కారం
భారత దేశ ప్రధానమంత్రి నరేంద్ర దామోదర దాస్ మోదీకి అత్యున్నత పౌర పురస్కారం లభించింది. ఆయనకు లభించిన అవార్డులలో ఇది కూడా ఒకటి కావడం విశేషం. ప్రస్తుతం మోదీ స్వీడన్ లో పర్యటిస్తున్నారు. భారత్-స్వీడన్ మధ్య సంబంధాలను బలోపేతం…
Read more...
Read more...
నదుల అనుసంధానంలో కేఎల్ రావు పాత్ర గొప్పది
రాష్ట్రంలో నదులను అనుసంధానం చేయడంలో దివంగత ఇంజనీర్ డాక్టర్ కెఎల్ రావు చేసిన కృషి చిరస్మరణీయమని కొనియాడారు రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు. సోమవారం డాక్టర్ కెఎల్ రావు వర్ధంతి. ఈ సందర్బంగా సోమవారం…
Read more...
Read more...
ప్రోటోకాల్ ఉల్లంఘన సీఎంగా కొలువు తీరిన సతీషన్
కేరళం ముఖ్యమంత్రిగా సోమవారం ప్రమాణ స్వీకారం చేశారు వీడీ సతీషన్. కేరళంలో యుడీఎఫ్ ఆధ్వర్యంలో భారీ మెజారిటీ సాధించినప్పటికీ సీఎంగా అభ్యర్థిని ఖరారు చేయడంలో తాత్సారం చేసింది ఏఐసీసీ. సీఎం పోస్టు కోసం వీడీ సతీషన్ తో పాటు ఏఐసీసీ…
Read more...
Read more...
పచ్చదనంతో కళకళ లాడుతున్న తిరుమల క్షేత్రం
తిరుమల తిరుపతి దేవస్థానముల అటవీ శాఖ 1980 సంవత్సరం నుండి శేషాచల అరణ్య సంపదను పరిరక్షిస్తూ, పర్యావరణ సమతుల్యతను కాపాడుతూ, కోట్లాది మంది భక్తుల ఆధ్యాత్మిక అవసరాలకు అనుగుణంగా సేవలు అందిస్తోంది. తూర్పు కనుమల్లో విస్తరించిన పవిత్ర శేషాచల పర్వత…
Read more...
Read more...
కేంద్రం నిర్వాకం లాక్ డౌన్ దిశగా భారత దేశం
భారత దేశం మరోసారి లాక్ డౌన్ పరిస్థితిని ఎదుర్కోనుందా. అవుననే ప్రచారం జోరుగా జరుగుతోంది. విశ్వ గురు అంటూ ఆకాశానికి ఎత్తేస్తున్న ప్రధాని మోదీ నాయకత్వంలో ఇండియా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటోంది. బలహీనమైన విదేశీ సంబంధాల కారణం కూడా…
Read more...
Read more...
పిల్లలే సంపద పేరుతో త్వరలో కొత్త కార్యక్రమం
దేశ ప్రగతిలో పిల్లలే అసలైన సంపద అని ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యాఖ్యానించారు. జనాభా తగ్గుదల ఆందోళన కలిగిస్తోందని అన్నారు . జనాభా తగ్గుదల రేటును అరికట్టేందుకు ప్రత్యేకంగా కార్యాచరణ ప్రణాళిక అమలు చేస్తామని ముఖ్యమంత్రి తెలిపారు. పిల్లలే సంపద…
Read more...
Read more...
18న ఆగస్టు నెల దర్శన కోటా విడుదల
ఆగస్టు నెలకు సంబంధించి టీటీడీ విడుదల చేసే వివిధ దర్శనాల, గదుల కోటా వివరాలు ఈ విధంగా ఉన్నాయి. తిరుమల శ్రీవారి ఆర్జిత సేవా టికెట్ల ( సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టదళ పాదపద్మారాధన సేవ) కు సంబంధించిన కోటాను మే 18న ఉదయం 10 గంటలకు టీటీడీ…
Read more...
Read more...