Breaking
- విద్యార్థుల నిరసనపై సంజన, దేవిషా శెట్టి స్పందన
- జన నాయగన్ లో పూజా హెగ్డే పాత్ర పరిమితం
- బిగ్ బాస్ 20 సీజన్ టీజర్, లోగో రిలీజ్
- విద్యార్థుల నిరసనలపై కాంగ్రెస్ వాయిదా తీర్మానం
- భోగాపురం ఎయిర్ పోర్టు ఉత్తరాంధ్రకు గ్రోత్ ఇంజన్
- ఏపీలో రూ. 100 కోట్లతో యుఏఈ ఫుడ్ క్లస్టర్ ఏర్పాటు
- మన్యం సీతారామ రాజు జిల్లాకు కుంకీ ఏనుగుల తరలింపు
- ఆగస్టు 30లో గురుకుల విద్యాసంస్థల తనిఖీలు పూర్తి చేయాలి
- పోలీసుల ఓవరాక్షన్ రాహుల్ గాంధీ అరెస్ట్
- ప్రత్యేక టాస్క్ఫోర్స్తో నేరాలపై ఉక్కుపాదం
Browsing Category
Trending
Trending NEWS
116 ఏళ్ల నవనీతమ్మకు వీఐపీ బ్రేక్ దర్శనం : చైర్మన్
కలియుగ దైవం అయిన , కోట్లాది మంది మంది భక్త బాంధవులను కలిగిన ఏకైక దేవ దేవుడు శ్రీ వేంకటేశ్వర స్వామి. చని పోయే లోపు ఒక్కసారైనా శ్రీవారిని దర్శించు కోవాలని ప్రతి ఒక్కరు కలలు కంటారు. ఈ సందర్భంగా సంచలనంగా మారారు 116 ఏళ్ల వయసు…
Read more...
Read more...
జూలై 14, 17 తేదీలలో వీఐపీ బ్రేక్ దర్శనం రద్దు
తిరుమల శ్రీవారిని దర్శించుకునే భక్తులకు కోలుకోలేని షాక్ తగిలింది. ఉత్సవాలతో పాటు భారీ ఎత్తున భక్త బాంధవులు తరలి వస్తుండడంతో దర్శన భాగ్యం అనేది సామాన్యులకు అందకుండా పోతోందన్న ఆందోళన నెలకొంది. దీంతో వీఐపీ బ్రేక్…
Read more...
Read more...
దేశంలోనే తొలి ఆంకాలజీ తయారీ కేంద్రం హైదరాబాద్ లో
భారతదేశపు మొట్ట మొదటి పూర్తిస్థాయి సమీకృత ఆంకాలజీ తయారీ కేంద్రాన్ని సిరో ఫార్మా ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ తెలంగాణలోని సిద్దిపేట జిల్లా మార్కూక్ మండలం కరకపట్ల, బయోటెక్ పార్క్ ఫేజ్ IIIలో జూలై 6న సోమవారం ప్రారంభించనుంది. ఇదిలా ఉండగా సమాచార…
Read more...
Read more...
ఖమేనీ అంత్యక్రియల కోసం ‘ఒక వారం విరామం’
అమెరికా దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన ప్రకటన చేశారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఖమేనీ అంత్యక్రియల కోసం ఇరాన్ దేశానికి 'ఒక వారం విరామం' ఇచ్చామని వెల్లడించారు. మానవతా దృక్పథంతో తాత్కాలికంగా శత్రుత్వాలను నిలిపివేసినట్లు…
Read more...
Read more...
రేవంత్ రెడ్డి ప్రస్థానం 20 ఏళ్ల రాజకీయ జీవితం
తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి తన రాజకీయ జీవితంలో 20 ఏళ్లు పూర్తి చేసుకున్నారు. తొలుత మిడ్జిల్ నుంచి జెడ్పీటీసీగా ఎన్నికయ్యారు. ఆ తర్వాత ఎమ్మెల్సీగా, ఎమ్మెల్యేగా, ఎంపీగా చివరకు ముఖ్యమంత్రి పదవి దాకా అనేక పోరాటాలు చేశారు.…
Read more...
Read more...
వీఐపీ బ్రేక్, శ్రీవాణి దర్శన కరెంట్ బుకింగ్ టికెట్ల కోటా రద్దు
తిరుమలలో శనివారం అనూహ్యంగా భారీ సంఖ్యలో భక్తులు చేరుకున్న నేపథ్యంలో సాధారణ భక్తులకు వీలైనంత త్వరగా శ్రీవారి దర్శనం కల్పించడంతో పాటు వారి భద్రత, సౌకర్యాలకు అత్యున్నత ప్రాధాన్యం ఇస్తూ టీటీడీ యంత్రాంగం నిరంతరం సేవలందిస్తోందని టీటీడీ అదనపు ఈవో…
Read more...
Read more...
డ్రగ్స్ పై సీఎం ఉక్కుపాదం మారథాన్ కు శ్రీకారం
తమిళనాడు సీఎం జోసెఫ్ విజయ్ చంద్రశేఖర్ కీలక ప్రకటన చేశారు. తాను ఉన్నంత వరకు రాష్ట్రంలో డ్రగ్స్ కు చోటు ఉండదని అన్నారు. శుక్రవారం వేలాది మందితో మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా భారీ ఎత్తున మారథాన్ను నిర్వహించారు. దీనిని సీఎం…
Read more...
Read more...
అయోధ్య విరాళాల కేసులో పలువురు అరెస్ట్
దేశ వ్యాప్తంగా ఉత్తర ప్రదేశ్ లోని అయోధ్య రామాలయం నిర్మాణ విషయంలో చోటు చేసుకున్న విరాళాలు పక్కదారి పట్టాయని పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చాయి. ఇదే అంశానికి సంబంధించి భారతీయ జనతా పార్టీకి చెందిన ఎంపీ బ్రిజ్ భూషణ్ సింగ్ సంచలన…
Read more...
Read more...
దళారులను నమ్మొద్దు మోసపోవద్దు : టీటీడీ
టీటీడీ కీలక ప్రకటన చేసింది. తిరుమల పుణ్యక్షేత్రాన్ని దర్శించుకునే భక్తులకు కీలక సూచనలు చేసింది. తిరుమలలో శ్రీవారి దర్శనాలు, వసతి ఇప్పిస్తామంటూ ఇటీవల భక్తులను కొందరు దళారులు మోసం చేస్తున్న సంఘటనలు చోటు చేసుకోవడంతో మధ్యవర్తులు,…
Read more...
Read more...
డబ్బుల కోసం పదవులను అమ్ముకున్నారు
శివసేన ఎంబీటీ పార్టీ అధికార ప్రతినిధి, రాజ్యసభ సభ్యుడు సంజయ్ రౌత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ దేశంలో కేవలం బీజేపీ మాత్రమే ఉండాలని అనుకుంటోందని ఆరోపించారు. గురువారం సంజయ్ రౌత్ మీడియాతో మాట్లాడారు. తమ పార్టీకి చెందిన ఎంపీలను…
Read more...
Read more...