Breaking
- ఏఐ ఆధారిత భక్తుల సేవల నిర్వహణ అద్భుతం
- గ్రేట్ నికోబార్ ప్రాజెక్టు హోటళ్లు, క్యాసినోల కోసమే
- అన్నామలై రాజీనామా ఆమోదించిన బీజేపీ చీఫ్
- టీమిండియా టి20 కెప్టెన్గా శ్రేయస్ అయ్యర్..?
- నవ రత్నాలు కాదు నవ మోసాలు : కింజారపు
- సీజేపీ కోసం అధికారిక ప్రతినిధుల నియామకం
- వరల్డ్ బ్యాంక్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గా నీలకంఠ మిశ్రా
- నూతన బీటీ పత్తి రకం విత్తనాలు పంపిణీ : అచ్చెన్నాయుడు
- మెట్రో రైలు కారిడార్ల అభివృద్ధికి సహకారం అందించండి
- కల్కి అలంకారంలో శ్రీ కళ్యాణ శ్రీనివాసుడు
Browsing Category
Trending
Trending NEWS
శ్రీవాణి టికెట్లు, టీటీడీ ఐటీ వ్యవస్థపై ఆరోపణలు అబద్దం
భక్తులకు టీటీడీ వ్యవస్థీకృతంగా, పారదర్శకంగా శ్రీవాణి ఆన్ లైన్ విధానాన్ని ఈ క్రింది విధంగా అమలు చేయడం జరుగుతోందని స్పష్టం చేశారు ఈవో ముద్దాడ రవిచంద్ర. టీసీఎస్ సహకారంతో 2019 మే నెలలో మొదలుపెట్టిన ఆన్ లైన్ శ్రీవాణి టికెట్…
Read more...
Read more...
ఎవరికీ విఐపీ ట్రీట్మెంట్ ఉండదు : సీఎం
తమిళనాడు రాష్ట్ర ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ చంద్రశేఖర్ సంచలనంగా మారారు. ఆయన దేశ వ్యాప్తంగా కలకలం రేపుతున్నారు నిర్ణయాలతో ఆకట్టుకుంటున్నారు. అత్యంత సామాన్యుడిగా వ్యవహరిస్తున్నారు . ఓ వైపు ముఖ్యమంత్రిగా ఉన్నప్పటికీ ఎలాంటి…
Read more...
Read more...
హమ్మయ్య..బండి కొడుకు లొంగి పోయిండు
దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ పటేల్ కొడుకు బండి సాయి భగీరథ్ పోక్సో కేసు. మే 8వ తేదీన కేసు నమోదు కాగా ఇప్పటి వరకు తను దొరకకుండా, తప్పించుకు తిరిగాడు. ఇది హై ప్రొఫైల్ కేసు అంటూ…
Read more...
Read more...
చెలరేగిన కోల్ కతా తలవంచిన గుజరాత్
అజింక్యా రహానే సారథ్యంలోని కోల్ కతా నైట్ రైడర్స్ దుమ్ము రేపింది. ఐపీఎల్ 19 లీగ్ మ్యాచ్ లో నువ్వా నేనా అన్న రీతిలో మ్యాచ్ సాగింది. భారీ స్కోర్ దెబ్బకు వరుస విజయాలతో దూసుకు పోతున్న గుజరాత్ టైటాన్స్ కు చుక్కలు చూపించింది. ఒక రకంగా…
Read more...
Read more...
‘బండి’కి షాక్ కొడుకుకు లుక్ ఔట్ నోటీస్
తెలంగాణ రాష్ట్ర సర్కార్ కు , ప్రత్యేకించి ఖాకీలకు పెను సవాల్ గా మారింది కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ పటేల్ కొడుకు బండి సాయి భగీరథ్ వ్యవహారం. ఆయనపై ఈనెల 8వ తేదీన పోక్సో కేసు నమోదైంది. ముందస్తు బెయిల్ కోసం…
Read more...
Read more...
వైభవంగా శ్రీ గోవింద రాజస్వామి బ్రహ్మోత్సవాలు
తిరుపతిలోని శ్రీ గోవిందరాజ స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలను అత్యంత వైభవంగా, భక్తిశ్రద్ధల నడుమ నిర్వహించాలని టిటిడి జేఈవో వి. వీరబ్రహ్మం అధికారులను ఆదేశించారు. బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై ఆలయంలో అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ…
Read more...
Read more...
నిరుద్యోగులను బొద్దింకలతో పోల్చిన సీజేఐ
ఆయన భారత దేశ అత్యున్నత న్యాయస్థానానికి ప్రతినిధి. కోట్లాది మంది ఆయన ఇచ్చే తీర్పు పట్ల ఆసక్తితో ఎదురు చూస్తారు. అలాంటి బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న సీజేఐ ఉన్నట్టుండి చౌకబారు వ్యాఖ్యలు చేయడం కలకలం రేపింది. తాజాగా నిరుద్యోగుల…
Read more...
Read more...
2034 వరకు నేనే సీఎం నేనే సుప్రీం
తాను ఏది చెప్పానో దానిని చేసి చూపించానని, భవిష్యత్తులో కూడా తానే తెలంగాణకు సీఎంగా ఉంటానని ప్రకటించారు ఎ. రేవంత్ రెడ్డి. హైదరాబాద్ లో జరిగిన కాన్ క్లేవ్ లో ఆయన మాట్లాడారు. పలు ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు. తాను ప్రతీకార…
Read more...
Read more...
ఇంటి నుండే భోజనం సీఎం విజయ్ సంచలనం
తమిళనాడులో కొత్తగా కొలువు తీరిన సీఎం జోసెఫ్ విజయ్ చంద్రశేఖర్ ఇప్పుడు సంచలనంగా మారారు. ఆయన దేశ వ్యాప్తంగా వైరల్ అయ్యారు. సోషల్ మీడియాను షేక్ చేస్తున్నారు. వచ్చీ రావడంతోనే ఎలాంటి భేషజాలు లేకుండా పాలనపై ముద్ర వేశారు. అంతే కాదు…
Read more...
Read more...
ఒక్కడితో మొదలైన జనసేన 21 లక్షలకు చేరుకుంది
కేవలం ప్రజల బాగు కోసం తాను ఒక్కడినే ఏర్పాటు చేసిన జనసేన ఇవాళ 21 .5 లక్షల మందికి చేరుకోవడం ఆనందంగా ఉందన్నారు ఏపీ డిప్యూటీ సీఎం , జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కొణిదల. ఏపీ, తెలంగాణలోనే కాకుండా కేరళ, కర్నాటక,…
Read more...
Read more...