Breaking
- ఖాకీల కండకావరం దాడులు దారుణం
- విద్యార్థుల నిరసనపై సంజన, దేవిషా శెట్టి స్పందన
- జన నాయగన్ లో పూజా హెగ్డే పాత్ర పరిమితం
- బిగ్ బాస్ 20 సీజన్ టీజర్, లోగో రిలీజ్
- విద్యార్థుల నిరసనలపై కాంగ్రెస్ వాయిదా తీర్మానం
- భోగాపురం ఎయిర్ పోర్టు ఉత్తరాంధ్రకు గ్రోత్ ఇంజన్
- ఏపీలో రూ. 100 కోట్లతో యుఏఈ ఫుడ్ క్లస్టర్ ఏర్పాటు
- మన్యం సీతారామ రాజు జిల్లాకు కుంకీ ఏనుగుల తరలింపు
- ఆగస్టు 30లో గురుకుల విద్యాసంస్థల తనిఖీలు పూర్తి చేయాలి
- పోలీసుల ఓవరాక్షన్ రాహుల్ గాంధీ అరెస్ట్
Browsing Category
Trending
Trending NEWS
డబ్బుల కోసం పదవులను అమ్ముకున్నారు
శివసేన ఎంబీటీ పార్టీ అధికార ప్రతినిధి, రాజ్యసభ సభ్యుడు సంజయ్ రౌత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ దేశంలో కేవలం బీజేపీ మాత్రమే ఉండాలని అనుకుంటోందని ఆరోపించారు. గురువారం సంజయ్ రౌత్ మీడియాతో మాట్లాడారు. తమ పార్టీకి చెందిన ఎంపీలను…
Read more...
Read more...
దివ్యంగా శ్రీ పద్మావతి అమ్మవారి తెప్పోత్సవాలు
తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో వార్షిక తెప్పోత్సవాలు జూన్ 25 నుండి 29వ తేదీ వరకు ఐదు రోజులపాటు అత్యంత వైభవంగా జరగనున్నాయి. ప్రతిరోజూ సాయంత్రం 6.30 గంటల నుండి రాత్రి 7.30 గంటల వరకు పద్మ సరోవరంలో సుందరంగా అలంకరించిన తెప్పలపై…
Read more...
Read more...
ఢిల్లీ కేపిటల్స్ గూటికి రిషబ్ పంత్
క్లారిటీ ఇచ్చిన యాజమాన్యంక్రికెటర్ రిషబ్ పంత్ స్వంత గూటికి రానున్నాడా. అవుననే సమాధానం వస్తోంది క్రికెట్ వర్గాల నుంచి. ఈ ఏడాది ఇండియాలో బీసీసీఐ ఆధ్వర్యంలో జరిగిన ఐపీఎల్ 2026లో తను లక్నో సూపర్ జెయింట్స్ జట్టు తరపున…
Read more...
Read more...
ఫిఫా వరల్డ్ కప్ లో క్రిస్టియానో రొనాల్డో వరల్డ్ రికార్డు
ఫిఫా వరల్డ్ కప్ 2026లో అరుదైన ఘనతను సాధించాడు క్రిస్టియానో రొనాల్డో. తను వరుసగా ఆరు ప్రపంచ కప్లలో గోల్స్ చేసిన తొలి ఆటగాడిగా రికార్డ్ సృష్టించాడు. టోర్నీలో భాగంగా కాంగోతో జరిగిన ప్రారంభ మ్యాచ్ 1-1తో డ్రా అయినప్పుడు గోల్ చేయలేక…
Read more...
Read more...
ఆర్టీసీని ప్రైవేటీకరణ చేసేందుకు చంద్రబాబు కుట్ర
ఏపీపీసీసీ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిలా రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రజా రవాణా పరంగా విశిష్ట సేవలు అందిస్తున్న ఆర్టీసీని ప్రైవేట్ పరం చేసేందుకు కుట్రకు తెర లేపారంటూ సీఎం నారా చంద్రబాబు నాయుడుపై సంచలన ఆరోపణలు…
Read more...
Read more...
ధోనీ క్రికెట్ ఫెదరర్ విరాట్ కోహ్లీ అల్కరాజ్
కేరళ స్టార్ క్రికెటర్ సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు చేశాడు ధోనీ, విరాట్ కోహ్లీల గురించి.
వింబుల్డన్ 2026కు ముందు సామ్సన్ క్రికెట్ దిగ్గజాలను టెన్నిస్ స్టార్లతో పోల్చగా, బోపన్న టైటిల్స్ కోసం సినర్ , రైబకినాకు మద్దతు తెలిపారు. సంజు…
Read more...
Read more...
సెరెనా విలియమ్స్ పునరాగమనం
ప్రముఖ వరల్డ్ టెన్నిస్ స్టార్ సెరెనా విలియమ్స్ తిరిగి ఆడేందుకు రెడీ అయ్యింది. తన అక్క వీనస్తో కలిసి డబుల్స్ పోటీకి ఇప్పటికే 'వైల్డ్ కార్డ్' అంగీకరించింది విలియమ్స్. 44 ఏళ్ల వయసులో వింబుల్డన్లో సింగిల్స్ , డబుల్స్ రెండింటిలోనూ…
Read more...
Read more...
సీఎం జోసెఫ్ విజయ్ చంద్రశేఖర్ @52
తమిళనాడులో అత్యంత జనాదరణ పొందిన నటుడిగా గుర్తింపు పొందారు జోసెఫ్ విజయ్ చంద్రశేఖర్. ఆయన ఎవరూ ఊహించని రీతిలో కేవలం 2 సంవత్సరాల కాలంలోనే ముఖ్యమంత్రిగా కొలువు తీరారు. జూన్ 22న విజయ్ పుట్టిన రోజు. తను రాజకీయాల్లోకి రాకముందే,…
Read more...
Read more...
హెచ్ సీ ఏపై తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ ఫిర్యాదు
హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్ సీ ఏ) లో భారీ ఎత్తున అక్రమాలు చోటు చేసుకున్నాయని, రూ.600 కోట్ల నిధులు పక్కదారి పట్టాయని ఫిర్యాదు చేసింది తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ . ఇదిలా ఉండగా రాష్ట్ర ప్రభుత్వంలో కార్మిక శాఖ మంత్రిగా పని…
Read more...
Read more...
ఆర్సీబీ హెడ్ కోచ్ రేసులో రవిశాస్త్రి ..?
ఐపీఎల్ 2026 విజేత రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) యాజమాన్యం కొత్తగా హెడ్ కోచ్ ను నియమించే పనిలో పడిందా. అవుననే అంటున్నాయి క్రికెట్ వర్గాలు. గత ఏడాది 2025లో సైతం ఆర్సీబీ ఐపీఎల్ కప్పును ఎగరేసుకు పోయింది. రజత్ పాటిదార్…
Read more...
Read more...