Breaking
- రూ. 600 కోట్ల విలువైన భూమిని కాపాడిన హైడ్రా
- కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాల్లో పాలభిషేకం నిషేధం
- క్రీడా రంగం అభివృద్ది కోసం ప్రత్యేక పాలసీ : సీఎం
- ఏపీలో గాడి తప్పిన చంద్రబాబు పాలన : జగన్ రెడ్డి
- జూలై 24న ప్రపంచ వ్యాప్తంగా ‘అమెన్’ విడుదల
- పీపీపీ-వీజీఎఫ్ పాలసీ 1.0 మార్గదర్శకాలు త్వరలో విడుదల
- డీలిమిటేషన్ బిల్లుపై అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలి
- ఎంఎస్ ధోనీతో ఆడాలన్న కోరిక నెరవేరింది
- మా ప్రభుత్వానికి పాలసీ పెరాలసిస్ లేదు – సీఎం
- ఏపీలో సాగు నీటి ఇబ్బందులు లేకుండా చేస్తున్నాం
Browsing Category
Trending
Trending NEWS
సీఎం ప్రతిపాదన సబబేనన్న టీటీడీ బోర్డు మెంబర్
కర్ణాటక కోసం 'మొదటి హారతి' విధానాన్ని సవరించే ప్రతిపాదనను స్వాగతిస్తున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం ధర్మకర్తల మండలి సభ్యడుఉ నరేష్ కుమార్. తిరుమల ఆలయంలో శ్రీ వేంకటేశ్వర స్వామికి సమర్పించే 'మొదటి హారతి' కోసం కొత్త విధానాన్ని…
Read more...
Read more...
టీటీడీ ట్రస్టులు, పథకాల దాతల ప్రివిలేజెస్లో మార్పులు
తిరుమల తిరుపతి దేవస్థానం ధర్మకర్తల మండలి (టీటీడీ) లోని వివిధ ట్రస్టులు , స్కీమ్లకు విరాళాలు అందించే దాతలకు కల్పిస్తున్న ప్రివిలేజెస్లో పలు మార్పులు చేస్తున్నట్లు టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు ప్రకటించారు. తిరుమలలోని…
Read more...
Read more...
కాపు ఉద్యమానికి చిరునామా రాజకీయాల్లో చెరగని ముద్ర
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్న సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి, కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం ఇక లేరు. 2026 జూలై 14న హైదరాబాద్లో చికిత్స పొందుతూ ఆయన కన్నుమూశారు. ఆయన మరణంతో కాపు ఉద్యమంలో ఒక కీలక అధ్యాయం…
Read more...
Read more...
సీఎం రిటైర్డ్ ఇంజనీర్లకు బేషరతుగా క్షమాపణ చెప్పాలి
నేను కరీంనగర్ జిల్లా వాసిని. 25 ఏళ్లుగా హుజురాబాద్ ప్రజల నీటి కష్టాలు చూస్తున్నానని, సీఎం రేవంత్ రెడ్డి అవాకులు చెవాకులు పేలుతున్నారంటూ తీవ్రస్థాయిలో మండిపడ్డారు ఎంపీ ఈటల రాజేందర్. ఈ పద్ధతి మానుకోవాలని, రిటైర్డ్ ఇంజనీర్ల పట్ల మాట్లాడిన…
Read more...
Read more...
క్రికెట్ ఆట కంటే ఏ ప్లేయర్ గొప్ప వాడు కాదు : శ్రీకాంత్
భారత క్రికెట్ జట్టు మాజీ ఆటగాడు, క్రికెట్ అనలిస్ట్ క్రిష్టమాచారి శ్రీకాంత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. గత కొంత కాలంగా బీసీసీఐ సెలెక్షన్ కమిటీ నిర్వాకం, భారత జట్టు హెడ్ కోచ్ గంభీర్ తీసుకుంటున్న అసంబద్ద నిర్ణయాలు టెస్టు,…
Read more...
Read more...
దేవాదుల ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేస్తాం
దేవాదుల ఎత్తిపోతల పథకం పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసి, గోదావరి జలాలను ప్రవహింప జేస్తాం అని ప్రకటించారు రాష్ట్ర రెవిన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. దేవాదుల ఆయకట్టుకు సాగునీరు అందించడం, రైతులకు శాశ్వత భరోసా కల్పించడం…
Read more...
Read more...
అయోధ్య రామ మందిర్ ట్రస్ట్ కు సుప్రీంకోర్టు నోటీస్
భారత దేశ సర్వోన్నత ప్రధాన న్యాయస్థానం సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన యూపీలోని అయోధ్య రామ మందిరం పేరుతో వసూలు చేసిన విరాళాల చోరీపై పెద్ద ఎత్తున దుమారం చెలరేగింది. దీనిపై యూపీ సర్కార్…
Read more...
Read more...
చంద్రబాబు పై గన్నవరం ఎమ్మెల్యే గుస్సా
అన్నీ తానై , దేశ రాజకీయాలను శాసిస్తూ వస్తున్న టిడిపీ చీఫ్, ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడుకు బిగ్ షాక్ తగిలింది. ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు సోమవారం సంచలన ఆరోపణలు చేశారు. నా ప్రత్యర్ధులతో కలిసి పనిచేసిన…
Read more...
Read more...
సునీల్ అంబేకర్ కామెంట్స్ ప్రియాంక్ ఖర్గే సీరియస్
అయోధ్య విరాళాల దుర్వినియోగం ఆరోపణలపై ఆర్ఎస్ఎస్ ప్రచార్ ప్రముఖ్ సునీల్ అంబేకర్ చేసిన వ్యాఖ్యలపై సోమవారం కర్ణాటక హోం శాఖ మంత్రి ప్రియాంక్ ఖర్గే తీవ్రంగా స్పందించారు: ఆయన మీడియాతో మాట్లాడారు. వారిని బహిరంగంగా క్షమాపణ చెప్పాలని, ఈ విషయంలో…
Read more...
Read more...
మతం అనేది ఇంటికే పరిమితం కావాలి : కె. అన్నామలై
తమిళనాడు రాష్ట్ర బీజేపీ మాజీ అధ్యక్షుడు కె. అన్నామలై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన బీజేపీకి రాజీనామా చేసిన తర్వాత ఏర్పాటు చేసిన తొలి సభలో స్పష్టమైన రాజకీయ ప్రకటన చేశారు. మతం అనేది ఇంటికే పరిమితం కావాలని పేర్కొన్నారు.…
Read more...
Read more...