Breaking
- Nandamuri Balakrishna: హిందూపురంలో నామినేషన్ వేసిన నందమూరి బాలకృష్ణ !
- Venkatarami Reddy: సచివాలయం ఉద్యోగుల సంఘం అధ్యక్షులు వెంకట్రామిరెడ్డిపై ఈసీ వేటు !
- YS Sharmila: విజయమ్మకు బర్త్ డే విషెష్ చెప్పిన షర్మిల !
- Janasena: సీఎం జగన్పై ఎన్నికల సంఘానికి జనసేన ఫిర్యాదు !
- KCR: కేసీఆర్ బస్సు యాత్ర షెడ్యూల్ ఖరారు !
- CM Revanth Reddy: కాబోయే ప్రధాని రాహుల్ గాంధీ- సీఎం రేవంత్ రెడ్డి
- K Annamalai: డిఎంకే, ఏఐడిఎంకే పార్టీలపై బీజేపీ చీఫ్ అన్నామలై సంచలన ఆరోపణలు !
- Shilpa Shetty: శిల్పాశెట్టి-రాజ్ కుంద్రాల ఆస్తులను జప్తు చేసిన ఈడీ !
- Dinesh Kumar Tripathi: నూతన నేవీ చీఫ్ గా వైస్ అడ్మిరల్ దినేశ్ త్రిపాఠి !
- Rajnath Singh: కాంగ్రెస్ సీనియర్ నేత ఏకే ఆంటోనీకి రాజ్నాథ్ సింగ్ స్ట్రాంగ్ కౌంటర్ !
Browsing Category
Trending
Trending NEWS
PM Modi : ప్రధాని ఇంటి ముట్టడిని పిలుపునిచ్చిన ఆప్ …ప్రకటించిన వారిపై ఖాకీల గరం
PM Modi : రాజధాని ఢిల్లీలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో ఆప్ నేత, సీఎం కేజ్రీవాల్ను ఈడీ అరెస్ట్ చేయడాన్ని నిరసిస్తూ ఢిల్లీలోని ప్రధాని నరేంద్ర మోదీ ఇంటి ముట్టడికి ఆప్ పిలుపునిచ్చింది.
Read more...
Read more...
Tamil Nadu Minister : ప్రధానిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన తమిళ మంత్రి పై కేసు నమోదు
Tamil Nadu Minister : ప్రధాని నరేంద్ర మోదీని అసభ్య పదజాలంతో విమర్శించినందుకు తమిళనాడు మత్స్యశాఖ మంత్రి అనితా రాధాకృష్ణన్పై తూత్తుకుడిలో కేసు నమోదైంది.
Read more...
Read more...
Supreme Court : ఇన్వెస్టిగేషన్ లేకుండా కోర్టులో హాజరు పరచడంపై ఈడిని నిలదీసిన ధర్మాసనం
Supreme Court : మనీలాండరింగ్ కేసుకు సంబంధించి లా ఎన్ఫోర్స్మెంట్ స్పందనపై సుప్రీంకోర్టు బుధవారం అసంతృప్తి వ్యక్తం చేసింది. విచారణ లేకుండానే నిందితులను నిర్బంధించడం మరియు ముందస్తు బెయిల్ను తిరస్కరించడం కోసం అదనపు నేరారోపణలను దాఖలు…
Read more...
Read more...
MLA Beerla Ilaiah : 26 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారంటున్న కాంగ్రెస్ ఎమ్మెల్యే
MLA Beerla Ilaiah : భారత రాష్ట్ర సమితి నేతలు కాంగ్రెస్ తో టచ్లో ఉన్నారని కాంగ్రెస్ పార్టీ నేతలు ప్రకటించడంతో రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు నాటకీయంగా మారాయి. బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలపై కాంగ్రెస్ నేతలు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.
Read more...
Read more...
Minister Roja : నగరిలో రోజాకు షాక్..ఆ 5 మండలాల నేతల నుంచి నిరసన సెగలు
Minister Roja: మంత్రి రోజాకు సొంత నియోజకవర్గంలోనే షాక్ తగిలింది. ఆమె అభ్యర్థిత్వాన్ని సొంత పార్టీ నేతలే తీవ్రంగా తిరస్కరించారు. తాజాగా నగరి నియోజకవర్గంలోని ఐదు స్థానాలకు చెందిన వైసీపీ సభ్యులు నిరసనకు దిగారు.
Read more...
Read more...
Chandrababu : రేపు నెల్లూరులో పర్యటించనున్న బాబు..టీడీపీలో చేరనున్న పలు వైసీపీ నాయకులు
Chandrababu : టీడీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రేపు (శనివారం) నెల్లూరులో పర్యటించనున్నారు. వీపీఆర్ కన్వెన్షన్ లో భారీ సమావేశానికి ఆయన హాజరుకానున్నారు.
Read more...
Read more...
Guntur Diarrhea: గుంటూరులో డయేరియా మరణాలపై హైకోర్టు సీరియస్ !
Guntur Diarrhea : గుంటూరు నగరంలో విజృంభిస్తోన్న డయేరియాపై ఏపీ హైకోర్టు స్పందించింది. డయేరియాపై సమగ్రమైన నివేదిక ఇవ్వాలని రాష్ట్ర న్యాయాధికార సంస్థను హైకోర్టు ఆదేశించింది.
Read more...
Read more...
Karnataka CM: సీఎంకు జరిమానా విధించిన కర్ణాటక హైకోర్టు !
Karnataka CM: 2022లో రోడ్లను దిగ్బంధించి ప్రయాణికులకు అసౌకర్యం కలిగించారంటూ నమోదైన కేసులో సీఎం సిద్ధరామయ్యకు రూ.10వేలు జరిమానా విధించింది.
Read more...
Read more...
Telangana Congress : ఎంపీ టిక్కెట్ల కోసం తెలంగాణ కాంగ్రెస్ లో లొల్లి.. అధిష్టాన తీర్పుకోసం ఎదురుచూపు
Telangana Congress : పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తుండటంతో కాంగ్రెస్ పార్టీలో రాజకీయాలు మరింత వేడెక్కుతున్నాయి. ఎంపీ సీట్ల కోసం పలు కుటుంబాలు పోటీ పడుతుండటం..
Read more...
Read more...
Vote from Home for Disabled: దివ్యాంగులకు ఇంటి వద్దకే ఓటు !
Vote from Home for Disabled: దివ్యాంగులు ఇంటి వద్ద నుండి ఓటు వేసే విధంగా ఏర్పాట్లు చేస్తున్నామని రాష్ట్ర ఎన్నికల అధికారి ముకేశ్ కుమార్ మీనా తెలిపారు.
Read more...
Read more...