MLA Pinnelli : ఏపీ హైకోర్టులో లంచ్ మోషన్ పెతితిఒన్ దాఖలు చేసిన పిన్నెల్లి
తనపై నమోదైన కేసులో దర్యాప్తు అధికారి తనను టార్గెట్ చేశారని పినెల్లి పిటిషన్లో పేర్కొన్నారు...
MLA Pinnelli : ఏపీ అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల సందర్భంగా మాచర్ల ఎమ్మెల్యే పినెల్లి రామకృష్ణారెడ్డి తనపై నమోదైన కేసులో దర్యాప్తు అధికారిని మార్చాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్పై విచారణకు హైకోర్టు అనుమతించింది.
MLA Pinnelli Petition
తనపై నమోదైన కేసులో దర్యాప్తు అధికారి తనను టార్గెట్ చేశారని పినెల్లి పిటిషన్లో పేర్కొన్నారు. దీంతో పినెల్లి పిటిషన్పై సమగ్ర నిర్ణయం తీసుకోవాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని హైకోర్టు ఆదేశించింది. దర్యాప్తు అధికారిని, ఐజీని బదిలీ చేయాలని పినెల్లి తన పిటిషన్లో కోరారు.
Also Read : Telangana News : వాయిదాపడ్డ తెలంగాణ రాజముద్ర ఆవిష్కరణ