Tammineni Veerabhadram : జీవో 567 అమలు చేస్తే రైతులు పెద్దఎత్తున నష్టపోతారు

Tammineni Veerabhadram : రైతులకు రుణమాఫీకి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన జీవో 567లోని నిబంధనలు అమలు చేస్తే పెద్ద సంఖ్యలో రైతులు నష్టపోతారని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. ఎక్కువ మంది రైతులకు రుణమాఫీ అందించేలా ప్రభుత్వం ఉత్తర్వులను సవరించాలని డిమాండ్‌ చేశారు. జీవో 567ను సవరించి రూ.2 లక్షల వరకు రైతులందరికి రుణమాఫీ వర్తింపజేయాలని కోరారు.

Tammineni Veerabhadram Comment

రుణమాఫీ అమలు కోసం ప్రభుత్వం విడుదల చేసిన మార్గదర్శకాలు ఆర్థిక భారాన్ని తప్పించుకునే విధంగా ఉన్నాయని, వీటి వల్ల ఎక్కువ మంది రైతులకు రుణమాఫీ ప్రయోజనాలు అందవని తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం అధ్యక్ష, ప్రదాన కార్యదర్శి భాగం హేమంతరావు, పశ్యపద్మ పేర్కొన్నారు.

Also Read : Minister Ponnam : కేంద్ర బడ్జెట్ లో తెలంగాణకు కూడా న్యాయం చేయాలి

Leave A Reply

Your Email Id will not be published!