MLA Sabitha Indra Reddy : రాబోయే రోజుల్లో కార్తీకరెడ్డికి కూడా అండగా నిలిచి దివిస్తారని కోరుతున్న

రాబోయే రోజులలో తన కుమారుడు పట్లోళ్ల కార్తీక్‌రెడ్డికి ప్రతి ఒక్కరూ ఆండగా నిలచి దీవించాలని కోరారు...

MLA Sabitha : రాజేంద్రనగర్‌ నియోజకవర్గం తన పుట్టినిల్లు వంటిదని మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే పి.సబితాఇంద్రారెడ్డి అన్నారు. మైలార్‌దేవుపల్లి డివిజన్‌ బాబుల్‌రెడ్డినగర్‌లో నవదుర్గ యూత్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో సోమవారం రాత్రి నిర్వహించిన పూజా కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. ఆమె మాట్లాడుతూ.. రాజేంద్రనగర్‌ నియోజకవర్గ ప్రాంత ప్రజలు ఇంద్రారెడ్డిని ఎంతగానో ఆదరించారని, తనను కూడా అక్కున చేర్చుకుని అండగా నిలబడ్డారని గుర్తుచేశారు.

MLA Sabitha Indra Reddy Comment

రాబోయే రోజులలో తన కుమారుడు పట్లోళ్ల కార్తీక్‌రెడ్డికి ప్రతి ఒక్కరూ ఆండగా నిలచి దీవించాలని కోరారు. కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్‌ ఎస్‌.వెంకటేశ్‌, వార్డు కమిటీ మాజీ సభ్యుడు సోమ శ్రీనివాస్‌ గుప్తా, నాయకులు డి. రమేశ్‌ ముదిరాజ్‌, నోముల రాము యాదవ్‌, అక్కెం రాఘవేందర్‌ యాదవ్‌, బండ రాజేశ్‌ యాదవ్‌, కార్తీక్‌ ముదిరాజ్‌, అరుణ్‌ ముదిరాజ్‌, సురేశ్‌ ముదిరాజ్‌, మైసిరెడ్డి, గంజి రాజు, కొంపల్లి జగదీశ్‌, ఈశ్వరయ్య, సంరెడ్డి శ్రీకాంత్‌రెడ్డి, శ్రీనివాస్‌, మల్లేశ్‌, శివ, రామక్రిష్ణ పాల్గొన్నారు.

Also Read : Pawan Kalyan : బెజవాడ దుర్గమ్మను దర్శించుకున్న ఏపీ డిప్యూటీ సీఎం

Leave A Reply

Your Email Id will not be published!