Breaking
- మార్చి 26 నుండి శ్రీ కోదండ రామస్వామి బ్రహ్మోత్సవాలు
- గద్దర్ అవార్డులను ప్రకటించిన సర్కార్
- హుజుర్ నగర్, కోదాడ రహదారులకు మహర్దశ
- హామీల అమలులో రేవంత్ సర్కార్ ఫెయిల్
- 9న నల్లచెరువును ప్రారంభించనున్న సీఎం
- ప్రతిష్టాత్మకంగా ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక
- ప్రజాస్వామ్యంలో ప్రజలే అంతిమ బాస్ లు
- ఇండియా టుడే కాన్క్లేవ్ 2026కు కేటీఆర్ కు ఆహ్వానం
- నియోజకవర్గాల వారీగా అభివృద్ది నివేదిక
- పేదల సంక్షేమం ప్రభుత్వ లక్ష్యం : సీఎం
Browsing Category
Breaking
ఫార్మర్ రిజిస్ట్రీ అమలులో దేశంలో ఏపీ టాప్
ఏపీ అరుదైన ఘనతను సాధించింది. దేశంలోనే అంధ్ర ప్రదేశ్ ఫార్మర్ రిజిస్ట్రీ అమలులో దేశంలోనే రాష్ట్రం ప్రధమ స్థానంలో ఉందని ప్రకటించారు మంత్రి అచ్చెన్నాయుడు, దీనిద్వారా భూ యజమానులకే కాకుండా, కౌలు రైతులకు, వ్యవసాయ కూలీలకు ఒక గుర్తింపు సంఖ్యను…
Read more...
Read more...
చంద్రబాబు సారథ్యంలో వ్యవసాయ రంగానికి స్వర్ణయుగం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వ్యవసాయ రంగం దేశంలోనే ఆదర్శంగా నిలుస్తోందని, ఇది ముఖ్యమంత్రి నారా చంద్రబాబు దూరదృష్టి నాయకత్వం ఫలితమని రాష్ట్ర వ్యవసాయ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అసెంబ్లీలో స్పష్టం చేశారు. గత ఐదేళ్ల విధ్వంసకర పాలన తరువాత…
Read more...
Read more...
47 లక్షల మంది రైతులకు రూ. 310 కోట్లు
ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు కీలక ప్రకటన చేశారు. రాష్ట్రంలో 47 లక్షల మంది రైతులకు రూ.310 కోట్లు పంట నష్టపోయిన రైతులకు పెట్టబడి రాయితీ ఇచ్చామన్నారు. రూ.10,816 కోట్ల మేర 24 గంటల్లో ధాన్య కొనుగోళ్ల కోసం రైతులకు చెల్లించడం జరిగిందని…
Read more...
Read more...
సంజూ శాంసన్ షాకింగ్ కామెంట్స్
కేరళ స్టార్ క్రికెటర్ సంజూ శాంసన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తను తాజాగా భారత జట్టు మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ గురించి ప్రత్యేకంగా ప్రస్తావించాడు. తన పర్ ఫార్మెన్స్ గురించి పదే పదే విమర్శలు కొనసాగుతుండడంపై ఆసక్తికర…
Read more...
Read more...
సెమీస్ ఆశలు సజీవం ఇండియా ఘన విజయం
చెన్నై వేదికగా గురువారం జరిగిన కీలక మ్యాచ్ లో ఎట్టకేలకు సమిష్టిగా రాణించింది. అద్భుత విజయాన్ని నమోదు చేసింది. చావో రేవో తేల్చుకోవాల్సిన పరిస్థితిలో 72 పరుగుల తేడాతో ప్రత్యర్తి జింబాబ్వేను ఓడించింది. సెమీ ఫైనల్ కు చేరుకునేందుకు…
Read more...
Read more...
టీటీడీ చైర్మన్ నాయుడును కలిసిన ఈవో
టీటీడీ చైర్మన్ బీ.ఆర్.నాయుడును టీటీడీ ఈవో ముద్దాడ రవిచంద్ర తిరుమలలోని టీటీడీ చైర్మన్ క్యాంపు కార్యాలయంలో గురువారం మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా టీటీడీ ఈవోను, చైర్మన్ శాలువాతో సత్కరించి అభినందనలు తెలియజేశారు. ఇటీవలే లడ్డూ కల్లీ…
Read more...
Read more...
జెఎన్జె జర్నలిస్టులకు సర్కార్ తీపి కబురు
తెలంగాణ సర్కార్ జర్నలిస్టుల సంక్షేమం కోసం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి . గత రెండు దశాబ్దాలుగా పెండింగ్లో ఉన్న జవహర్లాల్ నెహ్రు జర్నలిస్టు…
Read more...
Read more...
డయేరియా , కల్తీ పాల వ్యవహారంపై సీఎం సీరియస్
శ్రీకాకుళం పట్టణంలో నీటి కలుషితం కారణంగా ప్రబలిన డయేరియా, రాజమండ్రిలో కల్తీ పాల కారణంగా పలువురు చనిపోయిన ఘటనలపై సీఎం చంద్రబాబు సమీక్ష చేశారు. అసెంబ్లీలోని తన ఛాంబర్లో జరిగిన ఈ సమీక్షలో మున్సిపల్, ఆరోగ్య శాఖ అధికారులు పాల్గొన్నారు. రెండు…
Read more...
Read more...
మాజీ కేంద్ర మంత్రి చిదంబరం అరెస్ట్ తప్పదా..?
మాజీ కేంద్ర మంత్రి పి . చిదంబరం అరెస్ట్ కాక తప్పదా. ఆ దిశగా ఈడీ రంగంలోకి దిగింది.
ఎయిర్సెల్ మాక్సిస్ డీల్లో మనీలాండరింగ్ నేరానికి సంబంధించి అప్పటి కేంద్ర ఆర్థిక మంత్ర కాంపిటెంట్ అథారిటీ నుండి అందుకున్న ప్రాసిక్యూషన్ మంజూరు…
Read more...
Read more...
దళితులు ఉన్నత పదవులు అధిరోహించాలి
రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గ్రామీణ ప్రాంతాల నుండి వచ్చే విద్యార్థులకు అడ్మిషన్ లలో ప్రత్యేక ప్రాధాన్యత ఉంటుందని స్పష్టం చేశారు. సివిల్స్ పరీక్షలతో పాటు గ్రూప్ –1, గ్రూఫ్–2…
Read more...
Read more...