Breaking
- బాలికలకు ఉచితంగా శానిటరీ న్యాప్కిన్ల పంపిణీ
- చంద్రబాబు హయాంలోనే కాపుల అభివృద్ది
- టీటీడీ ఈవోగా ముద్దాడ రవిచంద్ర భాద్యతల స్వీకరణ
- 8న ఘనంగా మహిళా దినోత్సవ వేడుకలు
- కొత్త జిల్లాల ప్రాతిపదికన జడ్పీ ఎన్నికలు
- స్త్రీ శక్తి పథకం కింద 44.79 కోట్ల మంది ప్రయాణం
- శాంసన్, బుమ్రా వల్లే ఈ విజయం సాధ్యమైంది
- మాదిగలకు అన్యాయం చేసిన సీఎం రేవంత్ రెడ్డి
- జనాభా భారం కాదు అభివృద్దికి సోపానం
- ఉత్కంఠ భరితం భారత్ అద్భుత విజయం
Browsing Category
Culture
Culture
టీటీడీ ప్రాణ దాన ట్రస్టుకు రూ. 2.50 కోట్లు విరాళం
తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ)కు భారీ ఎత్తున విరాళాలు అందుతున్నాయి. తాజాగా టీటీడీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ప్రాణ దాన ట్రస్టుకు రూ. 2.50 కోట్లు విరాళం అందింది. హైదరాబాద్ కు చెందిన ప్రముఖ నిర్మాణ సంస్థ ఈ విరాళాన్ని అందించింది.…
Read more...
Read more...
25న బ్రేక్ దర్శనాలు బంద్ : టీటీడీ చైర్మన్
శ్రీవారి ఆలయంలో ఈనెల 25న రథ సప్తమి నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని సామాన్య భక్తులకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు తెలిపారు. ఇందుకు గాను శ్రీవారి ఆలయంలో ఆర్జిత…
Read more...
Read more...
ఆలయాల నిర్వహణ కోసం కార్పస్ ఫండ్ : ఈవో సింఘాల్
ఆలయాల నిర్వహణపై ఎస్ఓపీ విధానం అమలు చేయాలని అన్నారు ఈవో అనిల్ కుమార్ సింఘాల్. టిటిడి స్థానిక, అనుబంధ ఆలయాల నిర్వహణ, బడ్జెట్, ఎస్వోపీ, అభివృద్ధి పనులపై టిటిడి పరిపాలనా భవనంలోని ఈవో ఛాంబర్ లో మంగళవారం అధికారులతో టిటిడి ఈవో సింఘాల్ సమీక్ష…
Read more...
Read more...
టిటిడి ఆలయాలలో అన్నప్రసాద వితరణ
రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు టిటిడి ఆలయాలలో మార్చి నెలాఖరు నుండి అన్నప్రసాద వితరణ చేపట్టేందుకు చర్యలు చేపట్టాలని టిటిడి కార్య నిర్వహణాధికారి అనిల్ కుమార్ సింఘాల్ అధికారులను ఆదేశించారు. తిరుపతిలోని టిటిడి పరిపాలనా…
Read more...
Read more...
తిరుపతి లాగా మేడారం ఆలయాన్ని అభివృద్ది చేస్తాం
సీఎం రేవంత్ రెడ్డి సంచలన ప్రకటన చేశారు.ఆదివాసీ వీరవనితలు సమ్మక్క, సారలమ్మలు కొలువైన మేడారం పుణ్యక్షేత్రం.. జంపన్న వాగులో నిరంతరం నీరు ప్రవహించే విధంగా రామప్ప - లక్నవరం నుంచి పైప్లైన్ ద్వారా నీటిని తరలిస్తామని అన్నారు. అలాగే ఈ…
Read more...
Read more...
25న తిరుమలలో రథసప్తమి..ఆర్జిత సేవలు రద్దు
టీటీడీ కీలక ప్రకటన చేసింది. సూర్య జయంతి సందర్భంగా జనవరి 25వ తేదీన తిరుమలలో రథసప్తమి పర్వదినం జరుగనుంది. ఈ సందర్భంగా ఏడు వాహనాలపై స్వామివారు ఆలయ మాడ వీధుల్లో విహరించి భక్తులకు దర్శనమిస్తారు. పవిత్రమైన మాఘ మాసంలో శుక్ల పక్ష సప్తమి తిథిని…
Read more...
Read more...
టీటీడీ కళ్యాణ మండపాల నిర్వహణపై సంచలన నిర్ణయం
టీటీడీ ముఖ్య కార్యనిర్వహణ అధికారి (ఈవో) అనిల్ కుమార్ సింఘాల్ దూకుడు పెంచారు. ఆయన కొలువు తీరాక కీలక సంస్కరణలకు శ్రీకారం చుట్టారు. ఎవరూ ఊహించని రీతిలో వైకుంఠ ద్వార దర్శనాలను ఘనంగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా సాఫీగా…
Read more...
Read more...
తిరుమలలో ఘనంగా పార్వేట ఉత్సవం
తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారికి పార్వేట ఉత్సవం తిరుమలలో అత్యంత ఘనంగా జరిగింది. గోదా పరిణయోత్సవం కూడా కన్నుల పండువగా నిర్వహించారు. తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామి ఆలయంలోని ఆండాళ్ శ్రీ గోదాదేవి చెంత నుండి శ్రీవారికి ప్రత్యేక మాలలు…
Read more...
Read more...
హైదరాబాద్ లో ఘనంగా కైట్, స్వీట్ ఫెస్టివల్
సంక్రాంతి పర్వదినం పురస్కరించుకుని రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో హైదరాబాద్ లోని పరేడ్ గ్రౌండ్స్ లో నిర్వహంచిన అంతర్జాతీయ కైట్ , స్వీట్ ఫెస్టివల్ ఘనంగా జరిగింది. తెలంగాణ రాష్ట్ర పర్యాటక శాఖ నిర్వహించిన ఈ మూడు రోజుల ఉత్సవం అద్భుతమైన…
Read more...
Read more...
తిరుమలలో సుప్రబాత సేవ పునః ప్రారంభం
టీటీడీ కీలక ప్రకటన చేసింది. శ్రీవారి భక్తులకు తీపి కబురు చెప్పింది. నేటి నుండి తిరుమలలో సుప్రభాత సేవ పునః ప్రారంభం అయ్యింది. ఈ విషయాన్ని స్వయంగా వెల్లడించారు టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్. తిరుమల ఆలయంలో మొదటి, అత్యంత ముఖ్యమైన…
Read more...
Read more...