Breaking
- బాలికలకు ఉచితంగా శానిటరీ న్యాప్కిన్ల పంపిణీ
- చంద్రబాబు హయాంలోనే కాపుల అభివృద్ది
- టీటీడీ ఈవోగా ముద్దాడ రవిచంద్ర భాద్యతల స్వీకరణ
- 8న ఘనంగా మహిళా దినోత్సవ వేడుకలు
- కొత్త జిల్లాల ప్రాతిపదికన జడ్పీ ఎన్నికలు
- స్త్రీ శక్తి పథకం కింద 44.79 కోట్ల మంది ప్రయాణం
- శాంసన్, బుమ్రా వల్లే ఈ విజయం సాధ్యమైంది
- మాదిగలకు అన్యాయం చేసిన సీఎం రేవంత్ రెడ్డి
- జనాభా భారం కాదు అభివృద్దికి సోపానం
- ఉత్కంఠ భరితం భారత్ అద్భుత విజయం
Browsing Category
Culture
Culture
పోటెత్తిన భక్తజనం మకర జ్యోతి దర్శనం
శబరిమలలో మకర జ్యోతి బుధవారం సాయంత్రం 6.45 గంటలకు మకర జ్యోతి దర్శన ఇచ్చింది. వేలాది మంది అయ్యప్ప భక్తులు చేరుకున్నారు. పవిత్ర పుణ్య క్షేత్రంగా భాసిల్లుతూ వస్తోంది. ఈసారి గతంలో కంటే ఎక్కువ మంది భక్తులు హాజరయ్యారు.…
Read more...
Read more...
పొంగల్ ప్రపంచ పండుగగా మారింది : మోదీ
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. పొంగల్ పండుగ సందర్బంగా దేశ ప్రజలందరికీ పేరు పేరునా శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్బంగా బుధవారం సోషల్ మీడియా వేదికగా స్పందించారు. పొంగల్ ప్రపంచ పండుగగా ఆవిర్భవించిందని…
Read more...
Read more...
10 రోజుల్లో 7.83 లక్షల మందికి వైకుంఠ ద్వార దర్శనాలు
టీటీడీ కీలక ప్రకటన చేసింది. గత ఏడాది డిసెంబర్ 30 నుండి ఈ ఏడాది జనవరి 8వ తేది వరకు నిర్వహించిన వైకుంఠ ద్వార దర్శనాలకు టీటీడీ చేసిన ఏర్పాట్లపై భక్తులు విశేష సంతృప్తి వ్యక్తం చేశారని టీటీడీ చైర్మన్ బీ.ఆర్.నాయుడు తెలిపారు.…
Read more...
Read more...
కళలు, సంస్కృతికి పూర్వ వైభవం తీసుకు వస్తాం
కళలు, సంస్కృతికి పూర్వ వైభవాన్ని తీసుకు వచ్చేందుకు ప్రయత్నం చేస్తామని ప్రకటించారు రాష్ట్ర పర్యాటక , సాంస్కృతిక శాఖ మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. రాష్ట్ర సర్కార్ ప్రతిష్టాత్మకంగా విజయవాడ వేదికగా పెద్ద ఎత్తున అమరావతి…
Read more...
Read more...
మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలకు భారీ ఏర్పాట్లు
మహా శివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా శ్రీశైలం మహా క్షేత్రానికి వచ్చే లక్షలాది మంది భక్తులకు ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా, స్వామి-అమ్మవార్లను సౌకర్యవంతంగా దర్శించుకునేలా ఖచ్చితమైన ప్రణాళికతో అన్ని ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ జి.…
Read more...
Read more...
జూదం, పందెం భోగి మంటల్లో కాలాలి : పవన్ కళ్యాణ్
తెలుగు లోగిళ్లను వెలుగు వాకిళ్లుగా మార్చే ముచ్చటైన పండగ సంక్రాంతి అని అన్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. మట్టిని నమ్మిన ప్రతి ఒక్కరు మతాలకు అతీతంగా కేరళలో ఓనం పండుగను ఎలా జరుపుకుంటారో అదే విధంగా మన రాష్ట్రంలో సంక్రాంతి వేడుకలు…
Read more...
Read more...
రాష్ట్ర పండుగగా ‘ప్రభల తీర్థం’ : కందుల దుర్గేష్
ఏపీ సర్కార్ కీలక ప్రకటన చేసింది. ఇక నుంచి రాష్ట్రంలో ప్రతి ఏటా ప్రభల తీర్థంను రాష్ట్ర పండుగగా నిర్వహిస్తామని, ఈ మేరకు సీఎం నారా చంద్రబాబు నాయుడు ఆమోదం తెలిపారని చెప్పారు రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖల…
Read more...
Read more...
భక్తుల సేవే మా మొదటి ప్రాధాన్యత : టీటీడీ చైర్మన్
తిరుమలలో శ్రీవారిని దర్శించు కునేందుకు వచ్చే లక్షలాది మంది భక్తులకు మెరుగైన సేవలు అందించడమే టీటీడీ పాలక మండలి మొదటి ప్రాధాన్యత ఇస్తుందని స్పష్టం చేశారు టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు. ఏ ఒక్కరికీ ఇబ్బంది లేకుండా చేసేందుకు…
Read more...
Read more...
సాంస్కృతిక వైభవం ఒడిశాకు ప్రత్యేకం
అటు ఉత్తరాన్ని ఇటు దక్షిణాది ప్రాంతాలను కలిపే గొప్ప సాంస్కృతిక చైతన్యం కలిగిన నగరం ఒడిశాకు ఉందని అన్నారు మాజీ ఉప రాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు. బుధవారం భువనేశ్వర్లో జరిగిన ఉత్కల్ యూనివర్సిటీ ఆఫ్ కల్చర్ వ్యవస్థాపక…
Read more...
Read more...
మార్చి 3న శ్రీవారి ఆలయం మూసివేత
టీటీడీ కీలక ప్రకటన చేసింది. చంద్ర గ్రహణం కారణంగా వచ్చే మార్చి నెల 3వ తేదీ ఉదయం 9 నుండి సాయంత్రం 7.30 గంటల వరకు తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారి ఆలయాన్ని సుమారు 10.30 గంటల పాటు మూసి వేయనున్నట్లు వెల్లడించారు టీటీడీ ఈవో అనిల్ కుమార్…
Read more...
Read more...