Breaking
- ముగిసిన ఫుట్బాల్ దిగ్గజాల శకం
- నీట్ వ్యవహారంపై కేంద్రాన్ని ప్రశ్నించిన అన్నామలై
- బీజేపీ మూకల దాడి పిరికిపంద చర్య : షర్మిలా రెడ్డి
- ఏపీ సర్కార్ కు కేంద్ర సర్కార్ గుడ్ న్యూస్
- రాష్ట్రంలో మరిన్ని బీసీ గురుకులాలు : ఎస్. సవిత
- విద్యార్థులపై లాఠీఛార్జ్ను తప్పుబట్టిన శశి థరూర్
- నాలుగేళ్ల ఒప్పందంపై ఫిల్ ఫోడెన్ సంతకం
- వైభవ్ సూర్యవంశీ అద్భుతమైన ప్లేయర్ : హర్భజన్ సింగ్
- పొగాకు రైతుల గురించి మాట్లాడే హక్కు జగన్ కు లేదు
- ఎంపీ కళ్యాణ్ బెనర్జీపై సస్పెన్షన్ వేటు
Browsing Category
Culture
Culture
విజయవాడలో త్వరలో సూఫీ మహాసభ
విజయవాడ నగరంలో త్వరలో రాష్ట్ర స్థాయి భారీ సూఫీ మహాసభ, బహిరంగ సభను ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్నారు. రాష్ట్ర సూఫీ మత పెద్దలతో శ్రీ సత్యసాయి జిల్లా పెనుగొండ నియోజకవర్గంలోని పవిత్ర హజరత్ సయ్యద్ బాబా ఫక్రుద్దీన్ దర్గా షరీఫ్లో రాష్ట్ర…
Read more...
Read more...
యోగాభ్యాసం వ్యక్తిత్వ వికాసానికి సోపానం
మానసిక ప్రశాంతత, శారీరక దృఢత్వం, ఆరోగ్యకర జీవనశైలికి యోగాభ్యాసం ఎంతో ఉపయుక్తమని టీటీడీ ఈవో ఎం. రవిచంద్ర అన్నారు. జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా నిర్వహించనున్న కార్యక్రమాలపై తిరుమల శ్రీ పద్మావతి అతిథి భవనంలోని సుదర్మ సమావేశ…
Read more...
Read more...
ఏఐ ఆధారిత భక్తుల సేవల నిర్వహణ అద్భుతం
తిరుమలలో భక్తుల సేవల నిర్వహణలో కృత్రిమ మేధస్సు (ఏఐ), ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తున్న తీరు ప్రశంసనీయమని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. శుక్రవారం ఆయన తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని…
Read more...
Read more...
కల్కి అలంకారంలో శ్రీ కళ్యాణ శ్రీనివాసుడు
నారాయణ వనం శ్రీ కళ్యాణ వేంకటేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవోపేతంగా కొనసాగుతున్నాయి. నిన్న రాత్రి 7 గంటలకు కల్కి అలంకారంలో అశ్వ వాహనంపై స్వామి విహరించి భక్తులను అనుగ్రహించారు . వాహనం ముందు భక్తజన బృందాల కోలాటాలు, మంగళ…
Read more...
Read more...
మే నెలలో తిరుపతి లడ్డూలు 1.21 కోట్ల విక్రయాలు
తిరుమల తిరుపతి దేవస్తానం (టీటీడీ) రికార్డు సృష్టించింది . లడ్డూల విక్రయాలలో గతంలో ఎన్నడూ లేనంతగా మే నెలలో ఒక కోటి 21 లక్షల లడ్డూలను విక్రయించింది. ఈ విషయాన్ని టీటీడీ అధికారికంగా ప్రకటించింది. శ్రీవారి పవిత్ర లడ్డూల…
Read more...
Read more...
టీటీడీ విద్యా సంస్థల్లో ప్రవేశాలకు పటిష్ట చర్యలు
విద్యార్థుల భవిష్యత్తుకు బలమైన పునాది వేయాలనే సంకల్పంతో టీటీడీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న 33 విద్యాసంస్థల్లో 2026–27 విద్యా సంవత్సరానికి అడ్మిషన్ల ప్రక్రియను సమర్థవంతంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు అవసరమైన అన్ని ముందస్తు చర్యలు చేపట్టాలని…
Read more...
Read more...
దర్బార్ అలంకారంలో కల్యాణ వేంకటేశ్వరుని దివ్య రాజసం
నారాయణవనంలోని శ్రీ పద్మావతి సమేత శ్రీ కల్యాణ వేంకటేశ్వర స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవోపేతంగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా ఆరవ రోజు రాత్రి స్వామి వారు శ్రీనివాస దర్బార్ అలంకారంలో గజ వాహనంపై భక్తులకు దివ్య…
Read more...
Read more...
పల్లకిపై దివ్య విహారం భక్తులకు ఆధ్యాత్మిక పరవశం
నారాయణవనంలోని శ్రీ పద్మావతి సమేత శ్రీ కల్యాణ వేంకటేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాలు కనుల పండువగా కొనసాగుతున్నాయి. స్వామి వారు మోహినీ అలంకారంలో పల్లకిపై దివ్యంగా విహరించి భక్తులకు కనువిందు చేశారు. ఉదయం 8 గంటలకు గ్రామ వీధుల్లో విహరించిన…
Read more...
Read more...
గరుత్మంతునిపై కల్యాణ శ్రీనివాసుని దివ్య రాజసం
నారాయణవనంలోని శ్రీ పద్మావతి సమేత శ్రీ కల్యాణ వేంకటేశ్వర స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవోపేతంగా కొనసాగుతున్నాయి. అత్యంత ప్రాధాన్యమైన గరుడ వాహన సేవ రాత్రి వైభవోపేతంగా జరిగింది. సర్వాభరణ భూషితుడై, దివ్య మంగళ విగ్రహ…
Read more...
Read more...
సర్వభూపాల వాహనంపై శ్రీ కల్యాణ వేంకటేశ్వర స్వామి
నారాయణవనం శ్రీ కల్యాణ వేంకటేశ్వర స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవోపేతంగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో భాగం గా నాల్గవ రోజు రాత్రి స్వామివారు సర్వభూపాల వాహనంపై శ్రీరామ పట్టాభిషేక ఘట్టంలోని సీతా లక్ష్మణ సమేత శ్రీరామచంద్రుని…
Read more...
Read more...