Browsing Category

Culture

Culture

వైభ‌వంగా శ్రీ పద్మావతీ పరిణయోత్సవాలు

తిరుమలలోని నారాయణగిరి ఉద్యానవనాల్లో వివిధ సువాసనలు వెదజల్లే రంగురంగుల పుష్పాలతో భూలోక వైకుంఠాన్ని తలపించే రీతిలో అలంకరించిన దశావతార అష్టలక్ష్మి మండపంలో శ్రీ పద్మావతి శ్రీనివాస పరిణయోత్సవాలు శోభాయమానంగా ప్రారంభమయ్యాయి. ఏప్రిల్ 27వ తేదీ వరకు…
Read more...

శ్రీ‌వారి సేవ‌కుల ప‌నితీరుపై రేటింగ్

శ్రీవారి సేవ కార్యకలాపాలపై టీటీడీ అదనపు ఈవో సి.హెచ్. వెంకయ్య చౌదరి తిరుమలలోని ప‌ద్మావ‌తి అతిథి గృహంలో గ‌ల‌ సుధర్మ స‌మావేశం మందిరంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సంద‌ర్భంగా శ్రీవారి సేవకులకు సేవల కేటాయింపు, భక్తులకు సేవలు అందించే విధానంపై…
Read more...

శ్రీ కోదండ రాముని మహోత్సవం దివ్య పుష్ప యాగం

తిరుపతి లోని శ్రీ కోదండ రామస్వామి వారి ఆలయంలోపుష్పయాగ మహోత్సవం అత్యంత వైభవంగా నిర్వహించారు. భక్తి పరవశంలో భక్తులు ఈ దివ్యోత్సవాన్ని దర్శించారు . ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు శ్రీ సీతా లక్ష్మణ కోదండ రామస్వామివారి ఉత్సవ మూర్తులకు…
Read more...

శ‌ర‌వేగంగా ఎస్వీ మ్యూజియం ఆధునీకరణ పనులు

తిరుమలలో టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ సంస్థ సౌజన్యంతో జరుగుతున్న శ్రీ వేంకటేశ్వర మ్యూజియం ఆధునీకరణ పనులు తుది దశకు చేరుకున్నాయి. ఈ విష‌యాన్ని టీటీడీ అదనపు ఈవో సి.హెచ్. వెంకయ్య చౌదరి వెల్ల‌డించారు. మ్యూజియం ఆధునీకరణ పనుల పురోగతిని…
Read more...

సింహాచలం చందనోత్స‌వానికి భారీ ఏర్పాట్లు

సింహాచలం సింహాద్రి అప్పన్న స్వామివారిని రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనిత దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు ఆమెకు ఆలయ మర్యాదలతో ఘన స్వాగతం పలికారు. స్వామివారి దర్శనం అనంతరం పండితులు వేద ఆశీర్వచనం అందించారు. ఇవాళ‌ జరిగే అప్పన్న…
Read more...

తిరుమలలో నాఖా బందీ కార్యక్రమం

తిరుప‌తి జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బ రాయుడు టీటీడీ సీవీ ఎస్‌ఓ మురళీకృష్ణ ఆదేశాల మేర‌కు పోలీసులు తిరుమ‌ల‌లో నాఖా బందీ చేప‌ట్టారు. గాలి గోపురం, 7వ మైల్ ప్రాంతాల్లో తనిఖీలు నిర్వ‌హించారు.58 మంది సిబ్బంది, 2 బృందాలు 63 షాపులు తనిఖీ చేశారు. 6…
Read more...

నిర్దేశిత గడువులో ఆసుపత్రి నిర్మాణం పూర్తి చేయాలి

తిరుపతిలో నిర్మాణంలో ఉన్న శ్రీ పద్మావతీ చిన్న పిల్లల సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నూతన భవన నిర్మాణాన్ని నిర్ణయించిన గడువులో పూర్తి చేయాలని టిటిడి జేఈవో (వైద్యం , విద్య) డా. ఎ. శరత్ సంబంధిత అధికారులను ఆదేశించారు. ఆయన అధికారులతో కలిసి నిర్మాణ…
Read more...

ఎన్‌ఆర్‌ఐ ఎంబీబీఎస్ విద్యార్థులకు టీటీడీ ఊరట

స్విమ్స్ – శ్రీ పద్మావతీ మహిళా మెడికల్ కాలేజీలో 2021-22 బ్యాచ్ ఎంబీబీఎస్ కోర్సుకు ట్యూషన్ ఫీజులను ఐదు సంవత్సరాలకు కాకుండా 4½ సంవత్సరాలకే వసూలు చేయాలని నిర్ణయించారు. 2021-22 బ్యాచ్‌కు చెందిన ఎన్‌ఆర్‌ఐ ఎంబీబీఎస్ విద్యార్థులు, వారి…
Read more...

గత ప్రభుత్వంలో పెట్టిన అక్రమ కేసులను తొలగిస్తాం : లోకేష్

గత ప్రభుత్వంలో పెట్టిన అక్రమ కేసులను తొలగిస్తామ‌ని హామీ ఇచ్చారు మంత్రి నారా లోకేష్. విశ్వ హిందూ పరిషత్ భాగ్యనగర్ క్షేత్ర కార్యదర్శి తనికెళ్ళ సత్య రవికుమార్, ప్రముఖ పారిశ్రామికవేత్త ఆర్ఎస్ఎస్ కార్యకర్త దొరస్వామి, ఆంధ్రప్రదేశ్ విశ్వ హిందూ…
Read more...

త‌ల్లిదండ్రుల‌ను గౌర‌వించ‌డం నిజమైన సంస్కారం

నిత్య జీవితంలో సత్యం, దయ, క్షమ వంటి సద్గుణాలను ఆచరించడం ద్వారా మనిషి జీవితం సార్థకం అవుతుందని ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు అన్నారు. టీటీడీ హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో తిరుపతిలోని మహతి కళాక్షేత్రంలో…
Read more...