Breaking
- బాలికలకు ఉచితంగా శానిటరీ న్యాప్కిన్ల పంపిణీ
- చంద్రబాబు హయాంలోనే కాపుల అభివృద్ది
- టీటీడీ ఈవోగా ముద్దాడ రవిచంద్ర భాద్యతల స్వీకరణ
- 8న ఘనంగా మహిళా దినోత్సవ వేడుకలు
- కొత్త జిల్లాల ప్రాతిపదికన జడ్పీ ఎన్నికలు
- స్త్రీ శక్తి పథకం కింద 44.79 కోట్ల మంది ప్రయాణం
- శాంసన్, బుమ్రా వల్లే ఈ విజయం సాధ్యమైంది
- మాదిగలకు అన్యాయం చేసిన సీఎం రేవంత్ రెడ్డి
- జనాభా భారం కాదు అభివృద్దికి సోపానం
- ఉత్కంఠ భరితం భారత్ అద్భుత విజయం
Browsing Category
Andhra Pradesh
Andhra Pradesh NEWS
నేటి విద్యార్థులు రేపటి ప్రజా ప్రతినిధులు : స్పీకర్
నేటి విద్యార్థులే రేపటి నాయకులు కావాలని అన్నారు స్పీకర్ అయ్యన్న పాత్రుడు. ఏపీ
శాసనసభ బడ్జెట్ సమావేశాలు శనివారం ఉత్సాహంగా సాగాయి. సభా కార్యక్రమాల సందర్భంగా స్పీకర్ ఉద్దేశించి కీలక ప్రసంగం చేశారు. సభకు విచ్చేసిన ఎంపీలు సీఎం రమేష్,…
Read more...
Read more...
టెక్స్ టైల్స్ పాలసీతో 2 లక్షల మందికి ఉపాధి
ఏపీ రాష్ట్ర బీసీ, సంక్షేమ శాఖ మంత్రి ఎస్. సవిత సంచలన కీలక ప్రకటన చేశారు. శాసన మండలిలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు. చేనేత రంగాన్ని మరింత అభివృద్ధి చేయాలన్న ఉద్దేశంతో సీఎం చంద్రబాబు నాయుడు నూతన టెక్స్ టైల్స్ పాలసీని…
Read more...
Read more...
రూ. 1 లక్ష కోట్లతో ఉద్యాన హబ్ గా రాయలసీమ
ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు సంచలన ప్రకటన చేశారు. రూ. 1 లక్ష కోట్లతో రాయలసీమను ఉద్యాన హబ్ గా మారుస్తామని అన్నారు. శుక్రవారం శాసన సభలో సీఎం ప్రసంగించారు. రూ.30 వేల కోట్ల మేర ప్రభుత్వ నిధులు, రూ.70 వేల కోట్లు ప్రైవేటు…
Read more...
Read more...
సాగరమాల ద్వారా హార్బర్ల ఆధునీకరణ : అచ్చెన్నాయుడు
ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన, సాగరమాల వంటి కేంద్ర పథకాల సహకారంతో రాష్ట్రంలోని ఫిషింగ్ హార్బర్లను అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా ఆధునీకరిస్తున్నామని వ్యవసాయ, మత్స్య శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ శాసనసభలో…
Read more...
Read more...
ఉపాధి చట్టం ఏపీ రాష్ట్రానికి పెను భారం : షర్మిల
కేంద్ర ప్రభుత్వం తీసుకు వచ్చిన కొత్త ఉపాధి హామీ పథకం పేదలు, కూలీల పాలిట శాపంగా మారందని, ఏపీ రాష్ట్రానికి భరించలేని భారంగా మారందంటూ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు ఏపీపీసీసీ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిలా రెడ్డి. ఏపీ కాంగ్రెస్…
Read more...
Read more...
దమ్ముంటే వైసీపీ చర్చకు రావాలి : నారా లోకేష్
వైసీపీ హయాంలో రూ.4064.59 కోట్లు ఫీజు రీయింబర్స్ మెంట్ బకాయిలు ఉన్నాయని. వైసీపీకి చిత్తశుద్ధి ఉంటే చర్చించేందుకు సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు ఏపీ రాష్ట్ర వైద్య, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్. ఆరోపణలు చేసి పారిపోవడం సరికాదు. వాకౌట్ చేయడం…
Read more...
Read more...
ఉపాధి హామీ పథకాన్ని పునరుద్దరించాలి
మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని తిరిగి పునరుద్దరించాలని డిమాండ్ చేశారు ఏపీపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలా రెడ్డి. ఉపాధి హామీ పథక పరిరక్షణ యాత్ర కొనసాగుతోంది. ఈ యాత్ర గురువారం నెల్లూరు జిల్లాకు చేరుకుంది. మునుబోలు మండలం…
Read more...
Read more...
చట్ట సభలపై చులకన భావం ఉండకూడదు
ఏపీ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీ 16వ శాసనసభ 5వ బడ్జెట్ సమావేశాల తొలిరోజే సభలో భావోద్వేగ వాతావరణం నెలకొంది. నిన్న గవర్నర్ ప్రసంగం సమయంలో చోటు చేసుకున్న పరిణామాలపై స్పీకర్ అయ్యన్నపాత్రుడు తీవ్ర ఆవేదన…
Read more...
Read more...
14 నుంచి 16 వరకు ప్రత్యేక బస్సులు : టీజీఎస్ఆర్టీసీ
తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఎండీ నాగిరెడ్డి కీలక ప్రకటన చేశారు. మహా శివరాత్రి పర్వదినం సందర్బంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న శివాలయాలకు పెద్ద ఎత్తున బస్సులు నడుపుతున్నట్లు తెలిపారు. మొత్తం 2,243 స్పెషల్ బస్సులు…
Read more...
Read more...
20 ఏళ్ల పాలన ఏపీ రాష్ట్రానికి ఆలంబన
ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. ఈ సందర్బంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రజా పాలనలో తీసుకున్న నిర్ణయాలు, చేపట్టిన సంక్షేమ పథకాల గురించి వివరాలు వెల్లడించారు. ఈ సందర్బంగా మంజూరు చేసిన నిధుల గురించి…
Read more...
Read more...