Breaking
- మార్చి 26 నుండి శ్రీ కోదండ రామస్వామి బ్రహ్మోత్సవాలు
- గద్దర్ అవార్డులను ప్రకటించిన సర్కార్
- హుజుర్ నగర్, కోదాడ రహదారులకు మహర్దశ
- హామీల అమలులో రేవంత్ సర్కార్ ఫెయిల్
- 9న నల్లచెరువును ప్రారంభించనున్న సీఎం
- ప్రతిష్టాత్మకంగా ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక
- ప్రజాస్వామ్యంలో ప్రజలే అంతిమ బాస్ లు
- ఇండియా టుడే కాన్క్లేవ్ 2026కు కేటీఆర్ కు ఆహ్వానం
- నియోజకవర్గాల వారీగా అభివృద్ది నివేదిక
- పేదల సంక్షేమం ప్రభుత్వ లక్ష్యం : సీఎం
Browsing Category
Andhra Pradesh
Andhra Pradesh NEWS
మచిలీపట్నం పోర్టు రోడ్డు కోసం రూ. 570 కోట్లు
కేంద్రం తీపి కబురు చెప్పింది. ఏపీలోని మచిలీపట్నం పోర్డు రోడ్డు అనుసంధానం కోసం ఏకంగా రూ. 570 కోట్లు మంజూరు చేసింది. ఈ విషయాన్ని స్వయంగా ప్రకటించారు కేంద్ర ఉపరితల, రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ. ఈ సందర్బంగా ఏపీ సీఎం నారా…
Read more...
Read more...
నదులు అనుసంధానం చేస్తాం ప్రాజెక్టులను పూర్తి చేస్తాం
రాష్ట్రంలో పారే నదులను అనుసంధానం చేస్తామని, ప్రతి ఒక్క ఎకరాకు నీరు అందిస్తామని ప్రకటించారు ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు. గత ప్రభుత్వ హయాంలో పోలవరం ప్రాజెక్టును ధ్వంసం చేసి..డయాఫ్రామ్ వాల్ ను నీట ముంచేశారని ఆరోపించారు. రూ.440…
Read more...
Read more...
తిరుపతి నగర వాసులకు మేలు చేకూర్చేలా బడ్జెట్
తిరుపతి నగర మేయర్ డాక్టర్ శిరీష ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ 10 న తిరుపతి నగర పాలక సంస్థ బడ్జెట్ సమావేశం సందర్భంగా బడ్జెట్ ముసాయిదా పై గురువారం సమీక్ష చేపట్టారు. నగర కమిషనర్ మౌర్య , అదనపు కమిషనర్ , అధికారులు పాల్గొన్న…
Read more...
Read more...
సాగు నీటి ప్రాజక్టుల కోసం రూ. 8 వేల కోట్లు
సీఎం నారా చంద్రబాబు నాయుడు సారథ్యంలోని కూటమి సర్కార్ రాష్ట్రంలో నీటి ప్రాజక్టులకు భారీ ఎత్తున నిధులను కేటాయించడం జరిగిందన్నారు సింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణి శ్రీ. గార్లదిన్నె మండలం బూదేడు గ్రామ సమీపంలోని 8వ…
Read more...
Read more...
అతిపెద్ద ప్రకృతి వ్యవసాయ క్షేత్రంగా ఏపీ
ఏపీని అతిపెద్ద ప్రకృతి వ్యవసాయ క్షేత్రంగా మార్చే కార్యక్రమానికి త్వరలో శ్రీకారం చుట్టాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు స్పష్టం చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో 18 లక్షల మంది రైతులు, 20 లక్షల ఎకరాల్లో ప్రకృతి వ్యవసాయం చేసేందుకు ముందుకు వచ్చారని…
Read more...
Read more...
దేవుడి పేరుతో కూటమి సర్కార్ రాజకీయం
మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ షాకింగ్ కామెంట్స్ చేశారు. తిరుమల లడ్డూ వ్యవహారంలో గత మా ప్రభుత్వంపై వేసిన నిందను సమర్థించు కునేందుకు, ఒక తప్పును ఒప్పు అని చెప్పేందుకే రాష్ట్ర మంత్రివర్గం సమావేశమైందని ధ్వజమెత్తారు. తిరుమల లడ్డూ…
Read more...
Read more...
కోట్లాది మంది కూలీల పొట్ట కొట్టిన కేంద్రం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలా రెడ్డి నిప్పులు చెరిగారు. కేంద్ర సర్కార్ అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ఆమె ఎండగట్టారు. ప్రజలు అన్నీ గనమిస్తున్నారని హెచ్చరించారు. జాతీయ ఉపాధి హామీ…
Read more...
Read more...
లాభాల బాట పట్టిన వైజాగ్ స్టీల్ ప్లాంట్ : చంద్రబాబు నాయుడు
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో విశాఖ ఉక్కు మళ్లీ లాభాల బాట పట్టింది. ఏడాదిన్నరలో అనూహ్య ప్రగతి సాధించిన రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ 2026 జనవరిలో రూ.54 కోట్ల లాభాన్ని ఆర్జించింది. సచివాలయంలో విశాఖ ఉక్కు పురోగతిపై ముఖ్యమంత్రి…
Read more...
Read more...
మా అధినాయకుడిని తిడితే మేం ఊరుకోవాలా..?
తెలుగుదేశం పార్టీకి చెంగిన గుంటూరు పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే గళ్లా మాధవి నిప్పులు చెరిగారు. వైసీపీ బాస్ జగన్ రెడ్డి, ఆయన పరివారాన్ని ఏకి పారేశారు. మంగళవారం ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడారు. తిరుమల లడ్డూ తయారీలో కల్తీ…
Read more...
Read more...
వైసీపీ నేతలు అభివృద్ది నిరోధకులు
చుక్క పాలు వినియోగించకుండానే, ఆవులు లేకుండానే 60 లక్షల కేజీల కల్తీ నెయ్యిని వైసీపీ హయాంలో తిరుమల లడ్డూలో వినియోగించారని సంచలన ఆరోపణలు చేశారు వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు. ఇదే విషయాన్ని సిట్ తన నివేదికలో వెల్లడించిందని అన్నారు.…
Read more...
Read more...