Breaking
- చెలరేగిన సంజూ శాంసన్ ఇండియా భారీ స్కోర్
- ప్రకృతి వైపరీత్యాల్లో అన్నదాతలకు అండగా ఉంటాం
- అంగన్వాడీ భవనాల నిర్మాణం కోసం రూ. 193.92 కోట్లు
- పీపీపీ మోడల్ లో ఓడరేవుల నిర్వహణ : జనార్దన్ రెడ్డి
- తెలంగాణకు అదనంగా ఐపీఎస్ అధికారులను కేటాయించండి
- 20 నెలల్లో 6.28 లక్షల ఉద్యోగాలు కల్పించాం : చంద్రబాబు
- హిందూత్వం గురించి మాట్లాడే అర్హత జగన్ కు లేదు
- అగ్నిప్రమాదాల పట్ల అప్రమత్తత అవసరం
- పాలనా పరంగా రేవంత్ రెడ్డి ఫెయిల్ : హరీశ్ రావు
- వరల్డ్ కప్ ఫైనల్ కోసం భారత్ సన్నద్దం
Browsing Category
National
National NEWS
యూనిఫాం సివిల్ కోడ్ కు ఏకాభిప్రాయం అవసరం
రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ చీఫ్ మోహన్ భగవత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన మరోసారి యూనిఫాం సివిల్ కోడ్ గురించి ప్రస్తావించారు. ఇందుకు సంబంధించి ఏకాభిప్రాయంతో యూనిఫాం సివిల్ కోడ్ ను రూపొందించాల్సిన అవసరం ఉందన్నారు. ఎట్టి…
Read more...
Read more...
తెలంగాణ హైకోర్టు తీర్పులో జోక్యం చేసుకోలేం
వివాదాస్పద హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న అంతర్జాతీయ మధ్యవర్తిత్వ కేంద్రం కు ప్రభుత్వ భూమిని ఉచితంగా కేటాయించడాన్ని రద్దు చేస్తూ తెలంగాణ హైకోర్టు తీర్పు ఇచ్చింది. దీనిపై సవాల్ చేస్తూ తెలంగాణ సర్కార్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు…
Read more...
Read more...
ప్రశాంత్ కిషోర్ పిటషన్ సుప్రీంకోర్టు తిరస్కరణ
భారత దేశ సర్వోన్నత ప్రధాన న్యాయస్థానం సుప్రీంకోర్టులో చుక్కెదురైంది జన సురాజ్ పార్టీ చీఫ్, ఇండియన్ పొలిటికల్ స్ట్రాటజిస్ట్ ప్రశాంత్ కిషర్ కు. శుక్రవారం ఆయన గత ఏడాది బీహార్ లో జరిగిన శాసన సభ ఎన్నికల్లో పెద్ద ఎత్తున ఓట్లు…
Read more...
Read more...
టీవీకే పార్టీ చీఫ్ విజయ్ కు హైకోర్టు బిగ్ షాక్
ప్రముఖ నటుడు, టీవీకే పార్టీ చీఫ్ దళపతి విజయ్ కు కోలుకోలేని షాక్ తగిలింది. శుక్రవారం ఐటీ శాఖ జారీ చేసిన కేసుకు సంబంధించి సంచలన తీర్పు వెలువరించింది. ఈ మేరకు ఆయనకు ప్రతికూలంగా తీవ్ర వ్యాఖ్యలు చేసింది. దీంతో తనకు…
Read more...
Read more...
ఫస్ట్ పోస్ట్ నుంచి వైదొలిగిన పాల్కీ శర్మ
ఇండియాకు చెందిన అత్యంత జనాదరణ పొందిన జర్నలిస్టు పాల్కీ శర్మ ఉన్నట్టుండి సంచలన నిర్ణయం తీసుకున్నారు . తాను ఫస్ట్ పోస్ట్ నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించారు. అందరినీ విస్తు పోయేలా చేశారు. భారతదేశంలో అత్యంత ప్రభావవంతమైన…
Read more...
Read more...
బడ్జెట్ దేశ ఆర్థిక క్రమశిక్షణకు ప్రతీక : నిర్మలా
పార్లమెంట్ లో ఆదివారం దేశ ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ 2026-27 బడ్జెట్ ను ప్రవేశ పెట్టారు. కీలక రంగాలకు వెసులుబాటు ఇచ్చారు. ఏప్రిల్ 1 నుంచి కొత్త ఐటీ చట్టం అమలులోకి రానుందని ప్రకటించారు. ప్రాధాన్యతా రంగాలకు ప్రయారిటీ…
Read more...
Read more...
‘జన నాయగన్’ నిర్మాత పట్ల విజయ్ విచారం
తమిళ చలన చిత్ర పరిశ్రమలో కీలకమైన నటుడిగా ఉన్నారు దళపతి విజయ్. తను ఎవరూ ఊహించని రీతిలో సంచలన ప్రకటన చేశారు. ఈ మేరకు రాజకీయాలలోకి వస్తున్నట్లు వెల్లడించాడు. ఆపై టీవీకే పేరుతో పార్టీ ఏర్పాటు చేశాడు. ప్రస్తుతం ఈ…
Read more...
Read more...
అజిత్ పవార్ దుర్మరణం అనుమానాస్పదం : దీదీ
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సంచలన వ్యాఖ్యలు చేశారు. బుధవారం మహారాష్ట్రలో చోటు చేసుకున్న విమానం కూలి పోయిన ఘటనలో ఆ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ తో పాటు మరికొందరు దుర్మరణం చెందడం పట్ల తీవ్ర ఆవేదన…
Read more...
Read more...
బీజేపీని ఎదుర్కొనే దమ్ము ‘దీదీ’కి మాత్రమే ఉంది
సమాజ్ వాది పార్టీ అధ్యక్షుడు, మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ నిప్పులు చెరిగారు. మంగళవారం ఆయన పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీని కలిశారు. ఆమెకు సంపూర్ణ మద్దతు ప్రకటించారు. ఈ ఇద్దరు నేతలు సుదీర్ఘంగా చర్చించారు. అనంతరం అఖిలేష్…
Read more...
Read more...
పోరాడటమే తప్పా పొత్తులంటూ ఉండవు
తమిళనాడు రాష్ట్రంలో రాజకీయాలు మరింత ఆసక్తిని రేపుతున్నాయి. టీవీకే పార్టీ దళపతి విజయ్ సంచలన ప్రకటన చేశారు. తమ పార్టీ ఒంటరిగానే వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తుందని స్పష్టం చేశారు. ఏ పార్టీతో తాము పొత్తు పెట్టుకునే…
Read more...
Read more...