Breaking
- బాలికలకు ఉచితంగా శానిటరీ న్యాప్కిన్ల పంపిణీ
- చంద్రబాబు హయాంలోనే కాపుల అభివృద్ది
- టీటీడీ ఈవోగా ముద్దాడ రవిచంద్ర భాద్యతల స్వీకరణ
- 8న ఘనంగా మహిళా దినోత్సవ వేడుకలు
- కొత్త జిల్లాల ప్రాతిపదికన జడ్పీ ఎన్నికలు
- స్త్రీ శక్తి పథకం కింద 44.79 కోట్ల మంది ప్రయాణం
- శాంసన్, బుమ్రా వల్లే ఈ విజయం సాధ్యమైంది
- మాదిగలకు అన్యాయం చేసిన సీఎం రేవంత్ రెడ్డి
- జనాభా భారం కాదు అభివృద్దికి సోపానం
- ఉత్కంఠ భరితం భారత్ అద్భుత విజయం
Browsing Category
Telangana
Telangana NEWS
ఫోన్ ట్యాపింగ్ ఎఫెక్ట్ ప్రీణత్ రావు సీఐగా డిమోట్
అక్రమ ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ (ఎస్ఐబి) మాజీ అధికారి దుగ్యాల ప్రణీత్ రావును డీమోట్ చేస్తూ మంగళవారం తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో అతనికి ఇచ్చిన వేగవంతమైన పదోన్నతిని రద్దు చేసి, కింది…
Read more...
Read more...
కాంగ్రెస్ మోసం నిరుద్యోగులకు శాపం : కేటీఆర్
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిప్పులు చెరిగారు. మరో గ్యారెంటీ నుంచి నిస్సిగ్గుగా ముఖం చాటేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని చూసి తెలంగాణ నిరుద్యోగుల ఆగ్రహం కట్టలు తెంచుకుంటోందని అన్నారు. అధికారంలోకి వచ్చిన తొలి ఏడాదే 2 లక్షల…
Read more...
Read more...
ఆక్రమదారుణల నుంచి పార్కులను కాపాడండి
ఆక్రమణదారుల నుండి ప్రభుత్వ పార్కులను కాపాడాలని హైడ్రా ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. మహేశ్వరం నియోజకవర్గం బడంగిపేటను సర్కిల్ ఆల్మాస్గూడ 57వ డివిజన్ శ్రీ హిల్స్ కాలనీ ఫేజ్ 2లో 1983లో 460 ప్లాట్లతో లే ఔట్ వేశారు. ఇందులో 2260…
Read more...
Read more...
తప్పు చేసిన వారు శిక్ష నుంచి తప్పించు కోలేరు
సీఎం రేవంత్ రెడ్డి సీరియస్ కామెంట్స్ చేశారు. ఆయన మాజీ సీఎం కేసీఆర్ , బీఆర్ఎస్, మాజీ మంత్రులు కేటీఆర్, హరీశ్ రావులపై భగ్గుమన్నారు. సోమవారం మీడియాతో మాట్లాడారు. తెలంగాణ జాతిపిత అని కొందరు వాళ్లకు వాళ్లే రాసుకుంటున్నారంటూ ఎద్దేవా…
Read more...
Read more...
చేతకాని సీఎం తెలంగాణ రాష్ట్రానికి శాపం
మాజీ మంత్రి కేటీఆర్ నిప్పులు చెరిగారు రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డిపై. ఆయన మీడియాతో మాట్లాడారు. కేంద్రం ప్రవేశ పెట్టిన బడ్జెట్ లో తెలంగాణకు ఎలాంటి కేటాయింపులు లేక పోవడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇన్నిసార్లు ఢిల్లీకి…
Read more...
Read more...
ఫోన్ ట్యాపింగ్ కేసులో ముగిసిన కేసీఆర్ విచారణ
ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం కేసుకు సంబంధించి మాజీ సీఎం కేసీఆర్ విచారణ ముగిసింది. ఆదివారం మధ్యాహ్నం తను నివాసం ఉంటున్న నందినగర్ కు భారీ భద్రత మధ్య చేరుకున్నారు. దీంతో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. భారీ ఎత్తున రాష్ట్రం నలుమూలల నుంచి…
Read more...
Read more...
ఎక్సైజ్ కానిస్టేబుల్ సౌమ్యకు రూ. కోటి ఎక్స్ గ్రేషియా
స్మగ్లర్ల దాడిలో తీవ్రంగా గాయపడి నిమ్స్ లో చికిత్స పొందుతున్న ఎక్సైజ్ కానిస్టేబుల్ సౌమ్య ఇవాళ కన్నుమూశారు. ఆమె మృతి పట్ల తెలంగాణ ప్రభుత్వం తీవ్ర సంతాపం వ్యక్తం చేసింది. ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు రూ. కోటి ఎక్స్…
Read more...
Read more...
ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణకు కేసీఆర్ సిద్దం
ఫోన్ ట్యాపింగ్ కేసు వ్యవహారం రోజు రోజుకు కీలక మలుపు తిరుగుతోంది. నిన్నటి దాకా ప్రభాకర్ రావు, రాధా కిషన్ రావుతో పాటు మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావు , మాజీ ఎంపీ సంతోష్ రావులను విచారించింది ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) .…
Read more...
Read more...
మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ క్లీన్ స్వీప్ చేయాలి
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో జరిగే మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అన్ని సీట్లను గెలుచుకుని క్లీన్ స్వీప్ చేయాలని పిలుపునిచ్చారు. ఇప్పటి నుంచే కసరత్తు చేయాలని, ఏ ఒక్క సీటు కోల్పోకూడదని…
Read more...
Read more...
కేసీఆర్ తో పెట్టుకోవడం అంటే పులిని గోక్కవడమే
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ బాస్, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, తన తండ్రి కేసీఆర్ కు ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి సర్కార్ ఏర్పాటు చేసిన సిట్ విచారణకు హాజరు కావాలంటూ నోటీసులు ఇవ్వడంపై…
Read more...
Read more...