KA Paul : ఏపీలో ఎన్డీఏ కూటమికి, జగన్ కి ఓటేస్తే బీజేపీకి వేసినట్టే
KA Paul : జగన్, కూటమికి ఓటు వేస్తే భారతీయ జనతా పార్టీ గెలుస్తుందని ప్రజాశాంతి పార్టీ నేత కేఏ పాల్ అన్నారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. నేడు సీఎం జగన్మోహన్రెడ్డిపై ప్రజలు ప్రతిఘటిస్తున్నారని అన్నారు.
Read more...
Read more...