Nitin Gadkari : ర్యాలీలో ప్రసంగిస్తూ సొమ్మసిల్లిన మంత్రి గడ్కరీ
Nitin Gadkari : మహారాష్ట్రలోని యవత్మాల్లో లోక్సభ ఎన్నికల ప్రచారంలో కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ అస్వస్థతకు గురయ్యారు. వేదికపై ప్రసంగిస్తూనే సొమ్మసిల్లి పడిపోయారు. ఇంతలో భద్రతా సిబ్బంది మరియు నాయకులు పాల్గొన్నారు.
Read more...
Read more...