Raghunandan Rao BJP : ఆ అభ్యర్థిని డిశ్ క్వాలిఫై చేయకపోతే ఢిల్లీకి వెళ్లి ఫిర్యాదు చేస్తా..
Raghunandan Rao : బీజేపీ మెదక్ పార్లమెంట్ అభ్యర్థి రఘునందన్ రావు శుక్రవారం తెలంగాణ సీఈవో వికాస్ రాజ్ను కలిశారు. లోక్ సభ ఎన్నికల్లో మెదక్ బీఆర్ ఎస్ అభ్యర్థి వెంకట్రామిరెడ్డిపై అనర్హత వేటు వేయాలని సీఈవోకు విజ్ఞప్తి చేశారు.
Read more...
Read more...