Breaking
- కొత్త జిల్లాల ప్రాతిపదికన జడ్పీ ఎన్నికలు
- స్త్రీ శక్తి పథకం కింద 44.79 కోట్ల మంది ప్రయాణం
- శాంసన్, బుమ్రా వల్లే ఈ విజయం సాధ్యమైంది
- మాదిగలకు అన్యాయం చేసిన సీఎం రేవంత్ రెడ్డి
- జనాభా భారం కాదు అభివృద్దికి సోపానం
- ఉత్కంఠ భరితం భారత్ అద్భుత విజయం
- చెలరేగిన సంజూ శాంసన్ ఇండియా భారీ స్కోర్
- ప్రకృతి వైపరీత్యాల్లో అన్నదాతలకు అండగా ఉంటాం
- అంగన్వాడీ భవనాల నిర్మాణం కోసం రూ. 193.92 కోట్లు
- పీపీపీ మోడల్ లో ఓడరేవుల నిర్వహణ : జనార్దన్ రెడ్డి
Browsing Category
NEWS
NEWS
ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు
సౌదీ అరేబియాలోని మదీనా సమీపంలో జరిగిన బస్సు ప్రమాదంలో మరణించిన కుటుంబాలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరిహారం అందజేశారు. ఎవరూ ఆందోళన చెందవద్దని కోరారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి చెక్కులను అందించారు.…
Read more...
Read more...
హైడ్రా ఫోన్ ఇన్కు 28 కాల్స్ : కమిషనర్
హైదరాబాద్ లోని చెరువుల్లోకి మురుగు నీరు భారీగా వచ్చి చేరుతోంది. చెరువులు దుర్గంధ భరితంగా మారాయి. గుర్రపు డెక్క వ్యాపించి దోమలకు కేంద్రాలుగా నగరంలోని చెరువులు మారాయి. హైడ్రా అభివృద్ధి చేస్తున్న చెరువుల జాబితాలో మా ప్రాంత చెరువును…
Read more...
Read more...
ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యాచరణ
తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రజా సేవకు, అభివృద్ధి ప్రణాళికల అమలుకు సరికొత్త కార్యక్రమాన్ని ప్రజా ప్రభుత్వం రూపొందించబోతోంది. ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక పేరుతో 99 రోజుల కార్యచరణకు సిద్ధమవుతోంది.. ఈ కార్యచరణపై దిశానిర్దేశం…
Read more...
Read more...
ఇజ్రాయెల్ అమెరికా దాడుల్లో ఖమేనీ ఖతం
ఇరాన్ దేశానికి కోలుకోలేని షాక్ తగిలింది. నిన్నటి దాకా అమెరికా, ఇజ్రాయెల్ తో ఒంటరి పోరాటం చేస్తూ వచ్చిన ఆ దేశ అధ్యక్షుడు ఖమేనీ ఇజ్రాయెల్, అమెరికా జరిపిన దాడుల్లో ఖతం అయ్యాడు. ఈ విషయాన్ని అటు ట్రంప్ ఇటు ఇరాన్ ధ్రువీకరించింది. 86…
Read more...
Read more...
రాష్ట్ర వ్యాప్తంగా హెచ్పీవీ వ్యాక్సినేషన్ : సీఎం
ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు శనివారం విజయనరం జిల్లా చీపురుపల్లి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా హెచ్పీవీ వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. వ్యాక్సినేషన్ అనేది ప్రతి ఒక్కరు…
Read more...
Read more...
47 లక్షల మంది రైతులకు రూ. 310 కోట్లు
ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు కీలక ప్రకటన చేశారు. రాష్ట్రంలో 47 లక్షల మంది రైతులకు రూ.310 కోట్లు పంట నష్టపోయిన రైతులకు పెట్టబడి రాయితీ ఇచ్చామన్నారు. రూ.10,816 కోట్ల మేర 24 గంటల్లో ధాన్య కొనుగోళ్ల కోసం రైతులకు చెల్లించడం జరిగిందని…
Read more...
Read more...
జెఎన్జె జర్నలిస్టులకు సర్కార్ తీపి కబురు
తెలంగాణ సర్కార్ జర్నలిస్టుల సంక్షేమం కోసం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి . గత రెండు దశాబ్దాలుగా పెండింగ్లో ఉన్న జవహర్లాల్ నెహ్రు జర్నలిస్టు…
Read more...
Read more...
డయేరియా , కల్తీ పాల వ్యవహారంపై సీఎం సీరియస్
శ్రీకాకుళం పట్టణంలో నీటి కలుషితం కారణంగా ప్రబలిన డయేరియా, రాజమండ్రిలో కల్తీ పాల కారణంగా పలువురు చనిపోయిన ఘటనలపై సీఎం చంద్రబాబు సమీక్ష చేశారు. అసెంబ్లీలోని తన ఛాంబర్లో జరిగిన ఈ సమీక్షలో మున్సిపల్, ఆరోగ్య శాఖ అధికారులు పాల్గొన్నారు. రెండు…
Read more...
Read more...
మాజీ కేంద్ర మంత్రి చిదంబరం అరెస్ట్ తప్పదా..?
మాజీ కేంద్ర మంత్రి పి . చిదంబరం అరెస్ట్ కాక తప్పదా. ఆ దిశగా ఈడీ రంగంలోకి దిగింది.
ఎయిర్సెల్ మాక్సిస్ డీల్లో మనీలాండరింగ్ నేరానికి సంబంధించి అప్పటి కేంద్ర ఆర్థిక మంత్ర కాంపిటెంట్ అథారిటీ నుండి అందుకున్న ప్రాసిక్యూషన్ మంజూరు…
Read more...
Read more...
దళితులు ఉన్నత పదవులు అధిరోహించాలి
రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గ్రామీణ ప్రాంతాల నుండి వచ్చే విద్యార్థులకు అడ్మిషన్ లలో ప్రత్యేక ప్రాధాన్యత ఉంటుందని స్పష్టం చేశారు. సివిల్స్ పరీక్షలతో పాటు గ్రూప్ –1, గ్రూఫ్–2…
Read more...
Read more...