Breaking
- 8న ఘనంగా మహిళా దినోత్సవ వేడుకలు
- కొత్త జిల్లాల ప్రాతిపదికన జడ్పీ ఎన్నికలు
- స్త్రీ శక్తి పథకం కింద 44.79 కోట్ల మంది ప్రయాణం
- శాంసన్, బుమ్రా వల్లే ఈ విజయం సాధ్యమైంది
- మాదిగలకు అన్యాయం చేసిన సీఎం రేవంత్ రెడ్డి
- జనాభా భారం కాదు అభివృద్దికి సోపానం
- ఉత్కంఠ భరితం భారత్ అద్భుత విజయం
- చెలరేగిన సంజూ శాంసన్ ఇండియా భారీ స్కోర్
- ప్రకృతి వైపరీత్యాల్లో అన్నదాతలకు అండగా ఉంటాం
- అంగన్వాడీ భవనాల నిర్మాణం కోసం రూ. 193.92 కోట్లు
Browsing Category
Telangana
Telangana NEWS
రూ. 3 కోట్ల స్థలాన్ని కాపాడిన హైడ్రా
హైడ్రా దూకుడు పెంచింది. ఆక్రమణదారుల పాలిట సింహ స్వప్నంగా మారింది. కబ్జాదారులకకు చుక్కులు చూపిస్తోంది. నగరంలో చెరువులు, పార్కులను కబ్జా చేసేందుకు ప్రయత్నం చేశారు. దీనిపై ఎక్కువగా ఫోకస్ పెట్టారు కమిషనర్ ఏవీ రంగనాథ్.…
Read more...
Read more...
తెలంగాణ ప్రభుత్వ కార్యదర్శి రేసులో జయేష్ రంజన్
గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో చక్రం తిప్పిన సీనియర్ ఐఏఎస్ జయేష్ రంజన్ ప్రస్తుతం కొలువు తీరిన కాంగ్రెస్ సర్కార్ లో కూడా కీ రోల్ పోషిస్తున్నారు. తాజాగా జయేష్ రంజన్ సంచలనంగా మారారు. తను ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో అత్యంత…
Read more...
Read more...
రూ. 1511 కోట్ల భూమి కబ్జా హైడ్రా ఫెన్సింగ్
ఆక్రమణలను హైడ్రా సీరియస్గా పరిగణిస్తోంది. పార్కులు, చెరువులను చెరపట్టిన వారి పట్ల కఠినంగా వ్యవహరిస్తోంది. ఒకే రోజు నగరం నలువైపులా 4 చోట్ల భారీ ఆపరేషన్ నిర్వహించి ఆక్రమణలు తొలగించింది. వెనువెంటనే ఫెన్సింగ్ వేసింది.…
Read more...
Read more...
చెరువుల అభివృద్ధిలో హైడ్రా పనితీరు భేష్
పర్యావరణ హితమైన నగరంగా హైదరాబాద్ను తీర్చిదిద్దాలన్న ప్రభుత్వ లక్ష్యానికి హైడ్రా చేస్తున్న కృషి అభినందనీయమని ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. చెరువులు, నాలాలు, పార్కులు, ప్రభుత్వ భూములు, ప్రజావసరాలకు ఉద్దేశించిన…
Read more...
Read more...
సింగరేణి సీఎండీగా జ్యోతి బుద్ద ప్రసాద్
సీఎం రేవంత్ రెడ్డి పాలనలో ఐఏఎస్ లు, ఐపీఎస్ ఆఫీసర్లు ఎవరు ఎప్పుడు ఎక్కడ ఉంటారో తెలియని పరిస్థితి నెలకొంది. తాజాగా బుధవారం ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. అత్యంత కీలకమైన సింగరేణి సంస్థకు చీఫ్ మేనేజింగ్ డైరెక్టర్ గా సీనియర్…
Read more...
Read more...
శ్రీ చైతన్య స్కూల్ టీచర్ పై పోక్సో కేసు..?
అడ్డగోలుగా ఫీజులు పెంచుతూ అందినంత మేర దండుకుంటూ విద్యను వ్యాపారంగా మార్చేసిన చరిత్ర శ్రీ చైతన్య స్కూల్స్, కాలేజీ యాజమాన్యాలది. ఎన్నో ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ఎక్కడి నుంచో వచ్చిన పిల్లలు ఆగమై పోతున్నారు. కనీస సౌకర్యాలు…
Read more...
Read more...
3 వేల గజాల పార్కును కాపాడిన హైడ్రా
హైడ్రా దూకుడు పెంచింది. ఆక్రమణలకు పాల్పడుతున్న వారిపై ఉక్కుపాదం మోపుతోంది. తాజాగా హైదరాబాద్ నగరంలోని గండిపేట మండల నార్సింగ్ విలేజ్ ఆరుణోదయ హౌసింగ్ సొసైటీలోని పార్కును కబ్జాల చెర నుంచి హైడ్రా విముక్తి కల్పించింది. నార్సింగ్ సబ్…
Read more...
Read more...
మధిరను మోడల్ మున్సిపాలిటీగా మారుస్తాం
ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క కీలక వ్యాఖ్యలు చేశారు. మధిరను రాష్ట్రంలోనే మోడల్ మున్సిపాలిటీగా, మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దడం నా సంకల్పం అని ప్రకటించారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. రాజకీయాలు కాదు, అభివృద్ధే మా…
Read more...
Read more...
ఏం ఉద్దరించారని సావర్కర్ కు భారతరత్న ఇవ్వాలి..?
ఎంఐఎం చీఫ్, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ నిప్పులు చెరిగారు. మరాఠా వేదికగా జరిగిన ఆర్ఎస్ఎస్ 100వ సంవత్సరం సందర్బంగా నిర్వహించిన కీలక సమావేశంలో పాల్గొన్న ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. వీర సావర్కర్ కు కేంద్ర సర్కార్…
Read more...
Read more...
అభివృద్దికి నమూనా ప్రజా పాలన : సీఎం
వైరా పట్టణం అభివృద్ది కోసం రూ. 200 కోట్లు మంజూరు చేసినట్లు ప్రకటించారు సీఎం ఎ. రేవంత్ రెడ్డి. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా వైరా పట్టణంలో భారీ ర్యాలీ మరియు కార్నర్ మీటింగ్ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి…
Read more...
Read more...