Browsing Category

Agriculture

Agriculture

Congress Govt Shock : రేష‌న్ కార్డు ఉంటేనే రైతు భ‌రోసా

Congress Govt : హైద‌రాబాద్ - కొత్త‌గా కొలువు తీరిన కాంగ్రెస్ స‌ర్కార్ సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకుంది. ఇప్ప‌టి వ‌ర‌కు వంద‌లాది ఎక‌రాలు ఉన్న రైతుల‌కు బిగ్ షాక్ త‌గిలింది.
Read more...

Rythu Bandhu : 28న రాష్ట్ర వ్యాప్తంగా రైతు బంధు

Rythu Bandhu : హైద‌రాబాద్ - తెలంగాణ‌లో ఎన్నిక‌లు జ‌రుగుతున్న వేళ కేంద్ర ఎన్నిక‌ల సంఘం నిధుల విడుద‌ల‌కు సంబంధించి ఉన్న అడ్డంకిని తొల‌గించింది. దీంతో రాష్ట్ర ప్ర‌భుత్వం రైతుల‌కు ఖుష్ క‌బ‌ర్ చెప్పింది.
Read more...

Minister KTR : కేటీఆర్ రైతుల‌కు ఖుష్ క‌బ‌ర్

Minister KTR : హైద‌రాబాద్ - రాష్ట్ర ఐటీ, పుర‌పాలిక‌, ప‌రిశ్ర‌మ‌ల శాఖ మంత్రి కేటీఆర్ సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు. ప్ర‌స్తుతం ఎన్నిక‌లు జ‌రుగుతున్న త‌రుణంలో రైతుల‌కు తీపి క‌బురు చెప్పారు.
Read more...

HACA Selected : కేంద్ర నోడ‌ల్ ఏజెన్సీగా హాకా

HACA Selected : తెలంగాణ - రాష్ట్రంలో కొలువు తీరిన కేసీఆర్ స‌ర్కార్ తీసుకుంటున్న చ‌ర్య‌లు స‌త్ఫ‌లితాలు ఇస్తున్నాయి. ఇందులో భాగంగా ఇప్ప‌టికే ఉత్త‌మ గ్రామ పంచాయ‌తీలుగా ప‌లు అవార్డులు ద‌క్కాయి. డిజిట‌ల్ మీడియా ప‌రంగా ఇటీవ‌లే పుర‌స్కారం…
Read more...

MS Swaminathan : సాగు రంగానికి స్వామినాథ‌న్ స్పూర్తి

MS Swaminathan : ఈ దేశంలో గ‌ర్వించ ద‌గిన వ్య‌వ‌సాయ శాస్త్ర‌వేత్త‌ల‌లో ఎన్న‌ద‌గిన వ్య‌క్తి డాక్ట‌ర్ ఎంఎస్ స్వామినాథ‌న్. ప్ర‌స్తుతం ఆయ‌న చెన్నై లోని ర‌త్న‌న‌గ‌ర్ లో ఉంటున్నారు.
Read more...

krish 2.0 Drone : మందుల పిచికారీకి డ్రోన్ల త‌యారీ

krish 2.0 Drone : వ్య‌వ‌సాయ రంగంలో కీల‌క‌మైన మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ప్ర‌స్తుతం డ్రోన్లు హ‌ల్ చల్ చేస్తున్నాయి. దేశంలో పేరు పొందిన డ్రోన్ తయారీ టెక్నాల‌జీ ప్రొవైడ‌ర్ డ్రోగో డ్రోన్స్ ప్రైవేట్ లిమిటెడ్ కొత్త‌గా మ‌రో డ్రోన్ ను…
Read more...

Rahul Gandhi : పొలం ప‌నుల్లో రాహుల్ గాంధీ బిజీ

Rahul Gandhi : ఏఐసీసీ మాజీ చీఫ్ రాహుల్ గాంధీ రోజు రోజుకు మ‌రింత రాటు దేలుతున్నారు. హ‌ర్యానా రాష్ట్రంలో ప‌ర్య‌టిస్తున్నారు. తాను ప్ర‌జా నాయ‌కుడిన‌ని నిరూపించుకుంటున్నారు. మొన్న‌టికి మొన్న అమెరికాలో ట్ర‌క్కు డ్రైవ‌ర్ల‌తో క‌లిసి ప్ర‌యాణం…
Read more...

PM Modi : దేశాభివృద్దిలో స‌హ‌కార రంగం కీల‌కం

PM Modi : దేశ అభివృద్దిలో స‌హ‌కార రంగం అత్యంత కీల‌క‌మైన పాత్ర పోషిస్తోంద‌ని స్ప‌ష్టం చేశారు దేశ ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీ. శ‌నివారం ఢిల్లీలో 17వ స‌హ‌కార కాంగ్రెస్ ను ప్ర‌ధాని ప్రారంభించారు. ఈ సంద‌ర్భంగా ప్ర‌సంగిస్తూ కీల‌క వ్యాఖ్య‌లు…
Read more...

Raithu Bandhu Release : రైతుల‌కు స‌ర్కార్ ఖుష్ క‌బ‌ర్

Raithu Bandhu Release : తెలంగాణ ప్ర‌భుత్వం వెంట వెంట‌నే నిధుల‌ను విడుద‌ల చేస్తోంది. త్వ‌ర‌లో ఎన్నిక‌లు రాబోతున్నాయి. దీంతో స‌మ‌స్య‌ల ప‌రిష్కారంపై ఫోక‌స్ పెట్టింది. ఎలాగైనా స‌రే మూడోసారి ప‌వ‌ర్ లోకి రావాల‌ని కోరుకుంటోంది. ఈ త‌రుణంలో…
Read more...

PM Modi : తృణ ధాన్యాలతో ఆహార భ‌ద్ర‌త – మోదీ

దేశ ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. ఆహార భ‌ద్ర‌త స‌వాళ్ల‌ను అధిగ‌మించేందుకు తృణ ధాన్యాలు స‌హాయ ప‌డ‌తాయ‌ని అన్నారు. గ్లోబ‌ల్ మిల్లెట్స్ స‌దస్సును శ‌నివారం ప్ర‌ధాన‌మంత్రి ప్రారంభించారు. భార‌త దేశం చేసిన…
Read more...