Breaking
- తెలంగాణ హైకోర్టు తీర్పులో జోక్యం చేసుకోలేం
- మచిలీపట్నం పోర్టు రోడ్డు కోసం రూ. 570 కోట్లు
- శ్రీ కల్యాణ వేంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు
- 11న ఓటీటీలో రానున్న మెగాస్టార్ మూవీ
- ప్రశాంత్ కిషోర్ పిటషన్ సుప్రీంకోర్టు తిరస్కరణ
- భారత్ పాక్ మ్యాచ్ పై పునరాలోచించాలి
- గ్లోబల్ టీచర్ ప్రైజ్ అందుకున్న రూబుల్ నాగి
- టీవీకే పార్టీ చీఫ్ విజయ్ కు హైకోర్టు బిగ్ షాక్
- నదులు అనుసంధానం చేస్తాం ప్రాజెక్టులను పూర్తి చేస్తాం
- తప్పు చేసిన వారికి శిక్ష తప్పదు : డిప్యూటీ సీఎం
Browsing Category
Agriculture
Agriculture
Congress Govt Shock : రేషన్ కార్డు ఉంటేనే రైతు భరోసా
Congress Govt : హైదరాబాద్ - కొత్తగా కొలువు తీరిన కాంగ్రెస్ సర్కార్ సంచలన నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకు వందలాది ఎకరాలు ఉన్న రైతులకు బిగ్ షాక్ తగిలింది.
Read more...
Read more...
Rythu Bandhu : 28న రాష్ట్ర వ్యాప్తంగా రైతు బంధు
Rythu Bandhu : హైదరాబాద్ - తెలంగాణలో ఎన్నికలు జరుగుతున్న వేళ కేంద్ర ఎన్నికల సంఘం నిధుల విడుదలకు సంబంధించి ఉన్న అడ్డంకిని తొలగించింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం రైతులకు ఖుష్ కబర్ చెప్పింది.
Read more...
Read more...
Minister KTR : కేటీఆర్ రైతులకు ఖుష్ కబర్
Minister KTR : హైదరాబాద్ - రాష్ట్ర ఐటీ, పురపాలిక, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ సంచలన ప్రకటన చేశారు. ప్రస్తుతం ఎన్నికలు జరుగుతున్న తరుణంలో రైతులకు తీపి కబురు చెప్పారు.
Read more...
Read more...
HACA Selected : కేంద్ర నోడల్ ఏజెన్సీగా హాకా
HACA Selected : తెలంగాణ - రాష్ట్రంలో కొలువు తీరిన కేసీఆర్ సర్కార్ తీసుకుంటున్న చర్యలు సత్ఫలితాలు ఇస్తున్నాయి. ఇందులో భాగంగా ఇప్పటికే ఉత్తమ గ్రామ పంచాయతీలుగా పలు అవార్డులు దక్కాయి. డిజిటల్ మీడియా పరంగా ఇటీవలే పురస్కారం…
Read more...
Read more...
MS Swaminathan : సాగు రంగానికి స్వామినాథన్ స్పూర్తి
MS Swaminathan : ఈ దేశంలో గర్వించ దగిన వ్యవసాయ శాస్త్రవేత్తలలో ఎన్నదగిన వ్యక్తి డాక్టర్ ఎంఎస్ స్వామినాథన్. ప్రస్తుతం ఆయన చెన్నై లోని రత్ననగర్ లో ఉంటున్నారు.
Read more...
Read more...
krish 2.0 Drone : మందుల పిచికారీకి డ్రోన్ల తయారీ
krish 2.0 Drone : వ్యవసాయ రంగంలో కీలకమైన మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ప్రస్తుతం డ్రోన్లు హల్ చల్ చేస్తున్నాయి. దేశంలో పేరు పొందిన డ్రోన్ తయారీ టెక్నాలజీ ప్రొవైడర్ డ్రోగో డ్రోన్స్ ప్రైవేట్ లిమిటెడ్ కొత్తగా మరో డ్రోన్ ను…
Read more...
Read more...
Rahul Gandhi : పొలం పనుల్లో రాహుల్ గాంధీ బిజీ
Rahul Gandhi : ఏఐసీసీ మాజీ చీఫ్ రాహుల్ గాంధీ రోజు రోజుకు మరింత రాటు దేలుతున్నారు. హర్యానా రాష్ట్రంలో పర్యటిస్తున్నారు. తాను ప్రజా నాయకుడినని నిరూపించుకుంటున్నారు. మొన్నటికి మొన్న అమెరికాలో ట్రక్కు డ్రైవర్లతో కలిసి ప్రయాణం…
Read more...
Read more...
PM Modi : దేశాభివృద్దిలో సహకార రంగం కీలకం
PM Modi : దేశ అభివృద్దిలో సహకార రంగం అత్యంత కీలకమైన పాత్ర పోషిస్తోందని స్పష్టం చేశారు దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ. శనివారం ఢిల్లీలో 17వ సహకార కాంగ్రెస్ ను ప్రధాని ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రసంగిస్తూ కీలక వ్యాఖ్యలు…
Read more...
Read more...
Raithu Bandhu Release : రైతులకు సర్కార్ ఖుష్ కబర్
Raithu Bandhu Release : తెలంగాణ ప్రభుత్వం వెంట వెంటనే నిధులను విడుదల చేస్తోంది. త్వరలో ఎన్నికలు రాబోతున్నాయి. దీంతో సమస్యల పరిష్కారంపై ఫోకస్ పెట్టింది. ఎలాగైనా సరే మూడోసారి పవర్ లోకి రావాలని కోరుకుంటోంది. ఈ తరుణంలో…
Read more...
Read more...
PM Modi : తృణ ధాన్యాలతో ఆహార భద్రత – మోదీ
దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆహార భద్రత సవాళ్లను అధిగమించేందుకు తృణ ధాన్యాలు సహాయ పడతాయని అన్నారు. గ్లోబల్ మిల్లెట్స్ సదస్సును శనివారం ప్రధానమంత్రి ప్రారంభించారు. భారత దేశం చేసిన…
Read more...
Read more...