Breaking
- YSRCP Leaders: వెన్నుపోటు దినం పోస్టర్ ఆవిష్కరించిన వైసీపీ నేతలు
- Minister Nimmala Ramanaidu: బుడమేరు సీసీ వాల్ పనుల జాప్యంపై మంత్రి నిమ్మల ఆగ్రహం
- Education Department: ఐదుగురు ఎవల్యూవేటర్లను సస్పెండ్ చేస్తూ విద్యాశాఖ సంచలన నిర్ణయం
- TPCC: పీసీసీ కమిటీలను నియమించిన కాంగ్రెస్
- Rowdy Sheeter: గోవా కాసినోలో హైదరాబాద్ రౌడీ షీటర్ హల్ చల్
- BJP MLA Raja Singh: కరీంనగర్ నుంచి వార్ మొదలైంది – ఎమ్మెల్యే రాజాసింగ్
- Mamata Banerjee: బీజేపీ నేత అశ్లీల వీడియో, ఆపరేషన్ సిందూర్ వ్యాఖ్యలపై దీదీ ఆగ్రహం
- Rhino: మానస్ నేషనల్ పార్క్లో పర్యాటకులపై రైనో దాడి
- Pahalgam Terror Attack: పాకిస్తాన్ లో జరిగిన ర్యాలీలో ‘పహల్గాం ఉగ్రదాడి’ సూత్రధారి
- Air Chief Marshal: ఆయుధాలు, ఆయుధ వ్యవస్థపై ఎయిర్ చీఫ్ మార్షల్ సంచలన వ్యాఖ్యలు

Browsing Category
Agriculture
Agriculture
Kisan Garjana : కేంద్రంపై యుద్దం కిసాన్ గర్జనకు సిద్దం
ఓ వైపు వ్యవసాయ రంగం కుదేలవుతోంది. రోజు రోజుకు రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మోదీ ప్రభుత్వం మాత్రం వ్యాపారవేత్తలు, బడా బాబులు, కార్పొరేట్లకు ఊడిగం చేస్తోందంటూ రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విచిత్రం ఏమిటంటే ఏ విపక్ష…
Read more...
Read more...
Kheyti Global Award : అంకుర కంపెనీకి అరుదైన పురస్కారం
ఒక్క ఐడియా చాలు కోట్లు కొల్లగొట్టేందుకు. ప్రస్తుత ప్రపంచాన్ని అంకురాలు ప్రభావితం చేస్తున్నాయి. ఒక రకంగా చెప్పాలంటే హల్ చల్ చేస్తున్నాయి. గతంలో కంటే ఎక్కువగా స్టార్టప్ లు కుప్పలు తెప్పలుగా పుట్టుకు వస్తున్నాయి.
సమాజానికి లేదా…
Read more...
Read more...
Eenadu Annadata Closed : అలుపెరుగని ‘అన్నదాత’కు సెలవు
దిగ్గజ వ్యాపారవేత్తనే కాదు మీడియా మొఘల్ గా పేరున్న రామోజీ రావు సారథ్యంలో నిరాటంకంగా కొనసాగుతూ వచ్చిన అన్నదాత మాస పత్రిక ఇక నుంచి నిలిచి పోనుంది. ఒక రకంగా వ్యవసాయదారులకు, రైతులకు, ఆ రంగం పట్ల మక్కువ కలిగిన వారికి ఇది చేదు…
Read more...
Read more...
YS Jagan : అన్నదాతలకు జగనన్న తీపి కబురు
ఎన్ని అడ్డంకులు ఎదురైనా సరే అనుకున్నది సాధించే అలవాటు ఏపీ సీఎం సందింటి జగన్ మోహన్ రెడ్డిది. ఆయన కొలువు తీరాక ఫస్ట్ ప్రయారిటీ రైతులకు ఇచ్చారు. విద్య, వైద్యం, వ్యవసాయం, మహిళా సాధికారత, టెక్నాలజీ పై ఎక్కువగా ఫోకస్ పెట్టారు.…
Read more...
Read more...
Farmers Protest Again : మోదీ మోసం రైతులు పోరాటానికి సిద్దం
దేశ వ్యాప్తంగా కలకలం రేపింది రైతులు సాగించిన మహోన్నతమైన పోరాటం. సుదీర్ఘ కాలం పాటు సాగింది. సంయుక్త కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో లక్షలాది మంది రైతులు అలుపెరుగని రీతిలో ఉద్యమించారు. తీవ్ర నిరసనలు, ఆందోళనలతో హోరెత్తించారు.
700…
Read more...
Read more...
PM Modi : భారత్ బ్రాండ్ పేరుతో ఎరువుల విక్రయం – మోదీ
దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సోమవారం కొత్త పథకానికి శ్రీకారం చుట్టారు. ఈ మేరకు వ్యవసాయ రంగంలో కీలక పాత్ర పోషిస్తూ వస్తున్న రైతులకు మేలు చేకూర్చేలా ఒకే దేశం ఒకే ఎరువులు తీసుకు వచ్చారు. దీని వల్ల దేశమంతటా ఒకే ఎరువులు…
Read more...
Read more...
Rythu Bharosa Kendram : రైతు భరోసా కేంద్రాల పనితీరు భేష్
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో వైసీపీ కొలువు తీరాక సీఎం సందింటి జగన్ మోహన్ రెడ్డి కీలకమైన నిర్ణయాలు తీసుకుంటున్నారు. విద్య, వైద్యం, ఉపాధి, పరిశ్రమల ఏర్పాటు, మహిళా సాధికారత, ఐటీ రంగాలపై ఎక్కువ ఫోకస్ పెడుతున్నారు. ప్రధానంగా…
Read more...
Read more...
BKS Announces : డిసెంబర్ 19న కిసాన్ గర్జన ర్యాలీ – బీకేఎస్
కేంద్రంలో కొలువు తీరిన ప్రధాని మోదీ నేతృత్వంలోని భారతీయ జనతా పార్టీ సంకీర్ణ సర్కార్ కు కోలుకోలేని షాక్ తగిలింది. ప్రధానంగా బీజేపీకి అనుబంధంగా ఉంది భారతీయ కిసాన్ సంఘ్ (బీకేఎస్ ). విచిత్రం ఏమిటంటే కాషాయ సంస్థ యుద్దం ప్రకటించడం…
Read more...
Read more...
FSSAI : విదేశీ ఆహార సంస్థలకు రిజిస్ట్రేషన్ తప్పనిసరి
విదేశీ సంస్థలకు కోలుకోలేని షాక్ ఇచ్చింది భారత ప్రభుత్వం. ఈ మేరకు పాలు, మాంసాన్ని ఎగుమతి చేసేందుకు విదేశీ సంస్థలకు పుడ్ సేఫ్టీ అథారిటీ రిజిస్ట్రేషన్ తప్పనిసరి అని పేర్కొంది. ఇప్పటికే ఉన్న తయారీదారులు ఈ ఆహార ఉత్పత్తులను భారత…
Read more...
Read more...
Telangana Crop : రికార్డు స్థాయిలో పంటల సాగు
తెలంగాణలో పెద్ద ఎత్తున వర్షాలు కురియడంతో ఊహించని రీతిలో సాగు కొనసాగింది. ఇప్పటి వరకు గతంలో కంటే ఏకంగా కోటి 35 లక్షలకు పైగా సాగైంది.
గత ఎనిమిది ఏళ్ల కాలంలో 48 లక్షలు మాత్రమే సాగైంది. కానీ తెలంగాణ ఏర్పాటు తర్వాత ఆశించిన…
Read more...
Read more...