Minister Jogi Ramesh : మంత్రి జోగి రమేష్ కొడుకు పై ఎస్సీ, ఎస్టి కేసు

రాష్ట్ర ఎన్నికల మాజీ కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ నివేదికను ఎన్నికల సంఘానికి అందజేశారు....

Minister Jogi Ramesh : మంత్రి జోగి రమేష్ తనయుడు రాజీవ్‌పై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైంది. పెద్దపురిపాకలో దళితులపై వైసిపి నాయకులు దాడి చేశారు. మంత్రి జోగి తనయుడు రాజీవ్ దళితవాడలో వైసీపీ కార్యకర్తలతో కలిసి ప్రచారం నిర్వహించారు. కాలనీకి చెందిన సుదర్శన్ తదితరులు మాట్లాడుతుండగా వైసీపీ కార్యకర్తలు తమ గురించి మాట్లాడుతున్నారని అనుమానం వచ్చిన రాజేష్ వారిపై దాడికి పాల్పడ్డారు.

Minister Jogi Ramesh Son Got Case

రాష్ట్ర ఎన్నికల మాజీ కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ నివేదికను ఎన్నికల సంఘానికి అందజేశారు. దాడిపై కేసు నమోదు చేయాలని పోలీసులను ఆదేశించారు. ఈ కేసులో పెనమల్లూరు పోలీసులు జోగి రాజీవ్‌తో పాటు పెద పూరిపాకకు చెందిన ఏడుగురు వైసీపీ కార్యకర్తలపై ఎస్సీ, ఎస్టీ కేసులు నమోదు చేశారు.

Also Read : Arvind Kejriwal: ఆప్ అధినేత అరవింద్‌ కేజ్రీవాల్‌ పై ఎన్ఐఏ కేసు ?

Leave A Reply

Your Email Id will not be published!