PM Narendra Modi: ‘సందేశ్ఖాలీ’ అభ్యర్థికి మోదీ ఫోన్ ! ‘శక్తి స్వరూపం’ అంటూ ప్రశంస !
PM Narendra Modi: పశ్చిమ బెంగాల్లోని సందేశ్ఖాలీ బాధితురాలు రేఖ పత్రాను బీజేపీ లోక్ సభ బరిలో నిలిపిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆమెతో ప్రధాని నరేంద్ర మోదీ ఫోన్ లో మాట్లాడారు.
Read more...
Read more...