Telangana Govt : రైతన్నలకు శుభవార్త చెప్పిన తెలంగాణ సర్కార్

రాష్ట్రవ్యాప్తంగా 15,814 ఎకరాల్లో పంట నష్టపోయింది....

Telangana Govt : పంటలు పండక నష్టపోతున్న తెలంగాణ రైతులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. రాష్ట్రంలో పంట నష్టపోయిన రైతులకు ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. ఈమేరకు జీవో విడుదల చేసింది. పంట నష్టం నిధుల విడుదలకు ఎన్నికల సంఘం ఆమోదం తెలిపిన వెంటనే రాష్ట్ర ప్రభుత్వం జీవో విడుదల చేసింది.

Telangana Govt Updates

రాష్ట్రవ్యాప్తంగా 15,814 ఎకరాల్లో పంట నష్టపోయింది. 15,246 మంది రైతులకు ప్రభుత్వం నుండి రూ.15.81 కోట్లు నిధులు విడుదల చేసాయి. కాగా, రాష్ట్రంలోనే కామారెడ్డి రాష్ట్రంలో అత్యధికంగా 10 వేల ఎకరాల్లో పంట నష్టం వాటిల్లిందని ప్రభుత్వం తెలిపింది.

Also Read : Pawan Kalyan : జగన్ పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డ జనసేన అధినేత పవన్

Leave A Reply

Your Email Id will not be published!