Air Asia India : ఎయిర్ ఏషియా న‌ష్టం బాధ్య‌త టాటాదే

క్యారియ‌ర్ సంస్థగా పేరొందింది సంస్థ‌కు

Air Asia India : ఎయిర్ ఏషియా ఇండియా ఎదుర్కొంటున్న న‌ష్టాన్ని ఇక నుంచి పూర్తి చేయాల్సిన బాధ్య‌త టాటా గ్రూప్ కంపెనీల‌పై ఉంటుంది. ఇదే విష‌యాన్ని సద‌రు సంస్థ కూడా ప్ర‌క‌టించ‌డం విశేషం.

టాటా స‌న్స్ 26 బిలియ‌న్ రూపాయ‌లు ($325.69 మిలియ‌న్లు ) చెల్లించాల్సి ఉంటుంది సంస్థ‌. ఎయిర్ ఏషియా ఇండియాకు పోగు ప‌డిన న‌ష్టాల రూపంలో అందించాల్సి రావ‌డం గ‌మ‌నార్హం.

ఇది యూనిట్ ఎయిర్ ఇండియాలో విలీనం , ఎయిర్ ఇండియా ఎక్స్ ప్రెస్ తో విలీనం కావాలని అనుకుంటోంది. జాతీయ మీడియా ఇదే విష‌యాన్ని ఎక‌నామిక్ టైమ్స్ నివేదించింది.

ఈ ఏడాది ప్రారంభంలో టాటా గ్రూప్ యాజ‌మాన్యంలోని ఎయిర్ ఇండియా టాటా(Air Asia India) మెజారిటీ వాటాను క‌లిగి ఉంది ఎయిర్ ఏషియాలో. ఈక్విటీ షేర్ క్యాపిట‌ల్ ను ఒకే ఎయిర్ లైన్ లో విలీనం చేసేందుకు కొనుగోలు చేయాల‌ని ప్ర‌తిపాదించింది.

ఇదిలా ఉండ‌గా ఎయిర్ ఏషియా ఇండియాలో టాటా స‌న్స్ కు 83.67 శాతం వాటా ఉంది. కాగా టాటా స‌న్స్ లేదా ఎయిర్ ఇండియా బ్యాలెన్స్ షీట్ లో రైట్ ఆఫ్ చేర్చ‌బ‌డుతుందా అనే దానిపై ఎటువంటి నిర్ణ‌యం తీసుకోలేదు.

అయితే టాటా, ఎయిర్ ఇండియా , ఎయిర్ ఏషియా ఇండియా ఇప్ప‌టి వ‌ర‌కు స్పందించ‌లేదు. డెట్ డీల్ లో ప్ర‌భుత్వ – ర‌క్ష‌ణ క్యారియ‌ర్ ఎయిర్ ఇండియాను కొనుగోలు చేసింది.

దాదాపు 70 సంవ‌త్స‌రాల త‌ర్వాత భార‌త దేశం ఫ్లాగ్ షిప్ క్యారియ‌ర్ గా ఉన్న యాజ‌మాన్యాన్ని తిరిగి పొందింది. ఈ ఒప్పందంలో మూడు సంస్థ‌లు ఉన్నాయి.

ఫుల్ స‌ర్వీస్ క్యారియ‌ర్ ఎయిర్ ఇండియా. ఎయిర్ ఇండియా ఎక్స్ ప్రెస్ , గ్రౌండ్ హ్యాండ్లింగ్ , కార్గో సేవ‌ల‌ను అందించే ఎయిర్ ఏషియా ఉన్నాయి.

Also Read : ఎన్‌డీటీవీలో మెజారిటీ వాటా అదానిదే

Leave A Reply

Your Email Id will not be published!