Breaking
- చెలరేగిన సంజూ శాంసన్ ఇండియా భారీ స్కోర్
- ప్రకృతి వైపరీత్యాల్లో అన్నదాతలకు అండగా ఉంటాం
- అంగన్వాడీ భవనాల నిర్మాణం కోసం రూ. 193.92 కోట్లు
- పీపీపీ మోడల్ లో ఓడరేవుల నిర్వహణ : జనార్దన్ రెడ్డి
- తెలంగాణకు అదనంగా ఐపీఎస్ అధికారులను కేటాయించండి
- 20 నెలల్లో 6.28 లక్షల ఉద్యోగాలు కల్పించాం : చంద్రబాబు
- హిందూత్వం గురించి మాట్లాడే అర్హత జగన్ కు లేదు
- అగ్నిప్రమాదాల పట్ల అప్రమత్తత అవసరం
- పాలనా పరంగా రేవంత్ రెడ్డి ఫెయిల్ : హరీశ్ రావు
- వరల్డ్ కప్ ఫైనల్ కోసం భారత్ సన్నద్దం
Browsing Category
Breaking
ఇజ్రాయెల్ ఇరాన్ వార్ ఎఫెక్ట్ ‘టాక్సిక్’ వాయిదా
గీతా మోహన్ దాస్ దర్శకత్వం వహించిన చిత్రం టాక్సిక్. కన్నడ స్టార్ హీరో యశ్ కీలక పాత్ర పోషిస్తున్న మూవీ కావడంతో ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే సినిమా రిలీజ్ డేట్ కూడా ఫిక్స్ చేశారు మూవీ మేకర్స్. కానీ అనుకోకుండా…
Read more...
Read more...
ఫోన్ ట్యాపింగ్ చేయిస్తున్న సీఎం సిద్దరామయ్య
కర్ణాటక రాష్ట్రంలో రాజకీయం మరింత వేడెక్కింది. ప్రస్తుతం సీఎం కుర్చీ కోసం నువ్వా నేనా అన్న రీతిలో పోటీ నెలకొంది. ఓ వైపు సీఎంగా ఉన్న సిద్దరామయ్య మరో వైపు ఉప ముఖ్యమంత్రిగా ఉన్న డీకే శివకుమార్ మధ్య ఆధిపత్య పోరు కొనసాగుతోంది. ఈ…
Read more...
Read more...
పలమనేరు గోశాలపై ప్రత్యేక దృష్టి సారించాలి
టిటిడి ఆధ్వర్యంలో పలమనేరులో నిర్వహిస్తున్న గోశాలలో పశువుల సంరక్షణపై ప్రత్యేక దృష్టి సారించినట్లు టిటిడి జేఈవో (వైద్యం, విద్య) డా. ఎ. శరత్ తెలిపారు. ఆయన పలమనేరు గోశాలను అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా జేఈవో మాట్లాడుతూ గోశాలలోని…
Read more...
Read more...
రాష్ట్రంలో నూతన క్రీడా పాలసీ అమలు చేస్తాం
క్రీడాకారులను ప్రోత్సహించేందుకు ప్రజా ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్ర పశుసంవర్ధక, పాడి పరిశ్రమ, మత్స్య, యువజన సర్వీసులు, క్రీడల మంత్రి వాకిటి శ్రీహరి స్పష్టం చేశారు. 2026-2027 బడ్జెట్ లో క్రీడాకారులకు ఆర్థిక సహాయం, ఇతర వసతులపై డా. బి. ఆర్.…
Read more...
Read more...
నకిలీ కరెన్సీ నోట్ల కేసులో ఏడుగురికి జైలు శిక్ష
ఎన్ఐఏ కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. 2015లో విశాఖలో జరిగిన నికలీ భారత కరెన్సీ నోట్ల కేసులో 7 మంది నిదులకు ఎన్ఐఏ కోర్టు జైలు శిక్ష విధించింది. UA (P) చట్టంలోని వివిధ నిబంధనల కింద అరెస్టు చేయబడిన నిందితులకు కోర్టు 7 నుండి 10…
Read more...
Read more...
సమర్థవంతంగా పని చేస్తేనే కలెక్టర్లుగా కొనసాగిస్తాం
ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు జిల్లా కలెక్టర్లను ఉద్దేశించి. ఆషామాషీగా ఐఏఎస్ లు కాలేరని, ప్రజలకు ఉపయోగపడే పనులు చేసినప్పుడే ఆ ఉద్యోగానికి సార్ధకత ఉంటుందని అన్నారు. క్షేత్ర స్థాయిలో సమర్థవంతంగా పనిచేస్తేనే…
Read more...
Read more...
వన్య ప్రాణుల సంరక్షణ కోసం ‘హనుమాన్’ కార్యక్రమం
మనుషులకీ వన్య ప్రాణులకీ మధ్య సంఘర్షణ నివారణకు ‘హనుమాన్’ ఫౌండేషన్ పని చేస్తుందని అన్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. అటు వన్యప్రాణులు, ఇటు ప్రజల ప్రాణాలు, ఆస్తుల సంరక్షణ ఫౌండేషన్ ప్రధాన కర్తవ్యమని పేర్కొన్నారు. మంగళవారం హనుమాన్…
Read more...
Read more...
అల్లుడు అక్రమ మైనింగ్ మంత్రి రియల్ ఎస్టేట్ దందా
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం సాగిస్తున్న అక్రమ మైనింగ్, రియల్ ఎస్టేట్ దందాలపై మాజీ మంత్రి హరీష్ రావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజేంద్రనగర్ మానస హిల్స్ లో ఎలాంటి అనుమతులు లేకుండా కొండలను మంత్రి పొంగులేటికి చెందిన రాఘవ…
Read more...
Read more...
హైడ్రా ప్రజావాణికి 42 ఫిర్యాదులు : కమిషనర్ రంగనాథ్
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా ప్రగతినగర్లో ప్రజా అవసరాలకు ఉద్దేశించిన భూములు కబ్జాకు గురౌతున్నాయని వాటిని హైడ్రా కాపాడాలని నివాసితులు ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. ప్రగతినగర్ స్మశానవాటిక స్థలం 5 ఎకరాలవరకూ ఉండగా..…
Read more...
Read more...
సీఎం చంద్రబాబుతో పవన్ కళ్యాణ్ భేటీ
ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడుతో తన నివాసంలో ప్రత్యేకంగా భేటీ అయ్యారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి, ఆర్ డబ్ల్యూఎస్, అటవీ శాఖకి సంబంధించిన అంశాలపై చర్చించారు. జల్ జీవన్ మిషన్ పనుల పురోగతి, నిధుల వినియోగం,…
Read more...
Read more...