Breaking
- బాలికలకు ఉచితంగా శానిటరీ న్యాప్కిన్ల పంపిణీ
- చంద్రబాబు హయాంలోనే కాపుల అభివృద్ది
- టీటీడీ ఈవోగా ముద్దాడ రవిచంద్ర భాద్యతల స్వీకరణ
- 8న ఘనంగా మహిళా దినోత్సవ వేడుకలు
- కొత్త జిల్లాల ప్రాతిపదికన జడ్పీ ఎన్నికలు
- స్త్రీ శక్తి పథకం కింద 44.79 కోట్ల మంది ప్రయాణం
- శాంసన్, బుమ్రా వల్లే ఈ విజయం సాధ్యమైంది
- మాదిగలకు అన్యాయం చేసిన సీఎం రేవంత్ రెడ్డి
- జనాభా భారం కాదు అభివృద్దికి సోపానం
- ఉత్కంఠ భరితం భారత్ అద్భుత విజయం
Browsing Category
Breaking
అత్యాధునిక సౌకర్యాలతో జుడీషియల్ అకాడమీ
అమరావతి సమీపంలోని పిచ్చుకల పాలెం వద్ద జుడీషియల్ అకాడమీ నిర్మాణానికి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్య కాంత్ శంఖుస్థాపన చేశారు. ఈ జుడీషీయల్ అకాడమీని 165 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మిస్తుండగా దీనిలో బ్లాక్ బిలో జి ప్లస్ 3…
Read more...
Read more...
గాడి తప్పిన పాలన కేటీఆర్ ఆందోళన
రాష్ట్రంలో రాచరిక పాలన సాగుతోందని మండిపడ్డారు మాజీ మంత్రి కేటీఆర్. తనకు తెలిసిన పాలన కేవలం ఇళ్లను కూలగొట్టడం, భూములు ఆక్రమించడం, రియల్ ఎస్టేట్ దందా చేయడం, దానికోసం పేదల జీవితాలను పూర్తిగా నాశనం చేయడమేనని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.…
Read more...
Read more...
విద్యా కమిషన్ రిపోర్టును చెత్తబుట్టలో వేస్తాం
తెలంగాణ విద్యా కమిషన్ ఇచ్చిన తెలంగాణ ఎడ్యుకేషన్ పాలసీ - 2026 నివేదిక బక్వాస్ అంటూ నిప్పులు చెరిగారు బీఆర్ఎస్ సీనియర్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. ఆయన ఇవాళ మీడియాతో మాట్లాడారు. రెండేళ్ల రెండు నెలల రేవంత్ పాలనలో విద్యా వ్యవస్థపై కుట్రలు…
Read more...
Read more...
సంజు శాంసన్ పోరాటం వల్లే గెలుపొందాం
ఐసీసీ టి20 వరల్డ్ కప్ లో భారత జట్టు అద్భుత విజయాన్ని సాధించింది. కీలకమైన విండీస్ జట్టును 5 వికెట్ల తేడాతో ఓడించింది. సెమీ ఫైనల్ కు చేరింది. ఈసందర్బంగా భారత జట్టు కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్ కీలక వ్యాఖ్యలు చేశాడు. మ్యాచ్…
Read more...
Read more...
టీమిండియా గ్రాండ్ విక్టరీ వెస్టిండీస్ ఇంటికి
అసాధ్యాన్ని సుసాధ్యం చేశాడు కేరళ స్టార్ క్రికెటర్ సంజూ శాంసన్. తను ఒక్కడే ఒంటరి పోరాటం చేశాడు. పరుగుల కంటే తనకు దేశం ముఖ్యమని, జెర్సీ ధరించడం తనకు ఎనలేని బలాన్ని ఇస్తుందని గతంలోనే ప్రకటించాడు. అందుకు అనుగుణంగానే…
Read more...
Read more...
శ్రీవారిని దర్శించుకున్న సీజేఐ జస్టిస్ సూర్యకాంత్
భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సుర్యకాంత్, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ తో పాటు దేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన న్యాయమూర్తుల బృందంతో కలిసి ఆదివారం ఉదయం తిరుమల శ్రీవారిని…
Read more...
Read more...
రూ.5,456.26 కోట్లతో టీటీడీ 2026–27 బడ్జెట్ ఆమోదం
భక్తుల విజ్ఞప్తి మేరకు శ్రీవారికి ముడుపులు అందించే దాతల సౌకర్యార్థం “శ్రీవారి ముడుపు పత్రం పథకం” ను ప్రయోగాత్మకంగా ప్రారంభించాలనే నిర్ణయం తీసుకున్నాం అని ప్రకటించారు బీఆర్ నాయుడు. ప్రస్తుతం భక్తులు మొక్కుల రూపంలో శ్రీవారి హుండీలో…
Read more...
Read more...
నాయుడు రసికుడే రాజీనామా చేయాల్సిందే
తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి మాజీ చైర్మన్ కరుణాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన ప్రస్తుత టీటీడీ చైర్మన్ గా ఉన్న బీఆర్ నాయుడు వ్యవహార శైలిపై, అనుసరిస్తున్న తీరు పట్ల తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. తాజాగా…
Read more...
Read more...
గల్ఫ్ ఉద్రిక్తతల దృష్ట్యా ఆరా తీసిన అయ్యన్నపాత్రుడు
గల్ఫ్ దేశాల్లో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో బహ్రెయిన్లో నివసిస్తున్న ప్రవాస తెలుగువారి భద్రతపై ఏపీ శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు ఆరా తీశారు. బహ్రెయిన్లోని అమెరికన్ నావల్ బేస్పై ఇరాన్ దాడులు చేస్తున్న తరుణంలో అక్కడ…
Read more...
Read more...
మద్దతు ధర, ధరల స్థిరీకరణతో రైతులకు భరోసా
ఏపీ సర్కార్ కీలక ప్రకటన చేసింది. వ్యవసాయ రంగానికి ప్రయారిటీ ఇస్తున్నట్లు వెల్లడించారు వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు. మార్కెట్ యార్డులు, రైతు బజార్లు, లింకు రోడ్ల అభివృద్ధి కోసం ఏంఎంసీల ఆదాయం సరిపోక మార్కెట్ సెస్ను వరిపై 1%…
Read more...
Read more...